Heavy Rains | మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో బుధవారం ఉదయం భారీ వర్షం కురిసింది. ఓ గంట పాటు వాన దంచికొట్టింది. ఉరుములు, మెరుపులు బీభత్సం సృష్టించాయి.
కాంగ్రెస్ పాలనలో ప్రజలు రోజు రోడ్ల మీదకు వచ్చి ఆందోళనలు చేస్తున్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా స్థానికంగా నెలకొన్న సమస్యలను కూడా పరిష్కరించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసనలు తెలుపుతున్నారు.
ఫొటోగ్రఫీ పేరుతో సెక్స్ రాకెట్ నిర్వహిస్తున్న కెమెరామన్ లీలలు వెలుగులోకి వచ్చాయి. వివరాల్లోకి వెళ్తే.. ఎండీ ఎజాస్ అనే యువకుడు ఆరేండ్ల క్రితం బతుకుదెరువు కోసం మహబూబ్నగర్ జిల్లా హన్వాడకు వచ్చాడు.
KTR | ఓ వైపు అందాల పోటీల్లో ముఖ్యమంత్రి మునిగితేలుతుంటే.. మరోవైపు వడదెబ్బకు తాళలేక ధాన్యం కుప్పలపైనే ఓ అన్నదాత బలికావడం అత్యంత బాధాకరం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు.
రద్దయిన కరెన్సీ నోట్లను (Old Currency) మార్చేందుకు ప్రయత్నిస్తున్న నలుగురు సభ్యుల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.99 లక్షల విలువైన నగదును స్వాధీనం చేసుకున్నారు.
ఓ వ్యవసాయ పొలంలో స్తంభం పాతేందుకు వెళ్లి విద్యుదాఘాతంతో ఇద్దరు దుర్మరణం చెందిన ఘటన ఆదివారం జడ్చర్లలో చోటుచేసుకున్నది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం ..
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా ఇండియన్ ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లావ్యాప్తంగా అధికారులు హై అలర్ట్ ప్రకటించారు.
మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల మండలంలోని పొన్నగల్ గ్రామంలో వరి ధాన్యం సేకరణ చేయాలని రైతులు (Farmers) ఆందోళన చేపట్టారు. గ్రామంలో ఎక్కువ మంది రైతులు ఉన్న చోట కాకుండా అనుబంధ గ్రామమైన దుబ్బ పల్లి గ్రామంలో వరి కొనుగో�
ఆమ్చూర్ రైతులు ఆగమాగం అవుతున్నారు. గిట్టుబాటుకాని ధరలను చూసి తట్టుకోలేక విలవిల్లాడుతున్నారు. ఓవైపు కాలం కలిసిరాక రాలిన కాయలతో తీవ్ర నష్టాలను ఎదుర్కొన్నారు. మిగిలిన మామిడి కాయలతో ఆమ్చూర్ను తయారు చే
May Day celebrations | బాదేపల్లి వ్యవసాయ మార్కెట్లో నిర్వహించిన మేడే వేడుకల్లో జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పాల్గొని కార్మిక జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రపంచ కార్మిక, కర్షక, శ్రామికులకు మే డే శుభాక�
దేవరకద్ర మండల కేంద్రంలోని అంబేద్కర్ కాలనీకి చెందిన విద్యార్థులు ఇంటర్ పరీక్షల్లో ఉత్తమ మార్కులు సాధించారు. అందుకుగాను బుధవారం ఎంపీడీవో కార్యాలయంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ విద్యార్థు