కరీంనగర్ ప్రజల చిరకాల వాంఛ అయిన రైల్వే ఓవర్ బ్రిడ్జి(ఆర్వోబీ)నిర్మాణాన్ని ఏడాదిలోగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశార�
ఏదిపడితే అది మాట్లాడితే కాంగ్రెస్ నాయకుల ఫ్యూజులు ఎగిరిపోవడం ఖాయం. రైతుల పట్ల, రైతు ప్రయోజనాల పట్ల, రైతు సమస్యల పట్ల కాంగ్రెస్ వారికున్న అవగాహన ఏపాటిదో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్రెడ్డి మాటలను
‘ప్రాణాలకు తెగించి, తెలంగాణ ను తెచ్చి, ప్రగతిపథాన పరుగెత్తిస్తున్న బీఆర్ఎస్', ‘ఎన్నో బలిదానాల తర్వాత, కేసీఆర్ ఆమరణ దీక్షతో తప్పనిసరై తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్', ‘విభజన హామీ ప్రకారం తెలంగాణకు ఇవ్వాల్స�
సీఎం కేసీఆర్ ప్రభుత్వం వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్తు ఇచ్చి రైతుల కష్టాలను తొలగిస్తే పీసీసీ అధ్యక్షుడికి కండ్లు మండుతున్నాయని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నా రు. అందుకే మూడు గంట�
రేవంత్రెడ్డి ద మ్ముంటే తన మీద పోటీ చేయాలని ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్రెడ్డి సవాల్ విసిరారు. రేవంత్ ఆర్మూర్లో పోటీ చేస్తాడని ఆయన చెంచాగాళ్లు గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. నిజంగా దమ్ము
రాత్రిపూట మూడు గంటల కరెంటు ఇచ్చి రైతులను గోసపెట్టిన పాత రోజులు మళ్లీ అవసరమా? అని రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి రైతులను ప్రశ్నించారు. రేవంత్రెడ్డి మాటలపై ఆలోచన చేయాలని రైతులకు సూచించారు.
రైతులకు ఉచిత కరెంట్ ఇవ్వొద్దని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి కుట్ర చేస్తున్నాడని, వారిపై తనకున్న కపట ప్రేమను నిరూపించుకున్నాడని ఎంపీ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు మాలోత్ కవిత, ఎమ్మెల్సీ తక్కళ�
అన్నదాతల పంటల సాగు కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తున్న 24 గంటల కరెంటు ఇస్తుండడం కాంగ్రెస్ నేతలకు కంటగింపుగా ఉందని కేఎంసీ మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ విజయ్కుమార్ విమర్శించారు. అందుకే వారు ఉచి�
తెలంగాణ ప్రగతిని చూసి ఓర్వలేకే టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి పనికిమాలిన మాటలు మాట్లాడుతున్నాడని బీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు.
జాతీయ ఉపాధి హామీ పథకంలో భాగంగా ఈ ఏడాది 12 కోట్ల పనిదినాలు మంజూరు అయ్యాయని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు వెల్లడించారు. సచివాలయంలో ఉపాధిహామీ పథకం, పంచాయతీరాజ్శ
ప్రతి నియోజకవర్గంలో 300 మంది బీసీ కులవృత్తిదారులు, చేతి వృత్తిదారులకు రూ.1 లక్ష చొప్పున ఆర్థికసాయం అందించనున్నట్టు బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ చెప్పారు. లక్ష ఆర్థికసాయం పథకం నిరంతర ప్రక్రియని, ప�
మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలోని కస్తూరినగర్ గ్రామానికి ప్రభుత్వం ఇటీవల ‘పోడుపట్టా’భిషేకం చేసింది. గ్రామంలో 293 మంది రైతులు పోడు పట్టా కోసం దరఖాస్తు చేసుకోగా.. రెండు ఉద్యోగ కుటుంబాలు మినహా 291 మంది గిర
సంపద సృష్టించి ప్రజలకు పంచుతూ దేశాన్ని గుణాత్మక అభివృద్ధి దిశగా నడిపించేందుకు వినూత్నరీతిలో పాలన కొనసాగించాల్సిన అవసరమున్నదని బీఆర్ఎస్ అధ్యక్షుడు, సీఎం కే చంద్రశేఖర్రావు అన్నారు. దేశానికి స్వాతంత
అభివృద్ధే తమ సర్కారు ధ్యేయమని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని వివిధ వార్డుల కు చెందిన 200 మంది కాంగ్రెస్ మైనార్టీ నాయకులు, కార్యకర్తలు మైమాన్ కమ్యూనిటీ ఆధ్వర్య�