‘పూర్వ ఆదిలాబాద్ జిల్లాలోని పది అసెంబ్లీ స్థానాల్లో పక్కాగా విజయఢంకా మోగిస్తాం. ఇవాళ ఎవరు అవునన్నా.. కాదన్నా.. మళ్ల మూడోసారి గెలిచేది కేసీఆరే, మళ్లీ వచ్చే గవర్నమెంట్ బీఆర్ఎస్సే. చెన్నూర్లో తమ్ముడు బా�
నిత్యం ప్రజాక్షేత్రంలో ఉంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులకు మద్దతు పెరుగుతున్నది. సబ్బండవర్గాల ప్రజానీకం ఆశీర్వాదాలు అందిస్తున్నది. ‘మా ఓటు బీఆర్ఎస్కే’ అంటూ పలు చోట్ల తీర్మానాలు చేస్తున్నది.
ముఖ్యమంత్రి కేసీఆర్ పేదల పక్షపాతి అని మరోమారు రుజువైంది. సర్కారు బడుల్లో చదివే పిల్లలు దాదాపుగా నిరుపేద కుటుంబాలకు చెందినవారే. వారికి బ్రేక్ఫాస్ట్ అంటే ఏంటో తెలియదు. కాలేకడుపుతోనే పాఠాలు వింటున్న ప�
అభివృద్ధి చేశాం.. మరోసారి ఆశీర్వదించాలని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీర్ హరీశ్రావు అన్నారు. శనివారం జహీరాబాద్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రారంభించి ఆయన మాట్లాడారు. జహీరాబా�
‘70 ఏండ్ల పాలనలో కాంగ్రెస్ చేసిందేమీ లేదు. కానీ, గడిచిన తొమ్మిదేళ్ల సీఎం కేసీఆర్ పాలనలో అభివృద్ధి పరుగులు పెట్టింది. మళ్లీ కారును గెలిపిస్తేనే రాష్ట్రంలో, మంథనిలో మరింత అభివృద్ధి సాధ్యమవుతుంది. దీనిని ప
మరోసారి గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ దూసుకెళ్తున్నది. అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, పూర్తయిన పనుల ప్రారంభోత్సవాలతో ఎమ్మెల్యే అభ్యర్థులు నిత్యం ప్రజల మధ్యనే ఉంటున్నారు.
రెండు మూడు రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశముందని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు తెలిపారు. అందుకని నాయకులు, కార్యకర్తలు ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.
హామీలు నెరవేర్చిన బీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజలందరూ అం డగా నిలవాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పిలుపునిచ్చారు. రాష్ర్టాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసిన సీఎం కేసీఆర్ను మరోసారి ఆశ�
సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలతో లబ్ధిపొందుతున్న అన్ని వర్గాల ప్రజల ఆశీర్వా దం బీఆర్ఎస్కే ఉంటుందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు. శనివారం మహబూబాబాద్ జ
బీసీల సంక్షేమమే ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్యేయంగా పెట్టుకున్నట్లు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మంత్రి క్యాంపు కార్యాలయంలో శనివారం మంత్రి మల్లారెడ్డి బీసీ కుల వృత్తుల 200ల మంది లబ్ధ
కరీంనగర్ కార్పొరేషన్ : సీఎం కేసీఆర్ చేతుల్లోనే తెలంగాణ రాష్ట్రం సురక్షితంగా ఉంటుందని.. అభివృద్ధి, సంక్షేమం పరుగులు పెడుతుందని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. �
తెలంగాణలో సర్కారీ విద్య కొత్త పుంతలు తొక్కుతుంటే.. డబుల్ ఇంజిన్ సర్కారు పాలనలోని మహారాష్ట్రలో మాత్రం తక్కువ విద్యార్థులున్న ప్రభుత్వ బడుల మూసివేతకు రంగం సిద్ధమైంది! 20 మంది కంటే తకువ విద్యార్థులున్న ద�
నగరంలో మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరైన బీఆర్ఎస్ బహిరంగసభ, సంక్షేమ పథకాల లబ్ధిదారుల సభకు విజయవంతం కావడంతో గులాబీ శ్రేణుల్లో నయా జోష్ నెలకొంది. హనుమకొండ బాలసముద్రంలోని హయగ్రీవాచారి మైదానంలో వరంగ
బీఆర్ఎస్కే మా మద్ద తు అంటూ మండలంలోని అర్లి(కే) గ్రామస్తులు శుక్రవారం తీర్మానం చేసి ప్రతిజ్ఞ చేశారు. గ్రామస్తులు శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశానికి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఆదిలాబాద్ ఎమ్మెల్యే �