కోరుట్ల నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల మంగళవారం పట్టణంలోని 23వ వార్డులో ఇంటింటా ప్రచారం చేశారు. గడపగడపకూ వెళ్లి, ఓట్లు అభ్యర్థించారు.
జనగామ అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఎమ్మెల్సీ డాక్టర్ పల్లా రాజేశ్వర్రెడ్డి పేరు ఖరారైంది. మంగళవారం హైదరాబాద్లో నిర్వహించిన పార్టీ ముఖ్యనేతల సమన్వయ సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర వర్కిం�
CM KCR | అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నియోజకవర్గాల వారీగా బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 15న హుస్నాబాద్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసే బహిరంగ సభలో ప్రసంగించి కేసీఆర్ ఎన్నికల శంఖ
BRS | మంత్రి జగదీశ్రెడ్డి, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్రెడ్డి, బీఆర్ఎస్ మహారాష్ట్ర ఇన్చార్జ్ కల్వకుంట వంశీధర్రావు సమక్షంలో టీపీసీసీ మాజీ సభ్యులు, ఎన్ఎస్యూఐ మాజీ జిల్లా అధ్యక్షులు చామల �
Minister Niranjan Reddy | దేశంలోనే మాడల్ జిల్లాగా వనపర్తిని తీర్చిదిద్దడమే తన లక్ష్యమని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. మంగళవారం వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం పాతపల్లి సమీపంలోని చింతలకుంట ఆంజ�
MLA Gandra Venkataramana Reddy | ఎన్నికలు ఏవైనా మేం బీఆర్ఎస్ వెంటే ఉంటం.. కారు గుర్తుకే మా ఓటు.. ఏ పార్టీకీ ఇక్కడ చోటు లేదు.. మా ఓటు గండ్ర వెంకటరమణారెడ్డి(MLA Gandra Venkataramana Reddy) కే అని జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మండలం గుడాడ్ప
పునర్విభజనతో కొత్తగూడెం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాగా ఆవిర్భవించింది. జిల్లాగా మారిందే తడవుగా తెలంగాణ ప్రభుత్వం పాలనను మన్యం ప్రజల దరిచేర్చింది. ప్రత్యేక వనరులను సమకూర్చింది. కొత్త కలెక్టరేట్తో సహా
రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలై పోలింగ్కు కౌంట్డౌన్ మొదలైన వేళ కారు టాప్గేర్లో దూసుకుపోతుండగా, ప్రతిపక్షాలు ఇంజిన్ కూడా స్టార్ట్ చేయలేని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయి. సీఎం కేస
తెలంగాణలో ఎన్నికలు ఏవైనా గెలుపు బీఆర్ఎస్దే. చరిత్ర చాటిచెప్పిన వాస్తవం ఇదే. కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభంజనాన్ని అడ్డుకోగలిగిన పార్టీ ఇంతవరకూ లేదని అనేక పర్యాయాలు రుజువైంది. తెలంగాణ రాష్ట్�
కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ను ప్రకటించడం, అసెంబ్లీ ఎన్నికల నగరా మోగడంతో గ్రేటర్ బీఆర్ఎస్లో కదనోత్సాహం కనిపిస్తున్నది. ఎన్నికల రణరంగానికి ముందస్తుగానే సిద్ధమైన పార్టీ శ్రేణులు గడిచిన రెండు నెలలు�
ఎన్నికల నగారా మోగింది. సోమవారం మధ్యాహ్నమే ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో గ్రేటర్లో రాజకీయ వేడిమి రాజుకున్నది. ఓ వైపు షెడ్యూల్ ఖరారైనా.. ప్రతిపక్ష పార్టీల్లో అభ్యర్థులు ఇంకా ఖరారు కాలేదు. అధిష్ఠానాన్ని
అపర భగీరథడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. ఎంతో ఎత్తులో ఉన్న గోదావరి నీళ్లను గడగడపకు తీసుకువచ్చి, మహిళల నీటి కష్టాలను తీర్చిన మహానేత అని కొనియాడారు. సోమవా
అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. కేంద్ర ఎన్నికల సంఘం(సీఈసీ) సోమవారం ఎలక్షన్ షెడ్యూల్ను విడుదల చేసింది. వచ్చే నెల 3వ తేదీన నోటిఫికేషన్ విడుదల కానుండగా.. 30న ఎన్నికలు, డిసెంబర్ 3న ఫలితాలు వెలువడనున్నాయి.