తెలంగాణ ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో పని చేస్తుందని పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.
రాష్ట్ర వ్యవసాయరంగ అభివృద్ధిలో ఆగ్రోస్ రైతు సేవా కేంద్రాలు (ఏఆర్ఎస్ఏ) కీలక పాత్ర పోషిస్తున్నాయి. నాణ్యమైన ఎరువులు, విత్తనాలను సరైన సమయంలో, తక్కువ ధరకు అందిస్తూ రైతులకు మేలు చేస్తున్నాయి. రైతులకు నాణ్�
పోలీస్ జాబే లక్ష్యంగా కఠోర సాధన చేస్తున్నారు వేములవాడ యువతీయువకులు. డిసెంబర్లో జరిగే ఎస్ఐ, కానిస్టేబుల్ దేహదారుఢ్య పరీక్షల కోసం సమాయత్తమవుతున్నారు. యువ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణనిస్తుండగా �
నూతన ఓటర్లుగా నమోదు చేసుకునేందుకు వి స్తృత ప్రచారం నిర్వహించాల ని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికా రి వికాస్రాజ్ సూచించారు. గురువారం ఓటర్ జాబితా ప్రత్యేక సవరణ-2023, మహబూబ్నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ నియోజ
ఉద్యోగ సాధనలో సంకల్ప బలం ఉండాలని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. మండలంలోని ఊకల్ కాకతీ య మెగా టెక్సటైల్ పార్కులో చల్లా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత ఫిజికల్ ఈవెంట్స్ శ�
మునుగోడు ఉప ఎన్నికలో తెలంగాణ రాష్ట్ర సమితికి సబ్బండ వర్ణాలు అండగా నిలిచాయి. మహిళలు, యువత, ఉద్యోగులు, రైతులు ఇలా ప్రతి ఒక్కరూ గులాబీ జెండాను గుండెకు హత్తుకున్నారు.
యువతకే స్ట్రోక్ ముప్పు ఎక్కువగా ఉన్నట్టు యూకే అధ్యయనంలో తేలింది. ఆక్స్ఫర్డ్షైర్కు చెందిన 94వేల మందిపై ఆక్స్ఫర్డ్ వర్సిటీ పరిశోధకులు 20 ఏండ్లపాటు అధ్యయనం నిర్వహించారు.
త్వరలో జరుగుతున్న హిమాచల్ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కేంద్ర ప్రభుత్వం త్రివిధ దళాల్లో నియామకాలకు సంబంధించి తీసుకొచ్చిన అగ్నిపథ్ స్కీమ్ కీలక ఎన్నికల అంశంగా మారనున్నది.
ఉపాధి కోసం వెళ్లి ఎడారి దేశంలో ఆగమైన బతుకులకు అమాత్యుడు రామన్న భరోసానిచ్చారు. ఏజెంట్ల మోసంతో దుబాయిలో చిక్కుకొని బిక్కు బిక్కుమంటున్న ఆరుగురు యువకులకు ‘నేనున్నా’నంటూ అభయమిచ్చారు. ప్రత్యేక చొరవ తీసుకొ�
యువత, నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు రాష్ర్టానికి నూతన పరిశ్రమలు తీసుకొస్తున్నామని.. జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఉత్సాహం చూపుతున్నాయని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే �
Kadapa | ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కడప శివారులోని రిమ్స్ రోడ్డులో రెండు బైకులు ఢీకొన్నాయి. దీంతో ముగ్గురు యువకులు మృతిచెందారు.
సాధారణంగా కీళ్ల వాతం వయసు మీరిన వాళ్లలో చూస్తుంటాం. 50 ఏండ్లు దాటితే దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అయితే, యువకులు కూడా కీళ్లవాతం బారిన పడుతున్నారని తాజా అధ్యయనం తెలిపింది. 30 ఏండ్ల వయసు పైబడినవారు ఎక్కువగా �