Minister Sabitha Indra Reddy | రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి(Minister Sabitha Indra Reddy) తెలిపారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండల పరిధిల�
Minister Mallareddy | ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి(Minister Mallareddy) అన్నారు. కేసీఆర్ పాలనలోనే తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్�
ఆంధ్రప్రదేశ్లోని అన్నవరం (Annavaram) శ్రీ సత్యనారాయణ స్వామి వారిని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Minister Errabelli Dayakar Rao) దర్శించుకున్నారు. గురువారం ఉదయం సతీసమేతంగా అన్నవరం ఆలయానికి చేరుకున్న మంత్రి ఎర్రబెల్లి.. స్వామివ
అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ (Telangana) నంబర్ వన్ అని మంత్రి జగదీశ్ రెడ్డి (Minister Jagadish Reddy) అన్నారు. దళితుల ఆర్థికాభివృద్ధికి బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళిత బంధు (Dalit Bandhu) పథకం దేశంలో ఎక్కడా లేదని �
‘నేను గత 15 రోజులుగా 33 నియోజకవర్గాల్లో పర్యటించాను. మందమర్రి నుంచి వనపర్తి దాకా.. సత్తుపల్లి నుంచి బాన్సువాడ దాకా రాష్ట్రంలో ఏమూల చూసినా కేసీఆరే మళ్లీ సీఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. తొమ్మిదిన్నరేండ�
కారును పోలిన గుర్తులను ఏ పార్టీకీ కేటాయించవద్దని ఎన్నికల సంఘానికి నివేదించినా పట్టించుకోకపోవడంతో బీఆర్ఎస్ పార్టీ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు బుధవారం ఢిల్లీ హైకోర్టులో రిట్ పిటిషన్ దా�
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కేతావత్ బీల్యానాయక్ బీఆర్ఎస్లో చేరారు. బుధవారం హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సమక్షంలో, మంత్రి గుంటకండ్ల జగదీశ్�
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి గులాబీ పార్టీకే పట్టం కట్టాలని ఆసిఫాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కోవలక్ష్మి అన్నారు. జైనూర్ మండలంలోని బూసిమెట్ట క్యాంపు, ధబోలి గ్రామ పంచాయతీల పరిధ�
నియోజకవర్గ అభివృద్ధికి శక్తివంచన లేకుండా పనిచేశానని, ఇదే స్ఫూర్తితో ఇక ముందూ పనిచేస్తానని, వచ్చే ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ను గెలిపించాలని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ప్రజలకు విజ్ఞప్తి చేశార
ఎన్నికల నగారా మోగడంతో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో వేడి మొదలైంది. బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఇప్పటికే రేసుగుర్రాల జాబితాను ప్రకటించారు. సిట్టింగులకే సీట్లు ఇవ్వడంతోప్రతిపక్షాల గుండెల్లో రైళ్లు �
బీఆర్ఎస్ పార్టీ గెలుపునకు బాటలు వేయాలని, పార్టీ శ్రేణులే నా బలం, బలగమని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి తెలిపారు. ప్రతిపక్షాల మాదిరిగా ఇష్టానుసారంగా మాట్లాడితే అభివృద్ధి కుంటుపడుతుందని చ�
రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి సీఎం కేసీఆర్ ప్రేమ, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత సహకారంతో బాల్కొండ నియోజక వర్గంలో వేల కోట్ల నిధులతో ప్రజలకు శాశ్వతంగా ప్రయోజనాన్ని అందించ
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతి గ్రామానికి బీటీ రోడ్డు వేశామని నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి తెలిపా రు. మండలంలోని దామరగిద్ద, మద్దెలబీడు, దా మరగిద్దతండా, బాపన్పల్లి, క్యాతన్పల్లి, ముస్తాపేట, దేశ