మండలంలోని గుడుగుంట్లపాలెంలో మంగళవారం ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం... గుడుగుంట్లపాలెం గ్రామానికి చెందిన యువకుడు షేక్ నాగుల్మీరా(20) డిసెంబర్ 31 రాత్రి పాలకవీడు గ�
కారు ఢీకొని ఇద్దరు మృతి చెందిన ఘటన శంకర్పల్లి పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. శంకర్పల్లి సీఐ మహేశ్గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం బీహార్ రాష్ర్టానికి చెందిన శ్రీభగవాన్(38), చందన్(25) శంకర్పల్లి మండల�
ఉపాధి కోసం దుబాయ్ వెళ్లిన ఆ యువకుడికి లాటరీ రూపంలో జాక్పాట్ తగిలింది. ఏకంగా రూ.33 కోట్ల లాటరీ గెలుచుకున్నాడు. జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం తుంగూర్ గ్రామానికి చెందిన యువకుడు ఓగుల అజయ్ని ఈ అదృష్టం �
ఓటరు జాబితాలో అనర్హులను తొలిగిస్తూ కొత్త ఓటర్లను చేర్చుకోవాలని, ఓటు హక్కు ఉన్నవారు స్థానికంగా లేకుంటే నోటీసు ఇచ్చి, పేర్లను తొలిగించాలని బూత్ లెవల్ అధికారులకు రామాయంపేట తహసీల్దార్ ఎండీ మన్నన్ ఆదేశ
తెలంగాణ ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో పని చేస్తుందని పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.
రాష్ట్ర వ్యవసాయరంగ అభివృద్ధిలో ఆగ్రోస్ రైతు సేవా కేంద్రాలు (ఏఆర్ఎస్ఏ) కీలక పాత్ర పోషిస్తున్నాయి. నాణ్యమైన ఎరువులు, విత్తనాలను సరైన సమయంలో, తక్కువ ధరకు అందిస్తూ రైతులకు మేలు చేస్తున్నాయి. రైతులకు నాణ్�
పోలీస్ జాబే లక్ష్యంగా కఠోర సాధన చేస్తున్నారు వేములవాడ యువతీయువకులు. డిసెంబర్లో జరిగే ఎస్ఐ, కానిస్టేబుల్ దేహదారుఢ్య పరీక్షల కోసం సమాయత్తమవుతున్నారు. యువ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణనిస్తుండగా �
నూతన ఓటర్లుగా నమోదు చేసుకునేందుకు వి స్తృత ప్రచారం నిర్వహించాల ని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికా రి వికాస్రాజ్ సూచించారు. గురువారం ఓటర్ జాబితా ప్రత్యేక సవరణ-2023, మహబూబ్నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ నియోజ
ఉద్యోగ సాధనలో సంకల్ప బలం ఉండాలని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. మండలంలోని ఊకల్ కాకతీ య మెగా టెక్సటైల్ పార్కులో చల్లా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత ఫిజికల్ ఈవెంట్స్ శ�
మునుగోడు ఉప ఎన్నికలో తెలంగాణ రాష్ట్ర సమితికి సబ్బండ వర్ణాలు అండగా నిలిచాయి. మహిళలు, యువత, ఉద్యోగులు, రైతులు ఇలా ప్రతి ఒక్కరూ గులాబీ జెండాను గుండెకు హత్తుకున్నారు.