నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్కు గ్రామాల్లో రోజురోజుకూ మద్దతు పెరుగుతున్నది. ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని ఆయా గ్రామాల వారు తీర్మ�
కల్వకుర్తి కాంగ్రెస్లో వర్గపోరు తారాస్థాయికి చేరుకుంది. కొత్తవారికి టికెట్ ఇవ్వొద్దంటూ నిన్నటివరకు అధిష్ఠానానికి సూచించిన సుంకిరెడ్డి వర్గం.. తాజాగా ఇస్తే కల్వకుర్తి సీటు పై ఆశలు వదులుకోండి! అని అల్
‘అరవై ఏళ్లు జనాన్ని చావగొట్టిన కాంగ్రెస్ ఒక్క చాన్స్ ఇవ్వమంటోంది. 11 చాన్స్లు ఇచ్చినా చేసిందేమీ లేదు. పాలకుర్తిలో నిత్యం జనం మధ్య ఉండి నియోజకవర్గాన్ని ఆదర్శంగా అభివృద్ధి చేసిన ప్రజల మనిషి దయాకర్రావు
అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కావడంతో రాజకీయ పార్టీలు తుది సమరానికి సై అంటున్నాయి. అందులో ఇప్పటికే అధికార బీఆర్ఎస్ తనదైన శైలిలో దూసుకుపోతున్నది. ఆగస్టు 21వ తేదీన ఉమ్మడి జిల్లాలోని 12కు 12 స్థానాల్ల�
అన్ని వర్గాలకు సంక్షేమ పాలన అందిస్తున్న బీఆర్ఎస్కే ప్రజల మద్దతు ఉన్నదని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. సోమవారం ఎమ్మెల్యే అరూరి రమేశ్, డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీ
‘ఇంటింటికీ మంచి నీళ్లు ఇచ్చిన బీఆర్ఎస్ కావాలా.. 60 ఏళ్లు కన్నీళ్లు మిగిల్చిన కాంగ్రెస్ కావాలా? 2014 ముందు పాలకుర్తి నియోజకవర్గంలో తాగు నీటి పరిస్థితి ఎట్లుండే.. ఇప్పుడు ఎట్లుంది? అప్పుడు కరెంట్ ఎట్లుండే.. �
‘సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణ దేశానికే దిక్సూచిలా నిలుస్తున్నదని, అభివృద్ధిలోనూ దూసుకెళ్తున్నది. ముఖ్యమంత్రి ఆశయాలను అమలు చేయడంలో తనదైన శైలిలో దూసుకుపోతున్నాం, అర్హులందరికీ పథకాలు అందించడంలో పూర్తి �
తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ హయాంలో గ్రామాల్లో అభివృద్ధి పనులు పరుగులు పెట్టాయని నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్రెడ్డి, మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి అన్నారు.
ఎరుకల సాధికారత పథకాన్ని తెచ్చిన ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్ అని, అందుకే ఎన్నికల్లో మంత్రి హరీశ్రావును మరోసారి గెలిపించేందుకు కారు గుర్తుకు ఓటు వేస్తామని సిద్దిపేట రూర ల్ మండలానికి చెందిన ఎరుకల సంఘం ప్�
సర్దార్ పాపన్న విగ్రహం ఆవిష్కరించి వస్తుంటే కమలమ్మ అనే పెద్దామె బొట్టు పెట్టింది. మీ నాయన ఆరోగ్యం ఎట్లున్నది? ఎప్పుడు వస్తడు? అని అడిగింది. జరం తక్కువైంది అన్ని తయారు చేస్తున్నడని చెప్పిన. ఆసరా పింఛను పె
మహబూబాబాద్ జిల్లా తొర్రూరులోని పాలకేంద్రం సమీపంలో పాలకుర్తి నియోజకవర్గానికి సంబంధించి మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఆధ్వర్యంలో నిర్వహించిన బీఆర్ఎస్ సంక్షేమ సభకు కార్యకర్తలు పోటెత్తారు.
తెలంగాణ రాష్ట్ర ఉద్యమ జెండాను మొదటగా ఎత్తుకున్న గడ్డ కామారెడ్డి. ఉద్యమ రథసారథి, సీఎం కేసీఆర్ ఆనాడు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం కదం తొక్కిన సందర్భంలో కామారెడ్డినే మొదటగా జై కొట్టింది. తెలంగాణ ఉద్యమాన
మెదక్ నియోజకవర్గంలో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలందరూ కండ్లు తెరవాలని, కాంగ్రెస్ పార్టీలో 15 ఏండ్లుగా ప్రతి కార్యకర్తకూ అందుబాటులో ఉండి, వారి సమస్యలను పరిష్కరిస్తున్నా పార్టీ గుర్తించకపోవడంపై ఆగ్రహం వ్