రాష్ట్రంలో అభివృద్ధిని చేసి ఓర్వలేకనే ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయ ని జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ సి.లక్ష్మారెడ్డి తెలిపారు. రాజాపూర్ మండలంలోని ముదిరెడ్డిపల్లి గ్రామం వద్ద మంగళవారం బీఆర్ఎస్
రానున్న ఎన్నిక ల్లో బీఆర్ఎస్ అభ్యర్థులకు రెట్టింపు మెజార్టీ ఖాయమని పార్టీ జిల్లా ఇన్చార్జి, ఎమ్మెల్సీ కశిరెడ్డి నారాయణరెడ్డి ధీ మా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో, నియోజకవర్గంలో ఇప్పటివరకు జరిగిన అభివృద
పేదలకు బీఆర్ఎస్ జెండా అండగా ఉంటుందని.. ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి తెలిపారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సూచనల మేరకు బీఆర్ఎస్ కుటుంబసభ్యులతో మాట్లాడ�
అంధత్వ నివారణకు చేపట్టిన రెండోవిడత కంటి వెలుగు కార్యక్రమం పండుగ వాతావరణంలో కొనసాగుతున్నది. యువత, వృద్ధులు, మహిళలు ఇలా.. అందరూ శిబిరాలకు ఉత్సాహంగా వచ్చి నేత్ర పరీక్షలు చేయించుకుంటున్నారు. కంటి వెలుగు కార�
అబ్కీ బార్ కిసాన్ సర్కార్ అనే నినాదం దేశంలో మార్మోగుతోందని, త్వరలో దేశంలో కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ కిసాన్ సర్కార్ను ఏర్పాటు చేయడం ఖాయమని బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళన సిద్దిపేట జిల్లా ఇన్చ�
బీఆర్ఎస్ పార్టీ జెండా ఎర్ర కోటపై ఎగరాలే అనే పట్టుదల అందరిలోనూ కనిపిస్తుందని నారాయణఖేడ్ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ మనూరు మండల ఆత్మీయ సమ్మేళనం మంగళవారం నారాయణఖేడ్ హెచ్ఆ�
తెలంగాణ స్వయం పాలన ఆకాంక్షలకు ఊపిరిలూదిన సాయుధ పోరాట కాలపు తొలి అమరుడు దొడ్డి కొమురయ్య త్యాగం చిరస్మరణీయమని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పేర్కొన్నారు.
అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ నంబర్వన్ అని, సీఎం కేసీఆర్ పాలన దేశానికే ఆదర్శమని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బీరాపల్లిలో సోమవారం సత్తు
తెలంగాణపై కేంద్రం ఆది నుంచి అక్కసు వెళ్లగక్కుతూనే ఉన్నది. తొమ్మిదేండ్లుగా అనేక విధాలుగా వేధిస్తున్నది. ఏం అడిగినా ఇవ్వకుండా, హామీలు నెరవేర్చకుండా అవస్థలు పెడుతున్నది. చివరికి, చట్టప్రకారం రావాల్సిన ని�
బీఆర్ఎస్కు ప్రజాబలం ఉందని, గులాబీ జెండానే ప్రజలకు అండ అని బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాల ఖమ్మం జిల్లా సమన్వయకర్త, ఎమ్మెల్సీ శేరి సుభాశ్రెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా చింతకాని మండలం కొదుమూరు గ్రామంలోని జ్�
తెలంగాణ గడ్డమీదకు వందమంది మోదీలొచ్చినా ఏమీ కాదని, సీఎం కేసీఆర్ ముందు వారి ఆటలు సాగవని వైరా ఎమ్మెల్యే రాములునాయక్ స్పష్టం చేశారు. కార్యకర్తలే బీఆర్ఎస్కు అసలైన బలం, బలగమని తేల్చిచెప్పారు. బీజేపీ, కాంగ�
కొత్తగూడెంలో కనీవినీ ఎరుగని అభివృద్ధి పనులు చేపట్టామని, నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో తీర్చిదిద్దామని ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. రామవరంలోని పాత పోస్టాఫీస్ గ్రౌండ్లో సోమవారం బీఆర�
తెలంగాణలోని సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు దేశానికే ఆదర్శంగా మారాయని, దేశమంతా సీఎం కేసీఆర్ వైపు చూస్తుందని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. పోచారం మున్సిపాలిటీ బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మే�