ఆర్మీ ఉద్యోగార్థుల కసరత్తుతో జార్ఖండ్లోని జామ్దోబాలో ఉన్న జరియా లోదానా గ్రౌండ్ వారం రోజుల క్రితం వరకూ ఎంతో సందడిగా ఉండేది. అయితే, గత నాలుగురోజులుగా ఆ మైదానంలో శ్మశాన నిశ్శబ్దం ఆవరించింది. వ్యాయామం, ర�
సాయుధ బలగాల్లో నియామకాల కోసం కేంద్రం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకం అగ్గి రాజేసింది. యువకుల్లో ఆగ్రహం కట్టలు తెచ్చుకుంది. శుక్రవారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో విధ్వంసకర ఘటన చోటుచేసుకుంది. అయితే తాము
సైనికులు, సైనిక ఉద్యోగార్థుల పట్ల ము ఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు తన ప్రేమను మరోసారి చాటుకున్నారు. శుక్రవారం రైల్వే బలగాల కాల్పుల్లో మరణించిన సైనిక ఉద్యోగార్థి, మన వరంగల్ బిడ్డ రాకేశ్ కుటుంబానికి సీఎ�
రాష్ట్రంలోని ప్రజల శ్రేయస్సు కోసం అనునిత్యం కృషి చేస్తూ ప్రతి కుటుంబాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. హైదరాబాద్లోని మంత
ఏటా కోటి ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చి మోదీ సర్కార్ కొలువు తీరగా ఆపై కొలువుల ఊసే మరిచింది. ఉపాధి అవకాశాలు లేక యువత భవిష్యత్ ఛిద్రమవుతున్నా ఉద్యోగాల కల్పన దిశగా కేంద్రం ఎలాంటి చర్యలూ �
సెట్విన్ కేంద్రాల్లో నిర్వహిస్తున్న స్వయం ఉపాధి శిక్షణ తరగతులు నిరుద్యోగ యువతకు అండగా నిలుస్తున్నాయి. నామమాత్రపు ఫీజుతో నాణ్యమైన శిక్షణను అందిస్తున్న సెట్విన్ కేంద్రాలు పేద విద్యార్థులకు ఉపాధి కల్
విహార యాత్రకు వెళ్లిన సూర్యాపేటకు చెందిన ముగ్గురు యువకులు బెంగళూర్లోని వాటర్ ఫాల్స్ వద్ద జరిగిన ప్రమాదంలో మృతిచెందారు. సూర్యాపేటకు చెందిన కే శ్యామ్(29) బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్త�
మహిళ వెంటపడి వేధిస్తున్న ఓ పోకిరీకి ఐదు రోజులు జైలు శిక్ష పడింది. వివరాల్లోకి వెళితే... బంజారాహిల్స్ రోడ్డు నం.12 ప్రాంతానికి చెందిన ఓ మహిళ అపోలో దవాఖానలో పనిచేస్తుంది
నిరుద్యోగ యువత కలల సాకారానికి రాష్ట్ర సర్కారు కృషిచేస్తున్నది. మునుపెన్నడూలేని విధంగా లక్ష ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వడమే కాదు ఉచితంగా కోచింగ్ కూడా ఇస్తున్నది. అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలి. న�
లండన్ పర్యటనలో ఉన్న మున్సిపల్ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్కు సిద్దిపేట వాసులు ఘన స్వాగతం పలికారు. అక్కడ నిర్వహించిన గ్రీట్ అండ్ గ్రీట్ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు
Miryalaguda | మిర్యాలగూడలో (Miryalaguda) రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకున్నది. పట్టణంలోని నందిపాడు నవనీత వైన్స్ వద్ద రెండు వర్గాలుగా విడిపోయిన యువకులు పరస్పరం దాడి చేసుకున్నారు. మద్యం మత్తులో