Etamatam |రాజన్న రాజ్యం పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తెలంగాణ గడ్డపై రాయలసీమ రాజ్యాన్ని స్థాపించేందుకు పాదాల మీద నడిచే పాదయాత్ర చేసినా జనం పట్టించుకోలేదు. మోకాళ్ల మీద దేకుతూ తిరిగినా ఫలితం లేదని అర్థం అయ�
ఎన్నికల కమిషన్ సందర్భోచిత నిర్ణయానికి మెచ్చుకోవాలిసిందే. రాజన్న రాజ్యం పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పార్టీకి బైనాక్యులర్ గుర్తు కేటాయించటం ఆ పార్టీ పరిస్థితికి అద్దం పడుతున్నది.
తెలంగాణ కాంగ్రెస్ను ఆ పార్టీకి చెందిన కర్ణాటక నేతలు నడిపిస్తున్నట్టు తెలుస్తున్నది. టికెట్ల ఖరారు నుంచి ఎన్నికల ఖర్చుల దాకా కర్ణాటక నుంచే తరలిస్తున్నారు. కర్ణాటక నుంచి తెలంగాణకు డబ్బుల సంచులు తరలిస్త
అగ్గువ... అగ్గువ... బై వన్ గెట్ టూ ఫ్రీ. ఇదేదో దసరా షాపింగ్ ఆఫర్ అనుకుంటే నోటా బటన్ నొక్కినట్టే. తెలంగాణ ఎన్నికల్లో ఆంధ్రా పార్టీల టికెట్ల కోసం పెట్టిన బంఫర్ ఆఫర్ ఇది. ఒక్క టికెట్కు ఐప్లె చేస్తే ఆఫర్ �
కాంగ్రెస్ సీనియర్ నేతలను పార్టీ అధిష్ఠానం గుడ్డి గుర్రాల కింద జమ కట్టిందట. ఈ గుడ్డి గుర్రాలకు మేత (టికెట్లు) దండుగ. గెలుపు గుర్రాలకు ఇస్తేనే గెలుస్తామని రేవంత్రెడ్డి చెప్పడం వల్లనే తమ అంచనాలు తలకిందు�
రాష్ట్రంలో బీజేపీ గ్రాఫ్ పడిపోయిందనే విషయంలో ఆ పార్టీ నాయకులకున్నంత క్లారిటీ మరెవరికీ లేదు. రాష్ట్ర నాయకుల కంటే జాతీయ నాయకత్వానికి మరింత స్పష్టత ఉన్నది.
కొంతమందికి ఎన్ని మంచిమాటలు చెప్పినా తమ తీరు మార్చుకోరు. తాము చెప్పిందే వేదం అనే నమ్మకంతో బతికేస్తుంటారు. సూక్ష్మంగా సులభంగా చెప్పాలంటే కుక్క తోక వంకరే అని, ఎన్ని ఎదురుదాడులు, విమర్శలు వచ్చినా, ఎంత మంది తన
నల్లగొండ ప్రతినిధి, సెప్టెంబర్ 4 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో ఆధిపత్యం కోసం, వనరులను దోచుకొనేందుకు మరోసారి సమైక్యవాదులు కుట్రలు చేస్తున్నారని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి ఆందోళన వ్యక్తంచే�
సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఇడుపులపాయలలో మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమాధికి నివాళులు ఆర్పించారు. బీజేపీ అధ్యక్షుడు కిషన్రెడ్డి మాజీ సీఎం కిరణ్కుమార్రెడ్డి ఇంటికెళ్లి ఆశీస్సులు తీసుకున్నార
రాష్ట్రంపై మళ్లీ కుట్రలు మొదలయ్యాయి. తెలంగాణలో వైఎస్ పాలన తెస్తామంటూ కాంగ్రెస్ నేత ఒకరు ఏపీ వెళ్లి ఉపన్యాసాలు ఇచ్చారు. మరోవైపు, తెలంగాణను వ్యతిరేకించిన వైఎస్ కుమార్తె షర్మిల.. తన పార్టీని కాంగ్రెస్ల
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఒక్కొక్కడి పని చెప్తాం. రెడ్ డైరీ రాస్తున్నాం, అందులో అందరి జాతకాలుంటాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి పోలీసులకు వార్నింగ్ ఇచ్చారు.
‘తా దూర సందు లేదు. మెడకో డోలు అని. అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కూడా లేదు కానీ, ఇప్పటికే నియోజకవర్గానికి కనీసం ముగ్గురు సీఎం అభ్యర్థులున్నారు. 119 నియోజకవర్గాలకు 357 మంది సీఎం అభ్యర్థులు.
YS Viveka Murder Case | ఏపీ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో కీలక పరిణామం చోటుచేసుకున్నది. వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను సీబీఐ సాక్షిగా చేర్చింది. ఆమెను 259 సాక్షిగా పేర్కొంటూ సీబీఐ కోర్టుక�
వైఎస్ షర్మిలను నెత్తిన పెట్టుకోవాల్సిన అవసరం కాంగ్రెస్కు లేదని ఆ పార్టీ సీనియర్ నేత, తిరుపతి మాజీ ఎంపీ చింతా మోహన్ అన్నారు. వైఎస్ రాజశేఖర్రెడ్డిని నెత్తిన పెట్టుకునే కాంగ్రెస్ పెద్ద తప్పు చేసిం�