AP News | ఎమ్మెల్యే పదవితో పాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఇటీవల రాజీనామా చేసిన ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆలియాస్ ఆర్కే తన రాజకీయ భవిష్యత్తుపై కీలక ప్రకటన చేశారు. వైఎస్ షర్మిలతోనే తన రాజకీయ ప్రయాణం ఉంటుందన�
YS Sharmila | వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కాంగ్రెస్లో చేరబోతున్నారని మరోసారి వార్తలు జోరందుకున్నాయి. ఏపీ అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా ఆమెను రాజకీయాల్లో కీలకంగా మార్చాలని కాంగ్రెస్ భా�
YS Sharmila | ఇదే మాట వారం, పది రోజుల కిందట అని ఉంటే.. తన పరిస్థితి మరోలా ఉండేదని నాన్ కంటెస్టెడ్ పొలిటికల్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల లబోదిబోమంటున్నారు. తనను ఉద్దేశించి సీఎం కేసీఆర్ తాజాగా చేసిన వ్యాఖ�
CM KCR | మిషన్ భగరీథ పథకం గెలవాలా..? సుదర్శన్రెడ్డి గెలవాలా? వైఎస్ షర్మిల డబ్బు కట్టలు గెలవాలా? నర్సంపేట ఆలోచించాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్నారు. నర్సంపేటలో జరిగిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వ�
సీఎం కేసీఆర్ నేతృత్వంలోనే రాష్ట్రంలోని అన్నివర్గాల ప్రజలకు సరైన న్యాయం జరుగుతుందని బీఆర్ఎస్ పార్టీలో చేరిన వైఎస్సార్టీపీ మాజీ నేత పచ్చిపాల వేణుయాదవ్ స్పష్టం చేశారు. ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకొ�
తెలంగాణలో వైఎస్సార్టీపీ పని అయిపోయిందని, దీంతో ఆ పార్టీ నుంచి నిష్క్రమిస్తున్నామని పలువురు నేతలు స్పష్టం చేశారు. ఆ మేరకు మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తున్నట్టు మంగళవారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ప్రకట�
తాజా ఎన్నికల నేపథ్యంలో ఈ మధ్య కొంతమంది రాస్తున్న రాతులు, చేస్తున్న రాజకీయ విశ్లేషణలు చూ స్తే ఆశ్చర్యం వేస్తున్నది. ఎన్నికలన్న తర్వాత పార్టీల ఏకీకరణ, పునరేకీకరణ కూడా సహజమే అన్నట్టుగా మాట్లాడుతున్నారు.
Etamatam |‘నెల్లూరు పెద్దారెడ్డి ఎవరో తెలియదా? అసలు మీలాంటి వారికి ఉద్యోగాలు ఇచ్చినవాడిని తప్పుపట్టాలి’ అంటూ సాగే ‘అనగనగా ఒకరోజు’ సినిమాలోని బ్రహ్మానందం డైలాగ్ మనం వినే ఉంటాం. నెల్లూరు పెద్దారెడ్డి సంగతి అ�
Telangana | వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ను దెబ్బకొట్టేందుకు తెలంగాణ ద్రోహులు, వ్యతిరేకులు ఏకమవుతున్నారని మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్, వైఎస్సార్టీపీ
ఊరికే రారు మహానుభావులు అంటారు. ఇక నుంచి ఊరికే మాట్లాడరు మహానుభావులు అని చెప్పుకోక తప్పదేమో. కాంగ్రెస్ తరపున ప్రచారం చేయడానికి వచ్చిన కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ను తాండూర్లో జరిగిన సభలో ఎల్
Etamatam |రాజన్న రాజ్యం పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తెలంగాణ గడ్డపై రాయలసీమ రాజ్యాన్ని స్థాపించేందుకు పాదాల మీద నడిచే పాదయాత్ర చేసినా జనం పట్టించుకోలేదు. మోకాళ్ల మీద దేకుతూ తిరిగినా ఫలితం లేదని అర్థం అయ�
ఎన్నికల కమిషన్ సందర్భోచిత నిర్ణయానికి మెచ్చుకోవాలిసిందే. రాజన్న రాజ్యం పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పార్టీకి బైనాక్యులర్ గుర్తు కేటాయించటం ఆ పార్టీ పరిస్థితికి అద్దం పడుతున్నది.