దేశానికి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వం ఎంతో అవసరమని, ఆయన నాయకత్వం కోసం బీఆర్ఎస్ నేతలు కష్టపడి పనిచేయాలని రంగారెడ్డిజిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్న
ప్రజలందరికి కంటి పరీక్షలు నిర్వహించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతున్నది. అవసరమున్న వారికి కంటి అద్దా
తెలంగాణ రాష్ట్రం ఎడ్యుకేషన్ హబ్గా రూపాంతరం చెందిందని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని చిన్నమంగళారం రెవెన్యూలోని వీరన్నవిఠల్ ఫంక్షన్హాల్లో మండల పరిధిలోని చిలుకూరు,
దేశంలో ప్రతి గ్రామానికి నర్సరీ, పార్కు, వైకుంఠధామం, ట్రాక్టర్, ట్రాలీ, ప్రతి ఇంటి ముందు చెట్లు, ప్రతి ఇంటికి మంచినీటి నల్లా కనెక్షన్ ఉన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కే తా
తలసరి ఆదాయంలో దేశంలోనే తెలంగాణ నంబర్ వన్ స్థానంలో ఉన్నదని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు తెలిపారు. సీఎం కేసీఆర్ విజన్తో రాష్ట్రం ఆర్థిక వృద్ధిలో అగ్రగామిగా నిలుస్తున్నదని శుక్రవారం ట్వీట్
యాభై ఏండ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీ నారాయణఖేడ్ నియోజకవర్గానికి చేసిందేమీ లేకపోగా, సమైక్య రాష్ట్రంలో పదేండ్ల పాటు గల్లీ నుంచి ఢిల్లీ దాకా అధికారం ఉన్నా అభివృద్ధి ముసుగులో తమ జేబులు నింపుకున్న చరిత్
బీజేపీ ధరలు పెంచితే బీఆర్ఎస్ ప్రభుత్వం పథకాలను పంచిందని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. శుక్రవారం శివ్వంపేట మండలం దొంతి గ్రామ సమీపంలోని జీవన్దివ్య గార్డెన్లో బీఆర్ఎస్�
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో దేశ ప్రతిష్ట మసకబారిందని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు. నిడమనూరు మండల కేంద్రంలో 13 గ్రామపంచాయతీలకు చెందిన బీఆర్ఎస్ శ్రేణులతో శుక్
బీఆర్ఎస్ కార్యకర్తలే తన బలం, బలగమని, మీ కోసం, అభివృద్ధి కోసం కృషి చేస్తానని, ప్రతి కార్యకర్తకూ పార్టీ అండగా ఉంటుందని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ భరోసా ఇచ్చారు. దేశ ప్రధానిగా మోదీకి ప్రజలు అవకాశమ
స్వరాష్ట్రంలో నకిరేకల్ నియోజకవర్గం అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నది. విద్య, వైద్యం, మౌలిక వసతులు, సాగు, తాగునీరు.. ఇలా ప్రతి రంగంలోనూ స్పష్టమైన మార్పు కనిపిస్తున్నది. స్థానిక ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య �
‘అభివృద్ధి, సంక్షేమంలో దూసుకెళ్తున్న రాష్ర్టాన్ని చూసి ప్రతిపక్ష పార్టీలు ఓర్వలేకపోతున్నయి. ఎందుకింత కండ్ల మంట..? ఇక్కడి ప్రజలు బాగుపడవద్దా..? తెలంగాణ అంటే ఎందుకింత అక్కసు..? ఎప్పుడూ ఏదో రకంగా ప్రభుత్వాన్�
ఆరోగ్య తెలంగాణ లక్ష్యంగా రాష్ట్ర ప్ర భుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. మనిషికి నయనం ప్రధానం కావడంతో కంటి జబ్బుల సమస్యలకు చెక్పెట్టేందుకు కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మంగా ప్రారంభించిం
Telangana | దేశంలోని మిగతా రాష్ర్టాలతో పోలిస్తే తెలంగాణలో అవినీతి తక్కువగా ఉన్నదని ఓ సర్వే తెలిపింది. 2018-2022 మధ్య 13 రాష్ర్టాల్లో ఈ సర్వే నిర్వహించగా, జాబితాలో తెలంగాణ అట్టడుగున ఉండి అవినీతి తక్కువగా ఉన్న రాష్ట్రం�
CM KCR | ‘మహారాష్ట్రలో ఏ ఇంట్లో చూసినా కేసీఆర్ ముచ్చటే.. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్పై కంధార్ లోహా సభలో బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు సోషల్, మెయిన్ మీడియాలో వైరల్ అవుత