బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు జన్మదిన వేడుకలు అంబరాన్నంటాయి. గురువారం ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ఊరూవాడాలో వేడుకలు ఘనంగా జరిగాయి. బీఆర్ఎస్ పార్టీ శ్రే
మహబూబ్నగర్ను (Mahabubnagar) అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మహబూబ్నగర్ కార్పొరేషన్ పరిధిలోని ఏనుగొండ, రామదూత టౌన్షిప్ కాలనీలో ముడా నిధులు రూ.25 లక్షలతో నిర్మించ�
Cancellation Posts | ప్రభుత్వ నిబంధనలు, జీవోలు అమలు పర్చి, తప్పుడు మార్గంలో తెచ్చుకున్న, సృష్టించుకున్న పోస్టులను రద్దు చేయాలని ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘం నాయకులు డిమాండ్ చేశారు.
పాలమూరు జిల్లాలో ప్రైవేటు దవాఖానలు (Private Hospitals) బంద్ పాటిస్తున్నాయి. వైద్యులపై దాడికి నిరసగా మంగళవారం ఓపీ సేవలతోపాటు ఎమర్జెన్సీ సేవలను కూడా నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి.
మరికల్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1983-84 లో పదవ తరగతి చదువుకున్న విద్యార్థులు ఆదివారం పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని (Alumni reunion)నిర్వహించారు.
శంషాబాద్ ఎయిర్ పోర్టులో (Shamshabad) రోడ్డు ప్రమాదం జరిగిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎయిర్పోర్ట్ స్టేషన్ సీఐ బాలరాజు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం ఉదయం వీఏఆర్ ప్రైవేట్ లిమిటెడ్లో పనిచేస్తున�
నారాయణపేట జిల్లా మరికల్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో (Road Accident) యువకుడు మృతిచెందాడు. దేవరకద్ర మండలం నార్లోనికుంటకు చెందిన వడ్డే శివ (34) బైక్పై మరికల్కు వస్తున్నారు. ఈ క్రమంలో మరికల్లోని తీలేరు స్టేజి వద్ద నా
మద్యం మత్తులో ఓ కారు డ్రైవర్ గ్రామ పురవీధుల్లో ఎదురుగా వస్తున్న వారిని ఢీ కొడుతూ ప్రహరీలను కూలగొడుతూ భీభత్సం సృష్టించిన ఘటనపై సోమవారం రాత్రి పోల్కంపల్లిలో చోటు చేసుకున్నది. ఎస్సైతోపాటు, గ్రామస్తులు త�
ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్రప్రతాప్ జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావ�
రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి రోజురోజుకు ఆదరణ పెరుగుతున్నదని, దీనిని ఆసరా చేసుకొని మహబూబ్నగర్ కార్పొరేషన్పై బీఆర్ఎస్ జెండా ఎగురవేయాలని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ పిలుపునిచ్చారు. సోమవారం జిల�