Langar house | లంగర్హౌస్లో (Langar house)దారుణ హత్య జరిగింది. పిల్లర్ నంబర్ 96 వద్ద దుండగులు ఓ యువకుడిని కత్తులతో నరికి చంపారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.
మండలంలోని అన్నారం గ్రామానికి చెందిన సారెడ్డి శ్రీనివాస్రెడ్డి, అరుణ దంపతుల చిన్న కుమారుడు క్రాంతికిరణ్రెడ్డి అమెరికాలోని మిస్సోరీ స్టేట్లో ఈ నెల 7వ తేదీన జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన విషయం తె
రోడ్డు సమస్యను పరిష్కరించేందుకు గ్రామానికి వెళ్లిన అధికారులపై ఓ వ్యక్తి పెట్రోల్తో దాడి చేసి నిప్పంటించాడు. ఈ ఘటనలో ఎంపీవో రామకృష్ణరాజు గాయపడ్డారు. ఈ ఘటన జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం తుంగూర్లో మ�
కులం, మతం, రాజకీయాలు, చిచ్చులలో కొట్టుకుపోకుండా కసితో చిచ్చరపిడుగుల్లా ఎదగాలని ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్ అన్నారు. పకనున్న పేద దేశాలతో కాకుండా ఇప్పటినుంచి ప్రపంచంతో పోటీపడదామని సూచించారు. ప్రపంచ దిగ్
పోలీస్ డ్రెస్ వేసుకోవడమంటే కొందరికి మహా క్రేజీ.. ఎలాగైనా ఉద్యోగం సాధించాలనే కసితో నిరుద్యోగ అభ్యర్థులు మైదానంలో శిక్షణను ప్రారంభించారు. ప్రభుత్వం భారీ సంఖ్యలో ఖాళీలను భర్తీ చేసేందుకు సిద్ధమవడంతో ఇంట
కాషాయ పార్టీపై కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ బుధవారం సంచలన ఆరోపణలు చేశారు. పేద ముస్లిం యువకులకు రాళ్లు రువ్వినందుకు బీజేపీ డబ్బు ఇస్తోందని తనకు అనధికార సమాచారం అందిందని ఆయన ఆర
Minister Niranjan reddy | యువత వ్యవసాయరంగం వైపు మళ్లాలని మంత్రి నిరంజన్ రెడ్డి (Niranjan reddy) సూచించారు. సాగును ఆదర్శంగా తీసుకుని యువత ముందుకు రావాలని చెప్పారు. హైదరాబాద్ రాజేంద్రనగర్లోని జయశంకర్ వర్సిటీ ఆడిటోరియంలో
ఒకరికి ఒకరై సాగుదామని ప్రమాణం చేసుకునే సందర్భం. ప్రతి ఒక్కరిజీవితంలో అత్యంత కీలకమైన వేడుక పెండ్లి. నాడు పెండ్లి చూపులు చూసి.. ఒకరినొకరు నచ్చితే.. తంతు ముగిసేది. కానీ నేడు అలా కాదు. కట్నకానుకలు తగ్గినా పర్లే
తమ పార్టీని రాజకీయం ఎదుర్కోలేకనే బీజేపీ నాయకులు చౌకబారు విమర్శలు చేస్తున్నారని, విద్వంసపూరిత చర్యలకు పాల్పడుతున్నారని టీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు అన్నారు. ఖమ్మంలోని టీఆర్ఎ�
తనతో ఫ్రెండ్షిప్ కొనసాగించడం లేదనే ఆగ్రహంతో బాలిక(17)ను వెంబడించి వేధిస్తున్న యువకుడిపై గుజరాత్లోని యోగినగర్ పోలీసులు కేసు నమోదు చేశారు.
స్మార్ట్ఫోన్ సహాయంతో సోషల్ మీడియాలోని చిత్ర, విచిత్ర వీడియోలు, ఫొటోలు చూస్తూ మునిగిపోతే ఎంత ముప్పో బుధవారం సైబరాబాద్ పరిధిలో చోటు చేసుకున్న ఓ ఘటన హెచ్చరిస్తున్నది. యూ ట్యూబ్ చూస్తుండగా వచ్చిన ఓ ఫ్ల
జిల్లా కలెక్టర్ లేదా కమిషనర్పై అప్పుడప్పుడు చేయి చేసుకొంటేనే రాజకీయ నాయకులకు మైలేజీ వస్తుంది. రాజకీయ నాయకులుగా ఎదగడానికి మా కాలంలో కొందరు జిల్లా కలెక్టర్, కమిషనర్లను చెంపదెబ్బలు