Smartphone Addiction | కుర్రాళ్లు, యువతులు మాట వినడం లేదని తల్లిదండ్రులు వాపోతున్నారు. పిల్లలు నిదుర పోతున్న సమయంలో వారి ఫోన్లను కన్నవారు తనిఖీ చేస్తున్న సంఘటనలు ఉన్నాయి. చుట్టూ జరుగుతున్న సంఘటనలను తమ బిడ్డలకు ఆపాది�
ఓ యువకుడు అనాథను పెండ్లి చేసుకొని ఆదర్శంగా నిలిచా డు. కరీంనగర్ జిల్లా మెతుకుపల్లికి చెందిన కర్నకంటి రమ్య తల్లిదండ్రులు చిన్నతనంలోనే చనిపోవడంతో హనుమకొండలోని ప్రభుత్వ బాలికా సదనంలో పెరిగి అక్కడే చదువు�
బలహీనవర్గాలకు చెందిన యువత నైపుణ్యాలను వైవిధ్యభరితంగా మెరుగుపర్చాలని జేఎన్యూ మాజీ డీన్ ప్రొఫెసర్ అమితాబ్ కుండు పిలుపునిచ్చారు. హైదరాబాద్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో శిక్షణ పొందుతున్�
Delhi Shocker | రాహుల్కు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది. ఆమెతో మాట్లాడేందుకు మరో యువకుడు ప్రయత్నించాడు. అయితే రాహుల్ దీనికి అనుమతించలేదు. ఈ నేపథ్యంలో అతడికి గుణపాఠం చెప్పాలని ఆ యువకుడు భావించాడు.
టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రం లీకేజీపై కాంగ్రెస్, బీజేపీ నేతలు యువతను తప్పుదోవ పట్టించి, వారిని భయాందోళనకు గురిచేస్తూ, వారి భవిష్యత్తును నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నాయని రాష్ట్ర బీసీ, పౌరసరఫరాల శాఖ మ
చైనాలో 30 ఏండ్లు దాటినా పెండ్లి కానివారి సంఖ్య పెరిగిపోతున్నదని తాజా సర్వే వెల్లడించింది. నగరాల్లోని యువత ఒంటరి బతుకును ఎంపిక చేసుకొంటుంటే, గ్రామీణ ప్రాంత యువత పెండ్లి మార్కెట్ నుంచి తొలగింపునకు గురయ్య
యువత ఛత్రపతి శివాజీ మహారాజ్ అడుగుజాడల్లో నడవాలని ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి అన్నారు. పట్టణంలోని నిర్మల్ చౌరస్తా శివాజీ చౌక్లో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ఏర్పాటుకు ఆదివారం భూమి పూజ చేశారు.
పోలీసుల అత్యుత్సాహం ఓ యువకుడి ప్రాణం మీదకొచ్చింది. ఏ కేసులో ఎవరిని తీసుకొచ్చి చితక బాదుతున్నారో తెలియడం లేదు.కొన్ని సందర్భాల్లో ఏదైనా కేసుల్లో విచారణ కోసం అనుమానంతో
ఆధునిక పరిజ్ఞానం మనిషి జీవితాన్ని సులభతరం చేస్తుంది. క్లిష్టమైన సమస్యలకు చక్కటి పరిష్కారం చూపుతుంది. నూతన టెక్నాలజీతో తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు పొందే వెసులుబాటు కల్పిస్తుంది. అయితే నాణానికి మరో వైపు �
వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు దుర్మరణం చెందారు. హుజూరాబాద్ మున్సిపల్ పరిధిలోని పరకాల క్రాస్రోడ్డు వద్ద గురువారం రాత్రి బైక్ను ఎదురుగా వస్తున్న లారీ ఢీకొన్న ఘటనలో యువకుడు మరణించగా మరో యువకుడు తీవ్రం�