శంషాబాద్ : యువత అవకాశాలను అందిపుచ్చుకుంటూ క్రమశిక్షణ, కష్టపడే తత్వంతో ముందుకు సాగితే సాధించలేనిది ఏది లేదని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు దిశానిర్ధేశ్యం చేశారు. మంగళవారం రంగారెడ్డి జిల్లా ముచ్�
నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం కుర్మేడులో దారుణం మృతుడు సూర్యాపేట జిల్లా శూన్యపహాడ్ వాసిగా గుర్తింపు దేవరకొండ, జనవరి 10: నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం కుర్మేడు సమీపంలో దారుణం చోటుచేసుకున్నది. గ్రామ �
CV Anand | డ్రగ్స్ డిమాండ్ను తగ్గిస్తే సరఫరాను అడ్డుకోవచ్చని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ అన్నారు. డ్రగ్స్ వినియోగదారుల్లో యువకులు, ఉద్యోగులు అధికంగా ఉంటున్నారని చెప్పారు.
అమరావతి : విశాఖ ఆర్కే బీచ్లో గల్లంతైన ముగ్గురిలో ఆఖరి మృతదేహం లభ్యమైంది. సంఘటన జరిగిన తరువాత గజ ఈతగాళ్ల సహాయంతో చేపట్టిన గాలింపు చర్యలో 24 గంటల అనంతరం అజీజ్ మృతదేహం లభించింది . హైదరాబాద్కు చెందిన 8మంది య�
MLA Mahipal Reddy | యువత తమ శక్తిని సద్వినియోగం చేసుకుంటే వారికి తిరుగుండదు. వారు సమాజాకి సేవలో ముందుండాలని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. శుక్రవారం పటాన్చెరు డివిజన్ పరిధిలోని గోనెమ్మ బస్తీ
అమరావతి : విశాఖ జిల్లా మారికవలసలోని రాజీవ్ గృహకల్ప కాలనీలో దారుణం చోటు చేసుకుంది. బట్టలు కుట్టడం ఆలస్యమైందని టైలర్ బొడ్డు లిమా(60)పై ఆరుగురు యువకుల దాడి చేసి తీవ్రంగా కొట్టారు. దీంతో ఆమెకు తీవ్ర గాయాలయ్య�
Kachiguda Traffic Police | గుండెపోటుతో కుప్పకూలిన ఓ వాహనదారుడి ప్రాణాలను కాచిగూడ ట్రాఫిక్ పోలీసులు కాపాడారు. గురువారం మధ్యాహ్నం చాదర్ఘాట్ సిగ్నల్ వద్ద టూ వీలర్పై వెళ్తున్న ఓ యువకుడు ఆకస్మాత్తుగా కుప్ప�
Lokal App | మన పల్లెలో ఏం జరిగింది? పక్క గ్రామంలో పరిస్థితులు ఏమిటి? మండలంలో రాజకీయాలు ఎలా ఉన్నాయి? మన జిల్లా వార్తలు, విశేషాలు ఏంటి?.. అమెరికాలో ఉన్నా సరే, స్థానిక అంశాల పట్ల ఆసక్తి పెరుగుతుందే కానీ తగ్గదు. ఆ మట్టివ
కోల్కతా: ఉద్యోగాల కోసం దరఖాస్తులు ఇచ్చేందుకు వచ్చిన నిరుద్యోగ యువతను పోలీసులు చితకబాదారు. పశ్చిమ బెంగాల్లోని ముర్షిదాబాద్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఉద్యోగాల కోసం ఫారాలు సమర్పించేందుకు బెర్హంపూర్ స్టే
రాంచీ: ప్రేమించడం లేదన్న కోపంతో ఒక యువకుడు బాలికను కత్తితో పొడిచి, తుపాకీతో కాల్పులు జరిపి హత్య చేశాడు. జార్ఖండ్ రాష్ట్రంలోని గర్వా జిల్లాలో ఈ దారుణం జరిగింది. ఖరోంధి పోలీస్ స్టేషన్ పరిధిలోని కరివాడిహ్ �
Cyberabad | సైబరాబాద్ (Cyberabad) పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఈ ఏడాది 32,818 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. Drunk and driveలో పట్టుబడినవారిలో అత్యధికంగా
స్వయం ఉపాధికి సైప్రభుత్వ ప్రోత్సాహకాలతో ముందుకొస్తున్న యువత రాష్ట్రం ఏర్పాటు తరువాత 56 వేల పైచిలుకు ఎంఎస్ఎంఈల ఏర్పాటు హైదరాబాద్, నవంబర్ 10 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న పారిశ్రామిక