రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ హ్యాట్రిక్ సాధించడం, ముఖ్యమంత్రిగా కే చంద్రశేఖర్రావు వరుసగా మూడోసారి అధికారపగ్గాలు చేపట్టడం ఖాయమని, అందుకు మరో 52 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయని తెలంగాణ ఫుడ్స్ చ�
నాడు అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్న ఆ పల్లె నేడు ప్రగతి పథంలో దూసుకుపోతున్నది. సంగారెడ్డి-నాందేడ్, అకోలా 161 జాతీయ రహదారికి అనుకుని ఉన్న సుల్తాన్పూర్ గ్రామం నేడు అందరికీ తలలో నాలుకలా మారింది.
తెలంగాణ అన్ని రంగా ల్లో అభివృద్ధి చెంది దేశంలోనే ఆదర్శంగా నిలుస్తున్నదని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలు, గ నులు, భూగర్భవనరుల శాఖల మంత్రి పట్నం మహేందర్రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే రోహిత్రెడ్డి అన్నారు. సోమవ�
అర్హులెవరూ అధైర్య పడాల్సిన పనిలేని, ప్రతి కుటుంబానికీ దళితబంధు పథకాన్ని వర్తింపజేస్తామని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు స్పష్టం చేశారు. ఈ పథకం నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని, విడతల వారీగా ప్రతి కటుంబా�
ఇల్లెందు నియోజకవర్గ గెలుపును సీఎం కేసీఆర్కు కానుకగా ఇద్దామని ఎమ్మెల్యే హరిప్రియానాయక్ పిలుపునిచ్చారు. ఈ ఐదేళ్లలో నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశానని, వాటిని గమనించి మరోసారి తనను ఆశీర్వదించాలని �
గతంలో సింగిల్ రోడ్డు. ఎదురుగా వాహనం వస్తే ఇంకో వాహనం రోడ్డు దిగాల్సిందే. గతుకులు, మలుపులతో నిత్యం ప్రమాదాలు జరిగేవి. సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని కోట్లాది రూపాయలు మంజూరు చేసి నిర్మించడంతో రోడ�
ఏళ్ల పాటు కేంద్ర, రాష్ర్టాల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆరు స్కీంల పేరుతో ప్రజలను మోసం చేసేందుకు వస్తున్నారని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. ఆదివారం మండలంలోని కేశవాపురంలో సీసీరోడ్లు, గ్ర�
అన్ని వర్గాల సంక్షేమానికి బీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తున్నదని మంత్రి మహేందర్రెడ్డి అన్నారు. ఆదివారం చేవెళ్ల మండల పరిధిలోని మలాపూర్ గ్రామంలో పలు అభివృద్ధి పనులు బీటీ, సీసీ రోడ్డు, అండర్గ్రౌండ్ డ�
నియోజకవర్గ ప్రజలు నా దేవుళ్లని, నేను పూజారిని మాత్రమేనని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అన్నారు. పేదోడి సొంతింటి కలను సాకారం చేయడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని అన్నారు. మండల కేంద్రంలోని వ్యవసాయ మ�
వరంగల్లో ఈనెల 16న సీఎం కేసీఆర్ విడుదల చేసే బీఆర్ఎస్ మ్యానిఫెస్టోతో ప్రతిపక్షాలకు దిమ్మతిరగడం ఖాయమని, రాష్ట్ర ప్రజలకు ఏమి కావాలో సీఎం కేసీఆర్కు తెలుసని, ఢిల్లీలో ఉండే కాంగ్రెస్ గులాములకు ఏమి తెలుసన
ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గ్రూపు రాజకీయాలతో సతమతమవుతున్నది. టికెట్ కోసం ఏకంగా ఏడుగురు పోటీపడుతున్నారు. ఒకరు రేవంత్ వర్గీయులైతే.. మరొకరు ఉత్తమ్కుమార్రెడ్డి, ఇంకొకరు సిట్టింగ్ ఎ�
ముఖ్యమంత్రి కేసీఆర్ కన్న తండ్రిలాగా పేద పిల్లల కడుపులు నింపుతుంటే మీ కడుపులు ఎందుకు మండుతున్నాయంటూ పీసీసీ అధ్యక్షుడు రేవంత్పై బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు దాసోజు శ్రవణ్ ఫైర్ అయ్యారు.
తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, ఇక్కడ నేను, కేసీఆర్ ముఖ్యమంత్రిగా హ్యాట్రిక్ సాధించడం ఖాయమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ జోస్యం చెప్పారు. ఆదివారం రఘునాథప