ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం దేశానికి బువ్వ పెట్టే స్థాయికి ఎదిగిందని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి అన్నారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అందని గడప లేదని, సబ్బండ వర్గాల�
మైనార్టీల సంక్షే మానికి సర్కారు పెద్దపీట వేస్తున్నదని ఎమ్మెల్యే జోగు రామన్న పేర్కొన్నారు. ఆదిలాబాద్ రూరల్ మండలం చాంద వద్ద మైనార్టీ వెల్ఫేర్ ఆధ్వర్యం లో మైనార్టీ రెసిడె న్షియల్లో ఏర్పాటు చేసిన ఇఫ్త
బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలు కార్యకర్తల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి. కార్యకర్తలు తమ కుటుంబ సభ్యులతో కలిసి హాజరవుతున్నారు. తమ సమస్యలను తెలుసుకొని పరిష్కరించడమే గాక అభయమిస్తుండటంతో మరింత బాధ
BRS | దేశ రైతాంగాన్ని ఏకం చేసేందుకు, వారిలో రాజకీయ చైతన్యాన్ని రగిల్చేందుకు భారత రాష్ట్ర సమితి అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన నినాదం ‘అబ్ కీ బార్.. కిసాన్ సర్కార్' గ్రామీణ ప్రాంతాల్లో మార్మోగుతున్న
మ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైన అలంపూర్ మాజీ ఎమ్మె ల్యే చల్లా వెంకట్రామిరెడ్డి శుక్రవారం హైదరాబాద్లో ప్రమాణ స్వీకారం చేశారు. శాసన మండలి చైర్మన్ గుత్తాసుఖేందర్రెడ్డి, డిప్యూటీ సీఎం మహమూద్అలీ, మంత్�
‘దేశానికి పల్లెలే పట్టుగొమ్మలు’ అని గాంధీజీ చెప్పిన మాటలకు నిదర్శనంగా స్వరాష్ట్రంలో గ్రామాలు అభివృద్ధిలో దూసుకుపోతున్నాయి. అధికారులు, ప్రజాప్రతినిధులు సమష్టి కృషితో అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున�
ప్రతిపక్ష నాయకులకు పనిలేకనే రాష్ట్ర ప్రభుత్వంపై అసత్య ప్రచారం చేస్తున్నారని రైతు బంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని సుష్మిత గార్డెన్లో ఎమ్మెల్�
తెలంగాణ ప్రభుత్వంలో విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్ ఉం దని, ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంపై సర్కారు సీరియస్గా ఉందని రాష్ట్ర దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవారెడ్డి అన్నారు.
దేశంలో బీజేపీ నియంత పాలన కొనసాగుతోందని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. మండలంలోని దస్రుతండా గ్రామ శివారులోని రచన కన్వెన్షన్ హాల్లో శుక్రవారం గీసుగొండ మండల కేంద్రం తో పాటు బొడ్డుచింతలపల్లి,
ప్రతి డివిజన్ను అభివృద్ధి చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. గ్రేటర్ వరంగల్ 55 డివిజన్ భీమారంలో రూ. 50 లక్షల వ్యయంతో చేపట్టిన ఎస్సీ కమ్యూనిటీ హాల్ నిర్మాణాని
వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా కార్పొరేటర్లు, బీఆర్ఎస్ శ్రేణులు పని చేయాలని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ సూచించారు. వరంగల్ 28వ డివిజన్లోని ఎల్లమ్మబజార్, దూదేకులవాడ
దేశానికి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వం ఎంతో అవసరమని, ఆయన నాయకత్వం కోసం బీఆర్ఎస్ నేతలు కష్టపడి పనిచేయాలని రంగారెడ్డిజిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్న