YS Sharmila | హైదరాబాద్ : వైఎస్ షర్మిలపై బంజారాహిల్స్ పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. షర్మిలపై ఐపీసీ 332, 353, 509, 427 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. సిట్ కార్యాలయానికి బయల్దేరిన వైఎస్ ష
YS Sharmila | పోలీసులతో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల దురుసుగా ప్రవర్తించారు. ఎస్సై, మహిళా కానిస్టేబుల్పై ఆమె చేయిచేసుకున్నారు. దీంతో ఆమెను అరెస్టు చేసి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కు
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని హీరాపూర్ గ్రామ సమీపంలో గల అమరవీరుల స్తూపం వద్ద ఆదివాసీ గిరిజనులు స్వేచ్ఛగా నివాళులర్పించారు. 42 ఏండ్ల తర్వాత సంప్రదాయబద్ధంగా ప్రత్యేక పూజలు చేసి, శ్రద్ధాంజలి ఘట�
చాలా ఏండ్ల కిందట గ్రామాలు, పట్టణాల్లో ఆడదయ్యాలు తిరుగుతున్నాయన్న పుకార్ల నేపథ్యంలో ఇంటిపై డోర్ పక్కన ‘ఓ స్త్రీ రేపు రా’ అని రాసే వారు. అది చదివి దయ్యం ఆ ఇంట్లోకి రాదని, మరో ఇంటికి వెళ్లి అక్కడా అదే రాసి ఉం
Karimnagar | ‘మీరొచ్చింది చాలు.. పరామర్శకు రమ్మని మేము ఎవరినీ పిలవలేదు.. కోరలేదు.. మీరు వచ్చి పరామర్శించారు.. ఇక చాలు.. మా కొడుకు ఏ గ్రూప్ పరీక్షలకూ ప్రిపేర్ కావడం లేదు.. ప్రశ్నపత్రాల లీకేజీ వల్ల చనిపోలేదు.. మాకు అండ�
YS Sharmila | పాదయాత్రలో భాగంగా వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వాడుతున్న భాషపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ‘ఏం భాష వినియోగిస్తున్నారు’అని ప్రశ్నించింది. హైకోర్టు షరతులు విధించి పాదయాత
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అహర్నిశలు కష్టపడి శాంతియుత మార్గంలో రాష్ర్టాన్ని సాధించి, అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్న సీఎం కేసీఆర్ను విమర్శించే అర్హత వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిలక�
‘నేను మహిళను, ఒక మహిళను అట్లా అనవచ్చా?’ ఇది వైఎస్ షర్మిల వేసిన ప్రశ్న. అయితే ఆమె మాత్రం ఒక మహిళగా మాట్లాడుతున్నదా? ‘వాడు, వీడు, రారా, పోరా, కొజ్జా.. ఆయన విడాకులివ్వాలి.
రాష్ట్రంలో రాజకీయ కల్లోలం సృష్టించేందుకు కుట్రలు జరుగుతున్నాయని టీఎస్ రెడ్కో చైర్మన్ సతీశ్రెడ్డి ఆరోపించారు. పాదయాత్ర పేరుతో వైఎస్ షర్మిల రాష్ట్రంలో అలజడి రేపేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ�