వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు దుర్మరణం చెందారు. హుజూరాబాద్ మున్సిపల్ పరిధిలోని పరకాల క్రాస్రోడ్డు వద్ద గురువారం రాత్రి బైక్ను ఎదురుగా వస్తున్న లారీ ఢీకొన్న ఘటనలో యువకుడు మరణించగా మరో యువకుడు తీవ్రం�
యువతకు స్ఫూర్తి స్వామి వివేకానందుడు అని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. మండల కేంద్రంలో వివేకానంద యువజన సంఘం అధ్యక్షుడు దూస రాము ఆధ్వర్యంలో వివేకానందుడి జయంతి వేడుకలు నిర్వహించారు.
నిరంతర లక్ష్యసాధన చేయడానికి యువతకు స్వామి వివేకానంద స్ఫూర్తి ప్రదాత అని ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి అన్నారు. స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని గురువారం పట్టణంలోని ప్రభుత్వ దవాఖాన కూడలి వద్ద �
మధుమేహ మహమ్మారి వయసు మళ్లినవారినే కాదు యువతనూ కబళిస్తున్నది. దేశంలో యుక్త వయసులోనే డయాబెటిస్ బారిన పడుతున్నవారి సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తున్నది.
తెలంగాణ ప్రభుత్వం గ్రామీణ క్రీడాకారుల నైపుణ్యాన్ని వెలికి తీయడానికి రాష్ట్రంలో గ్రామగ్రామాన క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేస్తున్నది. దీంతో గ్రామీణ యువతలో క్రీడలపై ఆసక్తి మరింత పెరుగుతున్నది.
మండలంలోని గుడుగుంట్లపాలెంలో మంగళవారం ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం... గుడుగుంట్లపాలెం గ్రామానికి చెందిన యువకుడు షేక్ నాగుల్మీరా(20) డిసెంబర్ 31 రాత్రి పాలకవీడు గ�
కారు ఢీకొని ఇద్దరు మృతి చెందిన ఘటన శంకర్పల్లి పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. శంకర్పల్లి సీఐ మహేశ్గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం బీహార్ రాష్ర్టానికి చెందిన శ్రీభగవాన్(38), చందన్(25) శంకర్పల్లి మండల�
ఉపాధి కోసం దుబాయ్ వెళ్లిన ఆ యువకుడికి లాటరీ రూపంలో జాక్పాట్ తగిలింది. ఏకంగా రూ.33 కోట్ల లాటరీ గెలుచుకున్నాడు. జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం తుంగూర్ గ్రామానికి చెందిన యువకుడు ఓగుల అజయ్ని ఈ అదృష్టం �
ఓటరు జాబితాలో అనర్హులను తొలిగిస్తూ కొత్త ఓటర్లను చేర్చుకోవాలని, ఓటు హక్కు ఉన్నవారు స్థానికంగా లేకుంటే నోటీసు ఇచ్చి, పేర్లను తొలిగించాలని బూత్ లెవల్ అధికారులకు రామాయంపేట తహసీల్దార్ ఎండీ మన్నన్ ఆదేశ