కేంద్రంలో ని బీజేపీ ప్రభుత్వం అధిక ధరలతో పేద, మధ్యతరగతి ప్రజలపై భారం మోపుతుంటే, రాష్ట్రంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలుస్తున్నదని ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ అన్నారు. మియాపూ�
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి పాటు పడుతున్నారని గోషామహల్ నియోజకవర్గం బీఆర్ఎస్ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే ప్రేమ్సింగ్ రాథోడ్ పేర్కొన్నారు. గోషామహల్ నియో�
మహారాష్ట్రలో బీఆర్ఎస్ దూకుడు కొనసాగుతున్నది. నిత్యం ఇతర పార్టీలు, సంఘాలలోని రాష్ట్ర స్థాయి నేతల నుంచి కార్యకర్తల వరకు వేలమంది బీఆర్ఎస్ కండువాలు కప్పుకొంటున్నారు.
సికింద్రాబాద్ ప్రజలు ఓట్లేసి గెలిపించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నియోజకవర్గం ప్రజలకు నాలుగేళ్లుగా కనిపించకుండా పోయారని, బండిపోతే బండి, కారుపోతే కారు అన్నోడు పత్తా లేడని మంత్రి తలసాని శ్రీనివాస్ య
‘కార్యకర్తలు, నాయకులను ఆప్యాయంగా పలకరించాలి.. క్షేత్రస్థాయిలో నెలకొన్న సమస్యలను తెలుసుకుని అక్కడికక్కడే పరిష్కరించాలి.. పార్టీ బలోపేతానికి దిశానిర్దేశం చేయాలి.. వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచే
తెలంగాణలో సీఎం కేసీఆర్ రైతుల కోసం అమలు చేస్తున్న పథకాలు చాలా బాగున్నాయని మహారాష్ట్ర రైతు సంఘం నేతలు హర్షం వ్యక్తంచేశారు. దేశంలోనే రైతుల కోసం ఆలోచించిన ఏకైక సీఎం కేసీఆర్ మాత్రమేనని పేర్కొన్నారు.
కార్యకర్తలే పార్టీకి పట్టుగొమ్మలని, వారి సంక్షేమమే పార్టీ అధిష్ఠానం ధ్యేయమని ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అన్నారు. రుద్రంపూర్ పంచాయతీలో ఆదివారం నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడ
అబద్ధాలే పునాదిగా ప్రతిపక్షాలు చేస్తున్న తప్పుడు ప్రచారాలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టాల్సిన బాధ్యత బీఆర్ఎస్ కార్యకర్తల మీద ఉందని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. ఖైరతాబాద్ నియోజక వర్�
పార్టీ అధినేత కేసీఆర్ను మూడోసారి ముఖ్యమంత్రిని చేసేందుకు వచ్చే ఎన్నికల్లో కార్యకర్తలు, నాయకులు సైనికుల్లా పనిచేయాలని బీఆర్ఎస్ లోక్సభా పక్ష నేత, ఎంపీ నామా నాగేశ్వరరావు పిలుపునిచ్చారు.
ప్రజలను మోసం చేయడం బీజేపీ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య అని విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఆదివారం బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అల్మాస్గూడ అడివిరెడ్డి గార్డెన్లో ఏర�
ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం.. సనత్నగర్ను అభివృద్ధిలో నంబర్వన్గా తీర్చిదిద్దాం.. మీకు సేవ చేయడానికే మేమున్నాం.. ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
ప్రజలను మోసం చేయడం బీజేపీ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య అని విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఆదివారం బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అల్మాస్గూడ అడివిరెడ్డి గార్డెన్లో ఏర�