రాఖీ కట్టి ధైర్యం చెప్పడం ఒకటి.. ప్రాణపాయ స్థితిలో ఉన్న తమ్ముడి ప్రాణం కాపాడటం మరోటి.. ఆ రెండవది చేయాలంటే అసాధారణ ధైర్యం కావాలి. మానవ సంబంధాలు క్రమంగా క్షీణిస్తున్న ఈ రోజుల్లో ఒక అక్క తన తమ్ముడి ప్రాణలకే సవ
Road Accident | అడ్డాకుల జాతీయ రహదారి స్నేహ చికెన్ పరిశ్రమ ఎదురుగా గుర్తు తెలియని వాహనం ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు ఎస్సై శ్రీనివాసులు తెలిపారు.
ఉపరితల ఆవర్తనాలు, ద్రోణుల ప్రభావంతో రాష్ట్రంలో రెండ్రోజులపాటు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం గురువారం ఒక ప్రకటనలో వెల్లడించింది. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిస్తాయన
మహబూబ్నగర్లో కోట్ల విలువచేసే భూమిపై కన్నేసిన ఓ కాంగ్రెస్ నేత హైదరాబాద్లో ఉంటున్న బాధితులను బెదిరిస్తున్నాడు. సీఎం సోదరుల పేరు చెప్పి బలవంతంగా 3 ఎకరాల భూమిని రిజిస్ట్రేషన్ చేసుకున్నారని హైదరాబాద్�
ACB Raid | భూత్పూర్ తహసీల్ కార్యాలయం పై ఏసీబీ అధికారులు శుక్రవారం దాడి చేసి
రూ. 4వేలు లంచం తీసుకుంటున్న రెవెన్యూ ఇన్స్పెక్టర్ బాలసుబ్రమణ్యంను రెడ్ హ్యండెడ్గా పట్టుకున్నారు.
మహబూబ్నగర్ నగర పాలకలో దుకాణాల అద్దెకు సంబంధించి రూ.20.44 కోట్ల మొండి బకాయిలు పేరుకుపోయాయి. మొత్తం 258 షాపులు ఉండగా.. నెలనెలా అద్దె చెల్లించాల్సి ఉన్నది. అయితే దుకాణాదారులు చెల్లించడంలో నిర్లక్ష్యం వహిస్తున�
మహబూబ్నగర్ జిల్లా కోయిల్కొండ మండలం కొత్లాబాద్ గ్రామ శివారులో శనివారం రాత్రి చిరుత పులి దాడిలో గాయపడి ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ముగ్గురిని ఆదివారం జిల్లా కలెక్టర్ విజయేందిర బోయ�
మహబూబ్నగర్ జిల్లా (Mahabubnagar) మరికల్ మండలంలో దారుణం చోటుచేసుకున్నది. కంటికి రెప్పలా చూసుకోవాల్సిన తండ్రే కన్న కూతురిపై అఘాయిత్యానికి ఒడిగట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారక రామారావు జ న్మదిన వేడుకలను గురువారం బాలానగర్, రాజాపూర్ మండలాల్లో బీఆర్ఎస్ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. డీసీఎమ్మెఎస్ చైర్మ న
బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు జన్మదిన వేడుకలు అంబరాన్నంటాయి. గురువారం ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ఊరూవాడాలో వేడుకలు ఘనంగా జరిగాయి. బీఆర్ఎస్ పార్టీ శ్రే
మహబూబ్నగర్ను (Mahabubnagar) అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మహబూబ్నగర్ కార్పొరేషన్ పరిధిలోని ఏనుగొండ, రామదూత టౌన్షిప్ కాలనీలో ముడా నిధులు రూ.25 లక్షలతో నిర్మించ�
Cancellation Posts | ప్రభుత్వ నిబంధనలు, జీవోలు అమలు పర్చి, తప్పుడు మార్గంలో తెచ్చుకున్న, సృష్టించుకున్న పోస్టులను రద్దు చేయాలని ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘం నాయకులు డిమాండ్ చేశారు.
పాలమూరు జిల్లాలో ప్రైవేటు దవాఖానలు (Private Hospitals) బంద్ పాటిస్తున్నాయి. వైద్యులపై దాడికి నిరసగా మంగళవారం ఓపీ సేవలతోపాటు ఎమర్జెన్సీ సేవలను కూడా నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి.