బాలానగర్, మే 30 : గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తోందని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. సోమవారం మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండలం మొదంపల్లిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థా�
జడ్చర్ల, మే 12 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న దళితబంధుతో వారి జీవితాల్లో వెలుగులు సంతరించుకుంటున్నాయని జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి అన్నారు. గురువారం మహబూబ్నగర్ జిల్�
ధాన్యం కొనుగోలు కే్ంరద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి దళితబంధు వాహనాలు పంపిణీ జడ్చర్ల, మే 6 : రైతుల అభివృద్ధే ధ్యేయంగా సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకా లు అమలు చేస్తున్నట్లు జడ్చర్ల ఎమ్మెల్య
ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరిన నేతలు రాజాపూర్, ఏప్రిల్ 15 : రాష్ట్రంలోని టీఆర్ఎస్ పార్టీ పేదలకు అండగా ఉంటుంద ని ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి అన్నారు. రాష్ట్రంలో కులమతాలకతీత�
మహబూబ్నగర్ : మంత్రి శ్రీనివాస్ గౌడ్పై హత్యకు కుట్రపన్నడం దారుణం. ఇలాంటి ఘటనలు జిల్లాలో జరగడం దురదృష్టకరమని జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడు, జడ్చర్చ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. గురువారం జిల్లా కేం�
డ్చర్లటౌన్, ఫిబ్రవరి 23: టీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. జాతాగా మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం వల్లూర్ గ్రామానికి చెందిన 30మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, యువకులు బుధవారం జడ్చర్లలో ఎమ
జడ్చర్ల : సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన పలు సేవ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. మహబూబ్నగర్ జిల్లా బాదేపల్లి నేతాజీ చౌరస్తాలో కేసీఆర�
జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఆలయాల నిర్మాణానికి భూమిపూజ జడ్చర్లటౌన్, ఫిబ్రవరి 7 : ఆలయాల అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. జడ్చర్లలోని హౌసింగ్బోర్డుకాలనీ స
జడ్చర్ల: ప్రతి గ్రామపంచాయతీలో అందరూ విరివిగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని మాజీ మంత్రి, జడ్చర్ల ఎమ్మె ల్యే లక్ష్మారెడ్డి అన్నారు. హరితహారంలో భాగంగా మండలంలోని గొల్లపల్లిలో పల్లె ప్రకృతివనంతో పాటు గ�
జడ్చర్ల: బాదేపల్లి పత్తి మార్కెట్యార్డులో బుధవారం పత్తి కొనుగోళ్లను మాజీ మంత్రి, జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ప్రారం భించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు పత్తిని బాగా ఆరబెట్టి, చెత్తా చ�
జడ్చర్ల: ఆరెకటికెల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మాజీ మంత్రి, జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్.సి. లక్ష్మారెడ్డి అన్నా రు. మంగళవారం జడ్చర్లలోని చంద్రా గార్డెన్స్లో జడ్చర్ల నియోజకవర్గ స్థాయి ఆరెకటికెల స�
ఊర్కొండ: రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి పథకాలతో గ్రామాల రూపురేఖల్లో ఘనణీయమైన మార్పు వచ్చిందని మాజీ మంత్రి ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. బుధవారం ఆయన మండల కేంద్రంలో వాల్మీకి జయ
బాలానగర్: ప్రతిపక్షాల కల్లబొల్లి మాటలు ప్రజలు నమ్మరని, సరైన సమయంలో వారికి ప్రజలే బుద్ది చెబుతారని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. మంగళవారం హైదరాబా ద్లోని తెలంగాణ భవన్లో మండలంలోని నేరళ్లపల్ల
నవాబ్పేట: అభాగ్యులకు ముఖ్యమంత్రి సహాయనిధి అండగా నిలుస్తున్నదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే డా.లక్ష్మారె డ్డి పేర్కొన్నారు. మండల పరిధిలోని కూచూర్ గ్రామానికి చెందిన చంద్రకళ అనే మహిళ అనారోగ్యంతో బాధ పడుతుండ గ
బాలానగర్: రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులైన అన్ని పార్టీల నాయకులు టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నా