వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు మానుకోటలో చేదు అనుభవం ఎదురైంది. శనివారం మహబూబాబాద్ మండలం అమనగల్, బలరాంతండా, శనిగపురం మీదుగా తహసీల్దార్ కార్యాలయం వరకు షర్మిల పాదయాత్ర కొనసాగింది.
Errabelli | రేవంత్రెడ్డి, వైస్ షర్మిల పాదయాత్రల పరువు తీస్తున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మండిపడ్డారు. బీఆర్ఎస్ జనగామ జిల్లా కార్యాలయంలో శుక్రవారం ఆయన ఎమ్మెల్యే రాజయ్య, జ�
షర్మిలమ్మా! మీరు ఘనంగా చెప్తున్న రాజన్న రాజ్యం చూసినం మేము గతంలో. ఆయన పుత్రికగా మీకేమన్నా తెలియకపోతే తెలియజెపుదామని నా ప్రయత్నం. తెలంగాణ బిడ్డ మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనను దించడాన�
ఈ సందర్భంగా బీఆర్ఎస్ శంకరపట్నం మండలాధ్యక్షుడు ఘంట మహిపాల్ మాట్లాడుతూ బీఎస్పీ జెండాను కూల్చడంలో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్కు, నాయకులకు సంబంధం లేదని స్పష్టం చేశారు.
‘షర్మిలా.. నోరు అదుపులో ఉంచుకో.. నీ తండ్రి కంటే పెద్ద వయసున్న సీఎం కేసీఆర్ను విమర్శిస్తే సహించం.. అనవసరంగా నోరు జారితే తగ్గిన బుద్ధిచెప్తాం’ అని బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు వైఎస�
సీఎం కేసీఆర్ను టార్గెట్ చేసి షర్మిలతో పాదయాత్రను నడిపిస్తోంది బీజేపీయేనని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. మండలంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ షర్మిల పాద
ఎన్నికల హామీ మేరకు సీఎం కేసీఆర్ రెండు సాగునీరు అందిస్తున్నారని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో ఉమ్మడి కరీంనగర్, నల్గొండ, వరంగల్ జిల్లాలతోపాటు డోర్నకల్ మండలం వెన్నారం వరకు సాగునీరు అందుతోందని వివర