ప్రజాస్వామ్య ప్రాముఖ్యాన్ని గ్రహించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ యువత, విద్యార్థులకు పిలుపునిచ్చారు. వారి చురుకైన భాగస్వామ్యం ద్వారా ప్రజాస్వామ్యం కొనసాగడంతో పాటు మరింత బల
నల్లగొండ వివేకానందనగర్కు చెందిన రిటైర్డ్ హెడ్మాస్టర్ నక్కా నర్సింహ కుమారుడు సాయిచరణ్(25) అమెరికాలోని బాల్టిమోర్లో నల్లజాతీయుల చేతిలో దారుణ హత్యకు గురయ్యాడు. అక్కడి కాలమానం ప్రకారం ఆదివారం తెల్లవా
గ్రామీణ పల్లెల్లో వ్యవసాయ రంగమే ప్రతి ఒక్కరికీ జీవనాధారం. ఉన్న కొద్ది వ్యవసాయ భూమిలో పండీ పండని పంటలతో, గీతకార్మికుడిగా కులవృత్తిని నమ్ముకొని జీవనం వెల్లదీస్తున్న పేద కుటుంబంలో మెరిసిన విద్యాకుసుమాలప�
ఆర్మీ ఉద్యోగార్థుల కసరత్తుతో జార్ఖండ్లోని జామ్దోబాలో ఉన్న జరియా లోదానా గ్రౌండ్ వారం రోజుల క్రితం వరకూ ఎంతో సందడిగా ఉండేది. అయితే, గత నాలుగురోజులుగా ఆ మైదానంలో శ్మశాన నిశ్శబ్దం ఆవరించింది. వ్యాయామం, ర�
సాయుధ బలగాల్లో నియామకాల కోసం కేంద్రం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకం అగ్గి రాజేసింది. యువకుల్లో ఆగ్రహం కట్టలు తెచ్చుకుంది. శుక్రవారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో విధ్వంసకర ఘటన చోటుచేసుకుంది. అయితే తాము
సైనికులు, సైనిక ఉద్యోగార్థుల పట్ల ము ఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు తన ప్రేమను మరోసారి చాటుకున్నారు. శుక్రవారం రైల్వే బలగాల కాల్పుల్లో మరణించిన సైనిక ఉద్యోగార్థి, మన వరంగల్ బిడ్డ రాకేశ్ కుటుంబానికి సీఎ�
రాష్ట్రంలోని ప్రజల శ్రేయస్సు కోసం అనునిత్యం కృషి చేస్తూ ప్రతి కుటుంబాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. హైదరాబాద్లోని మంత
ఏటా కోటి ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చి మోదీ సర్కార్ కొలువు తీరగా ఆపై కొలువుల ఊసే మరిచింది. ఉపాధి అవకాశాలు లేక యువత భవిష్యత్ ఛిద్రమవుతున్నా ఉద్యోగాల కల్పన దిశగా కేంద్రం ఎలాంటి చర్యలూ �
సెట్విన్ కేంద్రాల్లో నిర్వహిస్తున్న స్వయం ఉపాధి శిక్షణ తరగతులు నిరుద్యోగ యువతకు అండగా నిలుస్తున్నాయి. నామమాత్రపు ఫీజుతో నాణ్యమైన శిక్షణను అందిస్తున్న సెట్విన్ కేంద్రాలు పేద విద్యార్థులకు ఉపాధి కల్
విహార యాత్రకు వెళ్లిన సూర్యాపేటకు చెందిన ముగ్గురు యువకులు బెంగళూర్లోని వాటర్ ఫాల్స్ వద్ద జరిగిన ప్రమాదంలో మృతిచెందారు. సూర్యాపేటకు చెందిన కే శ్యామ్(29) బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్త�
మహిళ వెంటపడి వేధిస్తున్న ఓ పోకిరీకి ఐదు రోజులు జైలు శిక్ష పడింది. వివరాల్లోకి వెళితే... బంజారాహిల్స్ రోడ్డు నం.12 ప్రాంతానికి చెందిన ఓ మహిళ అపోలో దవాఖానలో పనిచేస్తుంది