తెలంగాణలో ఎనిమిన్నరేండ్లలో సమ్మిళిత వృద్ధి జరుగుతున్నది. ఓవైపు సంక్షేమ పథకాలు పేదలకు భరోసా ఇస్తుంటే, ఒకప్పుడు కునారిల్లిన వ్యవసాయ రంగం సుభిక్షంగా మారింది. పారిశ్రామిక రంగం పరుగులు పెడుతుంటే, ఐటీ రంగం ద�
Telangana | కాళేశ్వరం ప్రాజెక్టుతో ఏం ఒరిగింది? ఒక్క ఎకరమైనా అదనంగా సాగులోకి వచ్చిందా? ఈ ప్రశ్న వేసేవారికి తిరుగులేని జవాబు తుంగతుర్తి నియోజకవర్గం! ఒకప్పుడు బీడు భూములతో ఎడారిగా కనిపించిన ఈ ప్రాంతం ఇప్పుడు పచ్
బీజేపీ పాలిత డబుల్ ఇంజిన్ రాష్ర్టాల్లోనే అవినీతి ఎక్కువగా ఉన్నదని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ విమర్శించారు. అవినీతి అంశంపై ‘లోక్నీతి-సీఎస్డీస్' 13 రాష్ర్టాల్లో చేసిన సర్వే ఫలితాలను గురువారం ఆయన ట్వ
భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు కాకముందు నిజాం పాలన కింద ఉన్న కర్ణాటకలోని బీదర్ జిల్లాలో చీట్గుప్పా తాలూకా కేంద్రంలో మారుమూల గ్రామంగా జహీరాబాద్ ఉండేది. దీంతో జహీరాబాద్కు అన్నిరంగా�
దుబ్బాక నియోజకవర్గ బీజేపీలో ముసలం పుట్టింది. స్థానిక ఎమ్మెల్యే రఘనందన్రావు వైఖరికి నిరసనగా ఒక్కొక్కరుగా ఆ పార్టీని వీడుతున్నారు. నాలుగైదు రోజుల నుంచి బీజేపీలో రాజీనామాల పర్వం కొనసాగుతున్నది. శాసనసభ ఎ
మెదక్ జిల్లా మరోసారి రాష్ట్ర స్థాయి అవార్డుల్లో ఆదర్శంగా నిలిచిందని, జిల్లాకు రెండు అవార్డులు వచ్చాయని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు తెలిపారు. ఉత్తమ గ్రామ పంచాయతీలుగా మెద�
వ్వంపేట మండలంలోని దొంతి జీవన్దివ్య గార్డెన్లో మండల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించనున్నట్లు బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రమణాగౌడ్ తెలిపారు. ఈ సమావేశానికి మంత్రి తన్నీరు హరీశ్రావు, బీఆర్ఎస్ మెదక్ జిల్ల
గ్రామాల సమగ్రాభివృద్ధే తమ లక్ష్యం అని, ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తామని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో బుధవారం మహబూబ్నగర్ రూర ల్
ప్రజల కో సం నిరంతరం పా టుపడుతున్న బీఆర్ఎస్ సర్కార్కు రాను న్న ఎన్నికల్లో ఓట్లు వేసి హ్యాట్రిక్ విజయాన్ని అం దించాలని మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి కోరా రు. బుధవారం మండలంలో ని ఇడ్లూరు శం
పార్టీలకతీతంగా అ ర్హులైన ప్రతి గడపకూ సంక్షేమ ఫలాలు అందుతున్నాయని, సీఎం కేసీఆర్ పారదర్శకమైన పరిపాలన అందిస్తున్నారని కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అన్నా రు. మండలంలోని వేపూర్ గ్రామంలో పార్టీ మండల
ఎవరికి ఏ కష్టం వ చ్చినా నిరంతరం మీ వెంటే ఉంటానని కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి భరోసా కల్పించారు. కార్యకర్తలే తమ పార్టీకి పట్టుగొమ్మలని అన్నారు. కొల్లాపూర్ నియోజకవర్గంలోని పెంట్లవెల్లి
కేంద్ర ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తూ ఈడీ, సీబీఐలు అం టూ కేసులు పెడుతున్నదని, వాటికి బీఆర్ఎస్ పార్టీ భయపడదని ప్రభుత్వ విప్, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు తెలిపారు. పదర మండలంలోని రాయలగండి
బాల్కొండ నియోజకవర్గం అభివృద్ధిలో దూసుకుపోతున్నది. ఉమ్మడి పాలకుల ప్రభుత్వాల హయాంలో అనుభవించిన అభివృద్ధి వివక్షను తుడిచి పెడుతూ స్వరాష్టం సిద్ధించాక ఉద్యమ నాయకుడు సీఎం కేసీఆర్ సహకారంతో రాష్ట్ర రోడ్లు
బీఆర్ఎస్ విధానాలతోనే మహారాష్ట్ర ప్రజల జీవితాలు మారుతాయని రాష్ట్ర స్త్రీ, శిశు, గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు. బుధవారం మహారాష్ట్రలోని అకోలా జిల్లాలో ఆమె పర్యటించారు. ఎన్సీపీ, శ�
తెలంగాణలో అల్లావుద్దీన్ అద్భుత దీపమేమీ లేదని, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఆ వెలుగును ఇచ్చారని, ఆయనే అద్భుత దీపం అని ఆర్థిక మంత్రి హరీశ్రావు తెలిపారు. కష్టపడి మెదడు కరగదీసి రైతుల కోసం కరెంటు బాగుచేశ