బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలు పండుగలా జరుగుతున్నాయి. పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున సమ్మేళనాలకు తరలివస్తున్నారు. జిల్లా ఇన్చార్జిలు, స్థానిక ఎమ్మెల్యేలు వారికి దిశానిర్దేశం చేస్తూ ఉత్తేజ పర�
‘కార్యకర్తలకు కష్టమొస్తే.. నేను కాపాడుకుంటా.. మీ ఇంటిలో తండ్రి గా.. పెద్దన్నగా, తమ్ముడిగా.. కొడుకుగా.. మీవెంట ఉంటా.. మీరు లేకుంటే నేను లేను.. పార్టీ లేదు’ అని రాష్ట్ర ఆర్థిక, వైద్యా ఆరోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీ
కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, అభివృద్ధి పనులు వివరించి కాంగ్రెస్, బీజేపీ నాయకులు తలదించుకునేలా చేయాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందని ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి అన్నారు. ఆదివారం
వైజాగ్ స్టీల్ ప్లాంట్ (Vizag Steel plant) ప్రైవేటీకరణ కుట్రలు ఆపాలని, కార్పొరేట్ మిత్రులకు కట్టబెట్టే పన్నాగాలను కేంద్ర ప్రభుత్వ పెద్దలు మానుకోవాలని బీఆర్ఎస్ (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కేటీఆ�
Vikarabad | బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన అనంతరం ప్రజా రవాణా వ్యవస్థకు అధిక ప్రాధాన్యతనిస్తున్నది. గత ఎనిమిదేండ్లలో రహదారుల నిర్మాణానికి, మరమ్మతులకు రూ.వందల కోట్ల నిధులను టీఆర్ఎస్ ప్రభుత్వం ఖర్చు చ�
కార్యకర్తలు పార్టీకి పట్టుగొమ్మలని, గ్రామాల్లో సైనికుల్లా పనిచేయాలని జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే అన్నారు. బిచ్కుంద మండలం పత్లాపూర్ గ్రామంలో శనివారం బీఆర్ఎస్ కుటుంబ ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చ�
స్వాతం త్య్రం సాధించిన త ర్వాత ఏడు దశాబ్దాల దేశ చరిత్రలో ఏరాష్ట్రంలో జరుగనంత అభివృద్ధిని.. తెలంగాణ వచ్చాక ఏడేండ్లలో సీఎం కేసీఆర్ చేసి చూపించారని ఎమ్మెల్యే అబ్ర హం పేర్కొన్నారు. నేడు ప్రపంచదేశాలు సైతం త�
బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుండడంతో ఎక్కడ బహిష్కరిస్తా రో అన్న భయంతో ముందుగానే రాజీనామా డ్రా మాకు తెరలేపారు కొందరు నాయకులు.. పార్టీ మారేందుకు సిద్ధమై హీరోలు అయిపోదామనుకున్నారు.. క�
CM KCR | రైతుకు రాజ్యాధికారం తేవడమే బీఆర్ఎస్ లక్ష్యమని పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ప్రకటించారు. దేశవ్యాప్తంగా రైతులు సంఘటితం కావాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన రెండే
మహారాష్ట్రకు చెందిన పలువురు రైతు సంఘాల నాయకులు శనివారం భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)లో చేరారు. బీఆర్ఎస్ జాతీయ అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు తెలంగాణ భవన్లో శనివారం వారికి గులాబ�
తెలంగాణలో హిమాలయాలు లేకు న్నా తమది అంతకంటే ఎత్తయిన సంకల్ప బలమని, అందుకే ఏప్రిల్ నెలలో కూడా రాష్ట్ర నదులు, చెరువుల్లో నీళ్లు పారుతున్నాయని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు అన్నారు.
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలు హోరెత్తిస్తున్నాయి. పార్టీ అనుబంధ కమిటీలు, కార్యకర్తలతో నిర్వహిస్తున్న కార్యక్రమాలు ఆద్యంతం ఉత్సాహభరితంగా సాగుతున్నాయి. ఉదయం నుంచి రాత్రి వరకు జో
‘భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) పార్టీయే తెలంగాణవాసులకు శ్రీరామరక్ష. 60 లక్షల సభ్యత్వం కలిగిన అతిపెద్ద పార్టీ మనది. వచ్చే ఎన్నికల్లో మన పార్టీ సునాయసంగా విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది..’ అని మాజీ ఎమ్మెల్స�