ఉప్పల్ నియోజకవర్గ పరిధిలో చేపడుతున్న బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారానికి అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తుందని ఉప్పల్ నియోజకవర్గం పార్టీ ఎన్నికల ఇన్చార్జి రావుల శ్రీధర్రెడ్డి, కార్పొరేటర్ బొం తు శ్ర�
జాతీయ బీసీ సంక్షేమ సంఘం, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మామిడాల బాలకృష్ణ తన అనుచరులతో కలిసి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ సనత్నగర్ అభ్యర్థి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదివారం పద్మారావునగర�
ఎన్నికల ప్రచార సరళిలో కాంగ్రెస్ నాయకులు అరాచకాలు సృష్టిస్తున్నారు. తమ ఎన్నికల ప్రచారానికి ప్రజాదరణ లేకపోవడంతో ఇతర పార్టీలపై అక్కసు వెళ్లగక్కుతున్నారు. కావాలని కవ్విస్తూ.. శాంతిభద్రతల సమస్యలకు తెరలేప�
యువత సంక్షేమానికి బీఆర్ఎస్ పెద్దపీట వేస్తున్నదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మీర్పేట్ కార్పొరేషన్ పరిధిలోని జిల్లెలగూడలో ఆదివారం రాత్రి నిర్వహించిన యువ గర్జన కార్యక్రమ�
మంచిర్యాల జిల్లాలో కాంగ్రెస్కు భారీ షాక్ తగిలింది. చెన్నూర్ నియోజకవర్గంలో ఆ పార్టీ నుంచి టికెట్ ఆశించిన ఉమ్మడి రాష్ట్ర మాజీ మంత్రి బోడ జనార్దన్ సహా డాక్టర్ రాజారమేశ్ ఇద్దరూ ఒకే రోజు రాజీనామా చేశ�
బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నేతలు గులాబీ గూటికి వస్తుంటే ఆ పార్టీల నాయకుల గుండెలు గుబేల్ మంటున్నాయని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఎద్దేవా చేశారు.
తెలంగాణ రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో నంబర్వన్గా తీర్చిదిద్దేందుకు సీఎం కేసీఆర్ పలు పథకాలను ప్రవేశపెట్టడంతో పాటు ఎన్నికల మ్యానిఫెస్టోను రూపొందించారని ఉప్పల్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల
సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే తెలంగాణకు బంగారు భవిష్యత్ ఉందని నమ్ము తూ, ఇతర పార్టీల నుంచి భారీ ఎత్తున బీఆర్ఎస్లోకి చేరుతున్నారు. ఇందులో భాగంగా ఆదివారం గౌతంనగర్ డివిజన్, జ్యోతినగర్లో మల్కాజిగిరి నియ�
అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కొత్తగూడెం నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి వనమా వెంకటేశ్వరరావు విజయం కోసం కొత్తగూడెంలోని ప్రకాశం స్టేడియంలో ఆదివారం ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభ భారీ సక్సెస్ అయి�
ఉవ్వెత్తున కదలివచ్చిన జన ప్రవాహంతో సభా ప్రాంగణం జాతరను తలపించించి. చేతిలో గులాబీ జెండా, మెడలో కండువాతో సభకు హాజరైన యువత ‘కొత్త’ ఊపును తీసుకొచ్చింది. వాహనాలన్నీ సభా ప్రాంగణం వైపు పరుగులు పెట్టడంతో రెట్టి
దేశంలోనే అత్యంత సురక్షితమైన, శాంతి భద్రతలకు నిలయం హైదరాబాద్ నగరమని సనత్నగర్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. రాంగోపాల్పేట్ డివిజన్లోని పీజీ రోడ్డులో ఉన్న ఆర్�
ఖమ్మం నగరంలోని ఎస్ఆర్అండ్బీజీఎన్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఆదివారం నిర్వహించిన సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ విజయవంతమైంది. నగరంతోపాటు నియోజకవర్గ పరిధిలోని మండల ప్రజలు, బీఆర్ఎస్ నాయ�
ఎన్నికల అప్పుడు వచ్చిన కనబడి కల్లబొల్లి మాటలు చెప్పే నాయకుల మాటలు నమ్మి మోసపోవద్దని నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. తల్లాడ పట్టణంలోని బుడగజంగాల, మాలపల్లి, ఎన్టీఆర్�
నా బలం ప్రజలే, నా ధైర్యం ప్రజలే, నా ప్రాణం ఉన్నంతవరకు ప్రజలతోనే ఉంటా.. ప్రజల మధ్యనే తిరుగుతా.. అని వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి బానోత్ మదన్లాల్ అన్నారు. ఆదివారం వైరా మున్సిపాలిటీ పరిధిలో 1, 2, 3, 4, 20వ వా�
ఔట్సోర్సింగ్ ఏఎన్ఎంగా మూడేండ్ల కింద చేరిన. మొదట్ల రూ.16,500 జీతం వచ్చేది. మా ఆయన వ్యవసాయం చేస్తడు. నాకు బైక్ లేకుండె. బస్సులల్ల పీహెచ్సీకి, సబ్సెంటర్కు పోయిరావాల్నంటే కష్టం అయితుండె. వ్యాక్సిన్లు, మందు