తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన, అవమానించిన కుటుంబాలకు చెందిన వారు ఇప్పుడు ఇక్కడ పాదయాత్రలు చేయడం హాస్యాస్పదంగా ఉన్నదని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు పేర్కొన్నారు. ఎవరో వదిలిన బాణ
పేదల అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్న సీఎం కేసీఆర్, ప్రభుత్వాన్ని విమర్శిస్తే టీఆర్ఎస్ కార్యకర్తలు ఊరుకోరని మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతిరాథోడ్ హెచ్చరించారు.
‘ఆంధ్రప్రదేశ్లోని పులివెందులలో ఓటు వేసి తెలంగాణలో రాజకీయం చేస్తున్నావు.. ఆంధ్రాలో ఓటు వేసి తెలంగాణలో ప్రశ్నిస్తున్నావా?’ అంటూ వైఎస్ షర్మిలను ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి సూటిగా ప్రశ్నించారు.
Gun Park | తెలంగాణ ఉద్యమ కాలంలో వందలాది మంది విద్యార్థులు అమరులు అవ్వడానికి కారణమైన ఆంధ్రా కుట్రదారుల సంతానం ఇవాళ అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించడం అత్యంత
తెలంగాణ రాష్ర్టాన్ని అస్థిరపర్చేందుకు అనేక కుట్రలు జరుగుతున్నాయని, రాష్ర్టాన్ని కబ్జా చేసేందుకు సమైక్యవాదులు మరోసారి ప్రయత్నిస్తున్నారని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి హెచ్చరించారు.
ఇవాళ ఆడబిడ్డ మీద కేసు పెట్టారు అంటూ రాగాలు తీస్తున్న షర్మిలకు తెలంగాణ మీద తెలంగాణ ప్రజల మీద ఉన్న గౌరవమెంత? ఇందిరా పార్కు వేదిక మీద ఒక తెలంగాణ ఆడబిడ్డను పట్టుకొని గాడిదలు కాస్తున్నావా అని మైకులోనే ఈసడించ�
కేంద్ర హోం మంత్రి అమితాషా కనుసన్నల్లోనే వైఎస్ షర్మిల పాదయాత్ర సాగుతున్నదని, రాష్ట్రంలో అల్లర్లు సృష్టించేందుకు ఆమె ప్రజలను రెచ్చగొడుతున్నారని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్�
తెలంగాణ మహిళలు ఎవరూ కూడా షర్మిలలా మాట్లాడరని ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ శ్రీనివాస్గౌడ్ తెలిపారు. తెలంగాణ ఏర్పడిన ఏడేండ్ల్ల తర్వాత ఇప్పుడు అవసరం లేని పాదయాత్రలు చేస్తూ ఇక్కడి ప్రజలను అయోమయానికి గుర
తెలంగాణ ఆడబిడ్డలు బతుకమ్మలు ఎత్తుతరు.. కోలాటమాడుతరు.. బోనాలు ఎత్తుతరు.. అవసరమైతే బలితీసుకోవటానికి కూడా వెనుకాడరని ప్రభుత్వ విప్ గొంగిడి సునీత అన్నారు. పాదయాత్రల పేరుతో తెలంగాణలో విషనాగులు తిరుగుతున్నా�
హైదరాబాద్ను పాకిస్థాన్తో పోల్చిన వైఎస్ షర్మిలకు తెలంగాణలో తిరిగే హక్కు ఎక్కడిదని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ప్రశ్నించారు. షర్మిలది మొదటి నుంచి తెలంగాణకు ద్రోహం చేసిన కుటుం బం అని విమర్శించారు. షర్�
తెలంగాణ మహిళలు ఎవరూ షర్మిలలాగా బూతులు మాట్లాడరని ఎక్సైజ్ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. తెలంగాణ ఏర్పడిన ఏడేండ్ల్ల తర్వాత ఇప్పుడు పాదయాత్రతో ఇక్కడి ప్రజలను అయోమయానికి గురి చేసే కుట్ర జరుగుతున్నదని �