యువతలో జాతీయతా భావం పెంపొందించాలని ఏవీవీ కళాశాల ప్రిన్సిపాల్ భుజేందర్రెడ్డి అన్నారు. సోమవారం హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ఎన్ఎస్ఎస్ వలంటీర్లు జాతీయ జెండాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు
Youth Throws Off Girl friend From Bike and Flees | ఒక బైక్ను ఆపేందుకు ట్రాఫిక్ పోలీసులు ప్రయత్నించారు. అయితే వారి బారి నుంచి తప్పించుకునేందుకు యువకుడు ప్రయత్నించాడు. ఈ క్రమంలో బైక్ వెనుక కూర్చొన్న ప్రియురాలిని కిందకు తోసి అక్కడి న�
Minister Errabelli | తెలంగాణ వైతాళికుడు దాశరథి కృష్ణమాచార్య జయంతి సందర్భంగా రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు శనివారం నివాళి అర్పించారు.
ఛత్తీస్గఢ్లోని అధికార కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా కొందరు ఎస్సీ, ఎస్టీ యువకులు వినూత్న నిరసన వ్యక్తం చేశారు. నకిలీ కుల సర్టిఫికెట్లతో ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన వారిపై చర్యలు తీసుకోవడంలో ప్రభు
ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటున్న నిపుణులైన యువతకు కేంద్ర ప్రభుత్వం త్వరలోనే స్కిల్ఇండియా పాస్పోర్ట్లను జారీచేయనుంది. ఇది పాస్పోర్టుగానూ, స్కిల్ ట్రైనింగ్ సర్టిఫికెట్గానూ ఉపయోగపడుతుం
Smartphone Addiction | కుర్రాళ్లు, యువతులు మాట వినడం లేదని తల్లిదండ్రులు వాపోతున్నారు. పిల్లలు నిదుర పోతున్న సమయంలో వారి ఫోన్లను కన్నవారు తనిఖీ చేస్తున్న సంఘటనలు ఉన్నాయి. చుట్టూ జరుగుతున్న సంఘటనలను తమ బిడ్డలకు ఆపాది�
ఓ యువకుడు అనాథను పెండ్లి చేసుకొని ఆదర్శంగా నిలిచా డు. కరీంనగర్ జిల్లా మెతుకుపల్లికి చెందిన కర్నకంటి రమ్య తల్లిదండ్రులు చిన్నతనంలోనే చనిపోవడంతో హనుమకొండలోని ప్రభుత్వ బాలికా సదనంలో పెరిగి అక్కడే చదువు�
బలహీనవర్గాలకు చెందిన యువత నైపుణ్యాలను వైవిధ్యభరితంగా మెరుగుపర్చాలని జేఎన్యూ మాజీ డీన్ ప్రొఫెసర్ అమితాబ్ కుండు పిలుపునిచ్చారు. హైదరాబాద్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో శిక్షణ పొందుతున్�
Delhi Shocker | రాహుల్కు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది. ఆమెతో మాట్లాడేందుకు మరో యువకుడు ప్రయత్నించాడు. అయితే రాహుల్ దీనికి అనుమతించలేదు. ఈ నేపథ్యంలో అతడికి గుణపాఠం చెప్పాలని ఆ యువకుడు భావించాడు.
టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రం లీకేజీపై కాంగ్రెస్, బీజేపీ నేతలు యువతను తప్పుదోవ పట్టించి, వారిని భయాందోళనకు గురిచేస్తూ, వారి భవిష్యత్తును నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నాయని రాష్ట్ర బీసీ, పౌరసరఫరాల శాఖ మ
చైనాలో 30 ఏండ్లు దాటినా పెండ్లి కానివారి సంఖ్య పెరిగిపోతున్నదని తాజా సర్వే వెల్లడించింది. నగరాల్లోని యువత ఒంటరి బతుకును ఎంపిక చేసుకొంటుంటే, గ్రామీణ ప్రాంత యువత పెండ్లి మార్కెట్ నుంచి తొలగింపునకు గురయ్య
యువత ఛత్రపతి శివాజీ మహారాజ్ అడుగుజాడల్లో నడవాలని ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి అన్నారు. పట్టణంలోని నిర్మల్ చౌరస్తా శివాజీ చౌక్లో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ఏర్పాటుకు ఆదివారం భూమి పూజ చేశారు.