ఉద్యమనేత, అభ్యుదయ తెలంగాణ నిర్మాత కదులుతున్నాడు. ఎన్నికల రణరంగంలో సమరశంఖం పూరించబోతున్నాడు. మూడోమలుపు లో గెలుపు పిలుపు కోసం రణన్నినాదం చేయబోతున్నాడు. సాధించిన తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలబెట్టిన మా
వచ్చే ఎన్నికల్లో సమష్టిగా పనిచేసి వైరా నియోజకవర్గంలో విజయ బావుటాను ఎగురవేద్దామని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బానోతు మదన్లాల్ పిలుపునిచ్చారు. మండల కేంద్రంలో బుధవారం నిర్వహించిన బీఆర్ఎస్ ముఖ్యక�
నియోజకవర్గ అభివృద్ధికి శక్తివంచన లేకుండా పనిచేశానని, ఇదే స్ఫూర్తితో ఇక ముందూ పనిచేస్తానని, వచ్చే ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ను గెలిపించాలని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ప్రజలకు విజ్ఞప్తి చేశార
మెదక్ నియోజకవర్గంలో కాంగ్రెస్కు భారీ షాక్ తగిలింది. చిన్నశంకరంపేట మండలంలోని మిర్జాపల్లి, దర్పల్లి, శేరిపల్లి ఎంపీటీసీలతో పాటు 250 మంది కార్యకర్తలు కాంగ్రెస్కు రాజీనామా చేసి బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మ
MLA Koneru Konappa | బీఆర్ఎస్లోకి వలసలు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి పెద్దఎత్తున నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరుతున్నారు. తాజాగా బెజ్జూర్
Padi Kaushik Reddy | బీఆర్ఎస్ గెలుపుకోసం కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలని మండలి విప్, హుజూరాబాద్ అభ్యర్థి పాడి కౌశిక్రెడ్డి(Padi Kaushik Reddy )పిలుపునిచ్చారు. బుధవారం కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలోని ఘన్ముక్ల గ్రామా�
Minister Niranjan Reddy | పేదల అభ్యున్నతికి బీఆర్ఎస్ సర్కారు కృషి చేస్తున్నదని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి(Minister Niranjan Reddy) తెలిపారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో శ్రీనివాసాప
MLA Jogu Ramanna | : అరవై ఏండ్లకు పైగా పాలించిన కాంగ్రెస్,బీజేపీ ప్రభుత్వాలే దేశాన్ని సర్వ నాశనం చేశాయని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. జిల్లా కేంద్రంలోని వార్డు నంబర్19 లోని వరలక్ష్మీనగర్కు చెందిన 300 మ�
MLA Padmadevender Reddy | మెదక్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల తోపాటు నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా ముందుకు వెళ్తున్న మెదక్ ఎమ్మెల్యే ప
Minister Koppula | బీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి బీఆర్ఎస్లో పెద్ద ఎత్తున చేరుతున్నారు. తాజాగా ధర్మపురి మండలం తిమ్మాపురం గ్రామానికి చెందిన �
MP Prabhakar Reddy | రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో బీఆర్ఎస్ విజయం ఖాయమని దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి, ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. రాయపోల్ మండలంలోని అనాజీపూర్ గ్రామానికి చెందిన మండల బీజేపీ ప్�
MLA Saidireddy | సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ పథకాకు ఆకర్షితులై ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలు, బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని హుజుర్ నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి(MLA Saidireddy) అన్నారు. బుధవారం హుజు�
రాష్ట్రంలో ఎన్నికల నగారా మోగింది. ఇప్పటికే 115 మంది అభ్యర్థులను ఒకేసారి ప్రకటించిన బీఆర్ఎస్ (BRS) విపక్షాలకు అందనంత దూరంలో నిలచింది. ఇక అసలు సిసలైన పోరాటాన్ని మొదలు పెడుతున్నది. ప్రత్యర్థులను చిత్తుచేసేలా
కలియుగ దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Minister Errabelli Dayakar Rao) దర్శించుకున్నారు. బుధవారం ఉదయం సతీసమేతంగా శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్న ఆయన.. స్వామివారికి ప్రత్యేక పూజలు �