దేవరకద్ర మండల కేంద్రంలోని అంబేద్కర్ కాలనీకి చెందిన విద్యార్థులు ఇంటర్ పరీక్షల్లో ఉత్తమ మార్కులు సాధించారు. అందుకుగాను బుధవారం ఎంపీడీవో కార్యాలయంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ విద్యార్థు
ఇంటర్మీడియట్ ఫలితాల్లో రిషి విద్యార్థులు రాష్ట్రస్థాయిలో అద్భుతమైన ఫలితాలు సాధించి పాలమూరు విద్యాఖ్యాతిని పెంచారని ఆ కళాశాల చైర్పర్సన్ చంద్రకళ, అకాడమిక్ చీఫ్ అడ్వైజర్ వెంకటయ్య తెలిపారు.
Palamuru | కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు అన్ని అర్హతలు ఉన్న యూనివర్సిటీ అధ్యాపకులను రెగ్యులరైజ్ చేయాలని ఒప్పంద అధ్యాపకుల సంఘం నాయకులు డా. జ్ఞానేశ్వర్ డిమాండ్ చేశారు. మూడో రోజు సమ్మెలో భాగంగా సోమవార
వారంతా ఒకే బడిలో చదివారు. ఏండ్లుగా ఒకే ఊరిలో ఉంటున్నారు. ఈ క్రమంలో అకస్మాత్తుగా తమ స్నేహితుడు మృతిచెందాడు. ఆప్త మిత్రుడిని కోల్పోవడంతో ఆ కుటుంబానికి అండగా నిలవాలని నిర్ణయించుకున్నారు.