కేంద్ర హోం మంత్రి అమితాషా కనుసన్నల్లోనే వైఎస్ షర్మిల పాదయాత్ర సాగుతున్నదని, రాష్ట్రంలో అల్లర్లు సృష్టించేందుకు ఆమె ప్రజలను రెచ్చగొడుతున్నారని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్�
తెలంగాణ మహిళలు ఎవరూ కూడా షర్మిలలా మాట్లాడరని ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ శ్రీనివాస్గౌడ్ తెలిపారు. తెలంగాణ ఏర్పడిన ఏడేండ్ల్ల తర్వాత ఇప్పుడు అవసరం లేని పాదయాత్రలు చేస్తూ ఇక్కడి ప్రజలను అయోమయానికి గుర
తెలంగాణ ఆడబిడ్డలు బతుకమ్మలు ఎత్తుతరు.. కోలాటమాడుతరు.. బోనాలు ఎత్తుతరు.. అవసరమైతే బలితీసుకోవటానికి కూడా వెనుకాడరని ప్రభుత్వ విప్ గొంగిడి సునీత అన్నారు. పాదయాత్రల పేరుతో తెలంగాణలో విషనాగులు తిరుగుతున్నా�
హైదరాబాద్ను పాకిస్థాన్తో పోల్చిన వైఎస్ షర్మిలకు తెలంగాణలో తిరిగే హక్కు ఎక్కడిదని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ప్రశ్నించారు. షర్మిలది మొదటి నుంచి తెలంగాణకు ద్రోహం చేసిన కుటుం బం అని విమర్శించారు. షర్�
తెలంగాణ మహిళలు ఎవరూ షర్మిలలాగా బూతులు మాట్లాడరని ఎక్సైజ్ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. తెలంగాణ ఏర్పడిన ఏడేండ్ల్ల తర్వాత ఇప్పుడు పాదయాత్రతో ఇక్కడి ప్రజలను అయోమయానికి గురి చేసే కుట్ర జరుగుతున్నదని �
వైఎస్ షర్మిల వెనుక బీజేపీ, కాంగ్రెస్ కుట్రలు ఉన్నాయని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి ఆరోపించారు. షర్మిలను అడ్డుకొన్న క్షణాల్లోనే బీజేపీ నాయకులు, గవర్నర్ ఆమెకు మద్దతు తెలిపిన తీరుతోనే ఆ వ�
‘ఉద్యమంలో నుంచి పుట్టిన మట్టి కవితను నేను’ అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తనదైన శైలిలో స్పందించారు. తాను పొలిటికల్ టూరిస్ట్ను కానని, తెలంగాణ ఉద్యమ బిడ్డను అని తేల్చిచెప్పారు. వైఎస్ షర్మిల ట్విట్టర్ వ
తమ ఆస్తులను కాపాడేందుకు షర్మిల బీజేపీకి అమ్ముడుపోయి ముఖ్యమంత్రి కేసీఆర్పై పదేపదే విమర్శలు చేస్తున్నదని ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ అన్నారు. సీఎం కేసీఆర్పై వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు చేసిన విమ
తెలంగాణ ఉనికిని, అస్తిత్వాన్ని దెబ్బతీసేలా చేస్తున్న షర్మిల వ్యాఖ్యలను విని, విసిగిపోయిన జనం ఇప్పుడు ‘షర్మిలా! ఎక్కడి నుంచి వచ్చావు?’ అని ప్రశ్నించాల్సి వస్తున్నది. ఓపిక నశించిన తెలంగాణ సమాజం, రాజకీయ వి�