కొలువుల భర్తీ ప్రకటనపై యువత సంబురాల్లో మునిగిపోయింది. అసెంబ్లీ వేదికగా 80 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న సీఎం కేసీఆర్ ప్రకటనపై రాష్ట్రవ్యాప్తంగా ఆనందోత్సవాలు వెల్లువెత్తుతున్నాయి. గురువారం జగిత్యాల జ
కొలువుల భర్తీపై సీఎం కేసీఆర్ ప్రకటన చేయడంతో తెలంగాణ వ్యాప్తంగా సంబురాలు అంబరాన్నంటాయి. ఉస్మానియా, కాకతీయ, శాతవాహన, మహాత్మాగాంధీ, తెలంగాణ సహా రాష్ట్రంలోని అన్ని వర్సిటీలతోపాటు గ్రామాలు, పట్టణాల్లోని ని�
శాశ్వత ప్రాతిపదికన తెలంగాణ యువతకు వాళ్ల ఉద్యోగాలు వాళ్లకే దక్కేటట్లు 95% లోకల్ కోటాతో రాష్ట్రపతి ఉత్తర్వులు సాధించినం. నాలుగురోజులు ఆలస్యమైతే అయ్యింది కానీ.. శాశ్వతంగా ఈ సారి నుంచి ఏ ఉద్యోగం వచ్చినా తెలం
యువత వ్యాపారవేత్తలుగా రాణించాలని, ఇందుకు తెలంగాణలో అనుకూలమైన వాతావరణం ఉన్నదని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు పేర్కొన్నారు. భవిష్యత్తుపై సృష్టమైన అవగాహన, లక్ష్యంతో ఉండాలని.. గొప్ప ఆలోచనలు, పట్టు
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఏది చేసినా చరిత్రే అవుతుంది. అది రాష్ట్రసాధన మొదలు.. అనేక సందర్భాల్లో నిరూపితమైంది. రాష్ట్ర సాధనోద్యమంలో ఆకాంక్షల నినాదాలుగా మొదలైన నీళ్లు, నిధులు, నియామకాలను నిజాలు చేసి చూ�
అమీన్పూర్, మార్చి 07: యువత చదువుతో పాటు క్రీడలపై దృష్టి పెట్టాలని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. అమీన్పూర్ మండల పరిధిలోని కిష్టారెడ్డి పేట గ్రామంలో రెండు రోజుల పాటు నిర్వహించిన ఫ�
ముఖ్యంగా యువతలో, మహిళల్లో ఈ మార్పు ఎక్కువగా కనిపిస్తున్నది. అయితే, బీజేపీ పట్ల అసంతృప్తి పెరిగిపోతున్నప్పటికీ.. ఆ పార్టీని నిలువరించగల ప్రతిపక్షం కనుచూపుమేరలో లేకపోవటంతో.. ఏ పార్టీ పట్ల ఆసక్తి చూపని వారి
యూపీ ఎన్నికల ప్రచారంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్కు నిరుద్యోగ యువత నుంచి మరోసారి నిరసన సెగ ఎదురైంది. మంగళవారం బల్లియా జిల్లాలోని బన్షి బజార్లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు. మూడేండ్లు
అమరావతి: నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎన్ఎస్డిసి), ఇన్ఫీస్పార్క్, ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వాట్సాప్ ఇండియా సహకారంతో యువత, విద్యార్థులకు డిజిటల్ నైపుణ్యాలపై శిక్షణ ఇవ్వాలని ఆంధ్రప్ర�
అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి ఆదిలాబాద్, జనవరి 18 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రాష్ట్రంలో ఫారెస్ట్ యూనివర్సిటీ ఏర్పాటుకు మంత్రి మండలి అంగీకారం తెలుపడంతో అందులో చదువుకున్న యువతకు ప్రభుత్వంతోపాటు ప్రై�
శంషాబాద్ : యువత అవకాశాలను అందిపుచ్చుకుంటూ క్రమశిక్షణ, కష్టపడే తత్వంతో ముందుకు సాగితే సాధించలేనిది ఏది లేదని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు దిశానిర్ధేశ్యం చేశారు. మంగళవారం రంగారెడ్డి జిల్లా ముచ్�
నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం కుర్మేడులో దారుణం మృతుడు సూర్యాపేట జిల్లా శూన్యపహాడ్ వాసిగా గుర్తింపు దేవరకొండ, జనవరి 10: నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం కుర్మేడు సమీపంలో దారుణం చోటుచేసుకున్నది. గ్రామ �
CV Anand | డ్రగ్స్ డిమాండ్ను తగ్గిస్తే సరఫరాను అడ్డుకోవచ్చని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ అన్నారు. డ్రగ్స్ వినియోగదారుల్లో యువకులు, ఉద్యోగులు అధికంగా ఉంటున్నారని చెప్పారు.