కోల్కతా: ఉద్యోగాల కోసం దరఖాస్తులు ఇచ్చేందుకు వచ్చిన నిరుద్యోగ యువతను పోలీసులు చితకబాదారు. పశ్చిమ బెంగాల్లోని ముర్షిదాబాద్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఉద్యోగాల కోసం ఫారాలు సమర్పించేందుకు బెర్హంపూర్ స్టే
రాంచీ: ప్రేమించడం లేదన్న కోపంతో ఒక యువకుడు బాలికను కత్తితో పొడిచి, తుపాకీతో కాల్పులు జరిపి హత్య చేశాడు. జార్ఖండ్ రాష్ట్రంలోని గర్వా జిల్లాలో ఈ దారుణం జరిగింది. ఖరోంధి పోలీస్ స్టేషన్ పరిధిలోని కరివాడిహ్ �
Cyberabad | సైబరాబాద్ (Cyberabad) పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఈ ఏడాది 32,818 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. Drunk and driveలో పట్టుబడినవారిలో అత్యధికంగా
స్వయం ఉపాధికి సైప్రభుత్వ ప్రోత్సాహకాలతో ముందుకొస్తున్న యువత రాష్ట్రం ఏర్పాటు తరువాత 56 వేల పైచిలుకు ఎంఎస్ఎంఈల ఏర్పాటు హైదరాబాద్, నవంబర్ 10 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న పారిశ్రామిక
ఇటీవల దేశవ్యాప్తంగా మాదకద్రవ్యాలు (డ్రగ్స్) విరివిగా పట్టుబడుతుండటం ఆందోళన కలిగిస్తున్నది. ముఖ్యంగా యువత మద్యం, మత్తుమందులతో జీవితాన్ని దుర్భరం చేసుకుంటున్నది. ఈ సంస్కృతి పల్లె నుంచి పట్టణం వరకూ పాకట�
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ వైవీఎస్ సుధీంధ్ర రెబ్బెన: రక్తదానం మహదానం అని ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి ఇతరుల ప్రాణాలు కాపాడాలని కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ వైవీఎస్ సుధీంధ్ర అన్నారు. రెబ్బెన �
సామాజిక, ఆర్థిక భద్రతలో దేశంలోనే తెలంగాణ టాప్ విద్య, వైద్యం, శాంతిభద్రతల్లో పెద్ద రాష్ర్టాలకంటే ముందు ప్రజలకు న్యాయాన్ని చేరువ చేయటంలో మెరుగైన స్థితి యాక్సెస్ (ఇన్)ఈక్వాలిటీ ఇండెక్స్ నివేదికలో వెల్�
కామారెడ్డి : కామారెడ్డి జిల్లా కేంద్రంలో మద్యం మత్తులో యువకులు వీరంగం సృష్టించారు. ఓ వ్యక్తిపై దాడి చేసి తీవ్రంగా గాయపర్చగా అతడు ప్రభుత్వ దవాఖానలో చికిత్స పొందుతున్నాడు. గురువారం రాత్రి కామారెడ్డి కొత్�
శాయంపేట: మండలంలోని పత్తిపాక గ్రామానికి చెందిన యువకులు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. జడ్పీ చైర్పర్సన్ కార్యాలయంలో పత్తిపాక గ్రామానికి చెందిన యాబై మం�