వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంట్ సరఫరాపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth reddy) చేసిన అనుచిత వ్యాఖ్యలను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి (Minister Indrakaran Reddy) తీవ్రంగా ఖండించారు. తెలంగాణ రైతుల ఆర్థిక పురోభివృద్ధి నచ్చని
BRS | బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే ? కొన్ని రోజులుగా కాంగ్రెస్ చేస్తున్న ప్రచారం ఇది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పొలిటికల్ సర్కిళ్లలో, ప్రజల్లో ఇదే హాట్టాఫిక్గా మారింది. ఎక్కడ చూసినా ఈ చర్చే జరుగుతున్నది. దీం�
అభివృద్ధి విషయంలో పటాన్చెరు నియోజకవర్గం దూసుకుపోతుందని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. కరోనా కష్టకాలంలో ధైర్యంగా ప్రజలకు సేవలు అందించిన సఫాయ్ అన్నను, ప్రాణం కాపాడే డాక్టర
దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి కొత్త కొత్త పథకాలను అమలు చేస్తున్నది. ఇందులో భాగంగానే దళిత బంధు పథకం ఏకంగా దళితుల తలరాతనే మార్చేసి వారి జీవితాల్లో కొత్త వెలుగులు ని
దేశ ప్రజలు సీఎం కేసీఆర్ను ప్రధాన మంత్రి చేసేందుకు ఎదురు చూస్తున్నారని, మహారాష్ర్టలో మూడు నెలల్లో బీఆర్ఎస్ ప్రభంజనం ఖాయమని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. సోమవారం జహీరాబా�
బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రతి గడగడపకు వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని, ప్రతి కార్యకర్త కష్టపడి పని చేయాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు మంచిరెడ్డి ప్రశాంత్రెడ్డి అన�
తెలంగాణకు బీఆర్ఎస్తోనే ఉజ్వల భవిష్యత్తు ఉందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని గట్టుపల్లి గ్రామానికి చెందిన 50 మంది బీజేపీ, కాంగ్రెస్ నాయకులు సర్పంచ్ అనితారెడ్డి, ఉపస�
గొల్ల, కురుమల ఆర్థికాభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్యాదవ్ తెలిపారు. మండలంలోని చౌదర్పల్లి గ్రామంలో చౌదర్పల్లి, రాఘాయిపల్లి గ్రామాల లబ్ధిదారులకు రెండో విడుత గొర్రెలను సోమవా
BRS | బీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా నల్లగొండ జిల్లా హాలియాలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మాడుగులపల్లి మండలంలోని నారాయణపురం, మాచినపల్లి గ్రామాలకు చెందిన నలుగురు వార్డు మెంబర్లతో �
తెలంగాణ ప్రజలకు సీఎం కేసీఆర్రే ధైర్యమని, వర్షాలు కురవకున్నా కాళేశ్వరం ప్రాజెక్టుతో రాష్ట్రం సస్యశ్యామలం అవుతుందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. కొప్పులలో రూ. 20.61 కోట్లతో పలు అభివ�
కేసీఆర్ రాష్ర్టాన్ని సాధించిన తర్వాత కూడా రాష్ట్ర పునర్నిర్మాణంలో అలుపెరుగని కృషితో దేశానికే తెలంగాణను నమూనాగా నిలిపారు. కేసీఆర్ పాలనాపగ్గాలు చేపట్టి పదేండ్లు గడిచిపోయాయి. ఎన్నికలు దగ్గర పడుతున్న �
మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలంలోని ఎంసీసీ క్వారీ జాతర ఆదివారం అంగరంగ వైభవంగా సాగింది. వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా తరలివచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం సందడిగా కనిపించింది. దుర్గాదేవితో పాటు నాగదేవతను �
తెలంగాణ రాష్ర్టానికి అన్నపూర్ణగా ముఖ్యమంత్రి కేసీఆర్ సర్కారు నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు మహాద్భుతం అని మహారాష్ట్ర నేతలు కితాబునిచ్చారు. ఆదివారం ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్రెడ్డితో కలిసి లక్ష్మీ�