పాల కంటే పన్నీరుకే విలువెక్కువ. ఓ పదార్థం మరో పదార్థంగా రూపాంతరం చెందితే దాని విలువ పెరుగుతుంది. ఈ విషయాన్ని గ్రహించిన తెలంగాణ ప్రభుత్వం ఆహార ఉత్పత్తులకు విలువను జోడిస్తూ వ్యవసాయ అనుబంధ రంగాల బలోపేతాని�
తెలంగాణ ఏర్పాటైతే రియల్ ఎస్టేట్ వ్యాపారం పడిపోతుందన్నారు.. నిర్మాణ రంగం కుప్పకూలుతుందని భయపెట్టారు. ఆ అపోహలన్నింటినీ పటాపంచలు చేస్తూ రియల్ ఎస్టేట్ రంగంలో ప్రపంచస్థాయి నగరాలతో పోటీపడుతున్నది హైదర�
ప్రకృతి అందాలకు నెలవు నాగార్జున సాగర్.. ప్రపంచంలోనే అతిపెద్ద డ్యామ్ను ఇక్కడ కృష్ణానదిపై నిర్మించారు. సాగర్ జలాశయంలో అతిపురాతనమైన నాగార్జున కొండ పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తున్నది. నియోజకవర్గాల పు�
కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేస్తే కరంటు కోతలు తప్పవని విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఎన్నికలప్పడు ప్రజలకు మాయ మాటలు చెప్పడానికి వస్తున్నారని, వారి మాటలు నమ్మొద్దని సూచించారు.
దొంగ సర్వేల పేరిట కాంగ్రెస్ నేతలు మోసానికి పాల్పడుతున్నారని ఎక్సైజ్, క్రీడా శాఖల మంత్రి శ్రీనివాస్గౌడ్ ధ్వజమెత్తారు. శనివారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి పీ చంద్�
గ్రేటర్లో రాజకీయం వేడెక్కింది..! పోరు బరిలో నిలిచే అభ్యర్థులెవరో తేలిపోవడంతో నామినేషన్లు వేసిన ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రజాక్షేత్రంలో తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నారు.
అంబర్పేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. ఆ పార్టీ గోల్నాక డివిజన్ సుందర్నగర్కు చెందిన గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు(మైనార్టీ నాయకుడు) మహ్మద్ బీఆర్ఎస్లో �
తెలంగాణ స్వర్ణకార సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, హైదరాబాద్ చంపాపేట డివిజన్ కాంగ్రెస్ సీనియర్ నేత వింజమూరు రాఘవాచారి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. తన అనుచరులతో కలిసి శనివారం ఎల్బీనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి
కమలంలో రాజీనామాల పర్వం కొనసాగుతున్నది. దీంతో రాష్ట్ర కాషాయ పెద్దల్లో వణుకుపుడుతున్నది. ఓ వైపు తెలంగాణలో ప్రధానితో సహా కేంద్ర మంత్రులు ఎన్నికల ప్రచారానికి వస్తుండటం.. మరోవైపు గ్రేటర్ బీజేపీ నాయకులంతా ప�
తెలంగాణ పరిశ్రమలను దొడ్డిదారిన కర్ణాటకకు తరలించేందుకు కాంగ్రెస్ కుట్ర పన్నిందని బీఆర్ఎస్ సీనియర్ నేత దాసోజు శ్రవణ్ ఆరోపించారు. శనివారం హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. �
కుల, మత, ప్రాంత కొట్లాటల్లేకుండా ప్రజా సంక్షేమమే నమూనాగా సీఎం కేసీఆర్ అహరహం కృషి చేస్తున్నారని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఇలాంటి నమూనానే మున్ముందు కొనసాగించుకునేందుకు ఈ ఎన్నికలలో ప్రజలు బీఆర్ఎస్
కాంగ్రెస్వాళ్ల పనే తెలంగాణను దోచుకోవడమని, ఆ పార్టీకి ఓటేసి అడుక్కు తిందామా? లేదా మన పాలనలో మన రాష్ట్రంలో సగౌరవంగా బతుకుదామా? ఆలోచించుకోవాలని ఓ నెటిజన్ ప్రజలను కోరారు. ‘ఉదర్ కా మాల్ ఇదర్.. ఇదర్ కా మాల�