Kadapa | ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కడప శివారులోని రిమ్స్ రోడ్డులో రెండు బైకులు ఢీకొన్నాయి. దీంతో ముగ్గురు యువకులు మృతిచెందారు.
సాధారణంగా కీళ్ల వాతం వయసు మీరిన వాళ్లలో చూస్తుంటాం. 50 ఏండ్లు దాటితే దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అయితే, యువకులు కూడా కీళ్లవాతం బారిన పడుతున్నారని తాజా అధ్యయనం తెలిపింది. 30 ఏండ్ల వయసు పైబడినవారు ఎక్కువగా �
Minister Niranjan Reddy | రెడ్హిల్స్ ఫ్యాప్పీలో సీడ్స్మెన్ అసోసియేషన్ వార్షిక భేటీ జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి నిరంజన్రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా సీడ్స్మెన్ అసోసియేషన్ ఫౌండర్ యోగేశ్వర
యువత కొవిడ్ బూస్టర్ డోస్ వేసుకోవటం తప్పనిసరి అంటున్నారు శాస్త్రవేత్తలు. వృద్ధుల తర్వాత వైరస్ బారిన పడుతున్నది వారేనని చెప్తున్నారు. ఇప్పటి వరకు 70 ఏండ్ల పైబడినవారిలో 90 శాతం మంది బూస్టర్ డోస్ వేసుకో
నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనే టీఆర్ఎస్ పా ర్టీ ధ్యేయమని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. ఆదివారం ఈ-బయ్యారం అడ్డరోడ్డులోని ఫంక్షన్హాల్లో నిర్వహించిన భద్రాద్రి థర్మల్ పవర్ప
వస్తువులను ‘వాడి పడేసే (యూజ్ అండ్ త్రో)’ సంస్కృతి ఈ రోజుల్లో చాలామందిలో పెరిగినట్టే.. పెండ్లి వయసుకు వచ్చిన యువతలో కూడా ‘యూజ్ అండ్ త్రో’ పోకడ పెరిగిపోయిందని కేరళ హైకోర్టు వ్యాఖ్యానించింది. కేరళలోని య�
‘కనీసం 14 ఫీట్ల ఎత్తు ఉండాలె.. గల్లీల్లో ఏ వినాయకుడు లేని విధంగా బాగుండాలి.. ఈ విషయంలో తగ్గేదేలే’ అంటూ వినాయక ప్రతిమల కొనుగోళ్లకు సిద్ధమవుతున్నది యువత. చవితి పండుగకు మరో నాలుగు రోజులే ఉండటంతో.. పది రోజుల ముంద
డెహ్రాడూన్: అగ్నివీర్ పరీక్షలో ఫెయిల్ కావడంతో ఒక యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. బీజేపీ పాలిత ఉత్తరాఖండ్లోని పౌరీ గర్వాల్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. సత్పులి ప్రాంతానికి చెందిన 23 ఏళ్ల సుమిత్ కుమార్�
సింగరేణి అభివృద్ధి కొత్తగా ఉద్యోగంలో చేరే యువతీ, యువకులపైనే ఆధారపడి ఉన్నదని మందమర్రి జీఎం చింతల శ్రీనివాస్ అన్నారు. జీఎం కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో మంగళవారం 26 మందికి కారుణ్య నియామక పత్రాలను అం
భరతమాత సేవలో తరిస్తున్న సైనికులకు నేడు సన్మాన కార్యక్రమం నిర్వహించనున్నట్లు పీఏసీఎస్ సొసైటీ చైర్మన్ మూల మధుకర్రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకొని దేశ రక్షణకోస
సైనికుడిగా మారి దేశ సేవ చేయాలని కలలు కన్నాడా యువకుడు.. గత ఏడాది నిర్వహించిన ఆర్మీ ర్యాలీలో ఈవెంట్లన్నీ పాసయ్యాడు.. రాత పరీక్ష రాయటమే తరువాయి. కానీ, కేంద్రం తీసుకొచ్చిన ‘అగ్నిపథ్' ఆ యువకుడి ప్రాణాలు తీసింద�