వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) కాంగ్రెస్ పార్టీలో చేరారు. న్యూఢిల్లీలోని పార్టీ కార్యాలయంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండువా
మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి కుమార్తె, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) మరికాసేపట్లో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. గురువారం ఉదయం 10.30 గంటలకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్�
YS Sharmila | వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల.. తన సోదరుడు, ఏపీ సీఎం జగన్ను కాసేపటి క్రితం కలుసుకున్నారు. తన భర్త అనిల్, కుమారుడు రాజారెడ్డితో కలిసి తాడేపల్లిలోని జగన్ నివాసానికి వెళ్లారు.
AP News | కాంగ్రెస్ పార్టీలో చేరడంపై వైసీపీ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి క్లారిటీ ఇచ్చారు. వైఎస్ షర్మిలతోపాటు తాను కాంగ్రెస్లో చేరబోతున్నట్లు స్పష్టం చేశారు. మంగళగిరిలో నిర్వహించిన ప్రెస్మీ
వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిల మంగళవారం ఇడుపులపాయలో వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళి అర్పించారు. కుమారుడు రాజారెడ్డి, కాబోయే కోడలు ప్రియ, కుటుంబ సభ్యులతో ప్రత్యేక విమానంలో ఆమె ఇడుపులపాయ వెళ్లారు.
వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) కాంగ్రెస్ పార్టీలో చేరికకు ముహూర్తం ఖరారయింది. ఈ నెల 4న పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆధ్వర్యంలో కాం�
వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరిక దాదాపు ఖాయమైంది. ఆమె చేరిక కేవలం లాంఛనమే. ఈ వారంలోనే ఆమె కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోబోతున్నట్టు కాంగ్రెస్ వర్గాల విశ్వసనీయ సమాచారం. ఆమెకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప�
YS Sharmila | తన కుమారుడి వివాహంపై వైఎస్ షర్మిల ట్వీట్ చేశారు. ఫిబ్రవరి 17వ తేదీన వైఎస్ రాజా రెడ్డి అట్లూరి ప్రియా ఒక్కటి కాబోతున్నారని ఆమె ప్రకటించారు.
AP News | ఎమ్మెల్యే పదవితో పాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఇటీవల రాజీనామా చేసిన ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆలియాస్ ఆర్కే తన రాజకీయ భవిష్యత్తుపై కీలక ప్రకటన చేశారు. వైఎస్ షర్మిలతోనే తన రాజకీయ ప్రయాణం ఉంటుందన�
YS Sharmila | వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కాంగ్రెస్లో చేరబోతున్నారని మరోసారి వార్తలు జోరందుకున్నాయి. ఏపీ అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా ఆమెను రాజకీయాల్లో కీలకంగా మార్చాలని కాంగ్రెస్ భా�
YS Sharmila | ఇదే మాట వారం, పది రోజుల కిందట అని ఉంటే.. తన పరిస్థితి మరోలా ఉండేదని నాన్ కంటెస్టెడ్ పొలిటికల్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల లబోదిబోమంటున్నారు. తనను ఉద్దేశించి సీఎం కేసీఆర్ తాజాగా చేసిన వ్యాఖ�