Rasamayi Balakishan | తెలంగాణ ఉద్యమ గళం. బాలకిషన్ ఉద్యమంలో రసమయిగా గుర్తింపును పొందారు. సాధారణ నిరుపేద దళిత కుటుంబం. ఎంఏ, బీఈడీ, పీహెచ్డీ పూర్తి చేశారు. ప్రభుత్వ ఉపాధ్యాయునిగా పనిచేస్తూ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నార�
Nagam Janardhan Reddy | టికెట్ ఇవ్వలేదనో.. ఇంకో కారణం వల్లనో.. బీఆర్ఎస్లో చేరలేదు. కాంగ్రెస్లో పెద్దలకు గౌరవం లేదు. నేను ఇప్పటి వరకు ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచా. ఏ ఒక్కసారి పైసలకు టికెట్ కొనుక్కోలే. రేవంత్రెడ్డి డ
R Narayana Murthy | పీపుల్స్స్టార్ నారాయణమూర్తి మాటంటే పీపుల్ వాయిస్.. కండలు కరిగించే కార్మికుడి కష్టం ఆయనకు తెలుసు. ఆరుగాలం శ్రమించే కర్షకుడి చెమట విలువ ఇంకా బాగా తెలుసు. నిరుపేద గుండెబరువు తెలిసిన వాడు. కాబట్�
CM KCR | నంగునూరు, నవంబర్ 3: మండలంలోని కోనాయిపల్లి వేంకటేశ్వరస్వామి దేవాలయాన్ని సీఎం కేసీఆర్ సందర్శించనున్న నేపథ్యంలో జిల్లా పోలీస్ యంత్రాంగం భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. సీఎం కేసీఆర్ తన ఇష్టదైవమైన క�
Konaipally | బీఆర్ఎస్ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు నేడు (శనివారం) సిద్దిపేట జిల్లాలోని నంగునూరు మండలం కోనాయిపల్లి వేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకోనున్నారు. తన నామినేషన్ పత్రాల�
CM KCR | ప్రజా ఆశీర్వాద సభలు సక్సెస్ కావడంతో గులాబీ శ్రేణుల్లో రెట్టించిన ఉత్సాహం వచ్చింది. ఉమ్మడి జిల్లాలోని పాలేరు, సత్తుపల్లి, ఇల్లెందు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే అభ్యర్థులు కందాళ ఉపేందర్రెడ్డి, సండ్ర �
Mynampally Rohith | మెదక్ జిల్లా రామాయంపేటలో హరిజనకాలనీలో మైనంపల్లి రోహిత్ను దళితులు అడ్డుకున్నారు. శుక్రవారం ప్రచారం కోసం ఆయన కాలనీకి రాగా, కాలనీలోకి రాకుండా బైకులు అడ్డం పెట్టారు. ‘కాంగ్రెస్ నాయకులు మా కాలనీక�
CM KCR | బీఆర్ఎస్ అధినేత, సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్రావు శనివారం సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం కోనాయిపల్లి వేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకోనున్నారు. ఉదయం 10 గంటలకు ఆలయానికి చేరుకొని, ప్రత్యేక పూజలు చ�
బాన్సువాడ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, రాష్ట్ర శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుతూ బీఆర్ఎస్ నాయకులు శుక్రవారం జోరుగా ప్రచారం నిర్వహించా రు.
స్థానిక ఎమ్మెల్యేగా షకీల్ భారీ మెజారిటీతో గెలుపు ఖాయమని, దీనిని ఎవరూ ఆపలేరని బీఆర్ఎస్ నాయకులు అన్నారు. నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో శుక్రవారం పార్టీ నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. బోధన్లో
ప్రజలకు, కార్యకర్తలకు అందరికి రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ వెన్నంటే ఉంటుందని మధిర బీఆర్ఎస్ అభ్యర్థి లింగాల కమల్రాజు అన్నారు. బోనకల్లు గిరిజనకాలనీలోని 10 కుటుంబాల వారు శుక్రవారం బీఆర్ఎస్ పార్టీలో �
మైనారిటీలకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. శుక్రవారం మల్కాజిగిరి సర్కిల్ శ్రీకాలనీలో మైనారిటీ నాయకుల సమావేశం, అల్వాల్, ఈస్ట్ ఆనంద్ బాగ్, గౌతంనగర్ డివిజ�
మహేశ్వరం నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామని విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 8వ డివిజన్ ఆదర్శహిల్స్ కాలనీ వాసులతో ఆత్మీయ సమ్మ�
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రచారం జోరుగా సాగుతోంది. శుక్రవారం ఊరూరా ప్రచారంలో నిమగ్నమైన ఎమ్మెల్యే అభ్యర్థులకు మహిళలు పూలు చల్లుతూ.. తిలకం దిద్దుతూ స్వాగతం పలికారు.
తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమం కొనసాగాలంటే మళ్లీ కేసీఆరే సీఎం కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని వైరా ఎమ్మెల్యే రాములునాయక్, బీఆర్ఎస్ వైరా నియోజకవర్గ అభ్యర్థి మదన్లాల్ స్పష్టం చేశారు. ఇందుకోసం కారు గుర్�