ఇటీవల దేశవ్యాప్తంగా మాదకద్రవ్యాలు (డ్రగ్స్) విరివిగా పట్టుబడుతుండటం ఆందోళన కలిగిస్తున్నది. ముఖ్యంగా యువత మద్యం, మత్తుమందులతో జీవితాన్ని దుర్భరం చేసుకుంటున్నది. ఈ సంస్కృతి పల్లె నుంచి పట్టణం వరకూ పాకట�
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ వైవీఎస్ సుధీంధ్ర రెబ్బెన: రక్తదానం మహదానం అని ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి ఇతరుల ప్రాణాలు కాపాడాలని కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ వైవీఎస్ సుధీంధ్ర అన్నారు. రెబ్బెన �
సామాజిక, ఆర్థిక భద్రతలో దేశంలోనే తెలంగాణ టాప్ విద్య, వైద్యం, శాంతిభద్రతల్లో పెద్ద రాష్ర్టాలకంటే ముందు ప్రజలకు న్యాయాన్ని చేరువ చేయటంలో మెరుగైన స్థితి యాక్సెస్ (ఇన్)ఈక్వాలిటీ ఇండెక్స్ నివేదికలో వెల్�
కామారెడ్డి : కామారెడ్డి జిల్లా కేంద్రంలో మద్యం మత్తులో యువకులు వీరంగం సృష్టించారు. ఓ వ్యక్తిపై దాడి చేసి తీవ్రంగా గాయపర్చగా అతడు ప్రభుత్వ దవాఖానలో చికిత్స పొందుతున్నాడు. గురువారం రాత్రి కామారెడ్డి కొత్�
శాయంపేట: మండలంలోని పత్తిపాక గ్రామానికి చెందిన యువకులు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. జడ్పీ చైర్పర్సన్ కార్యాలయంలో పత్తిపాక గ్రామానికి చెందిన యాబై మం�
తాంసి : తాంసి మండలం పొన్నారిలో ఇటీవల మరణించిన ఆర్మీ జవాన్ దాసరి నవీన్ విగ్రహాన్ని సోమవారం ఆవిష్కరించారు. మొదటి వారి ఇంటినుంచి గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులతో పాటు చుట్టుపక్క�
జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఎదులాపురం : ప్రజాస్వామ్యంలో యువత పాత్ర కీలకమైందని ,వివిధ పోటీలలో యువత పాల్గొనడంతో పాటు ఓటర్ల నమోదు కార్యక్రమంలో భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ �
నా లవర్ సినిమాకు రమ్మంటే వస్తలేదు అన్న | సోషల్ మీడియాలో ఏ వీడియో ఎప్పుడు వైరల్ అవుతుందో ఎవ్వరూ ఊహించలేరు. ఇటీవలే అయ్యయ్యో వద్దమ్మా.. సుఖీభవ వీడియో
ఖిలావరంగల్ : జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (డీఆర్డీఏ)లో జరుగుతున్న శిక్షణ కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ గోపి అన్నారు. గురువారం వరంగల్ డీఆర్డీఏ కార్యాలయాన్ని కలెక్టర్ ఆకస్మికంగా త�
మాసాయిపేట | మాసాయిపేట మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని రమంతాపూర్ వద్ద ట్రాక్టర్ను బైక్ ఢీకొట్టింది. దీంతో బైక్పై వెళ్తున్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే మరణించారు.