జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం వెల్లుల్ల గ్రామానికి చెందిన మరిపెల్లి ప్రవీణ్ అమెరికాలోని కొలోరాడో రాష్ట్రంలో గల అత్యంత ఎత్తయిన ఎల్బర్ట్ పర్వతాన్ని అధిరోహించాడు. అక్కడ సూర్య నమస్కారాలు చేసి దేశ కీ�
అపరిచిత వ్యక్తులతో వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోవద్దని వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్జోషి అన్నారు. హనుమకొండ డివిజనల్ పోలీస్ ఆధ్వర్యంలో శుక్రవారం హంటర్రోడ్డులోని ఓ ఫంక్షన్ హాల్లో సైబర్ క్రైమ్స�
గ్రామీణ ప్రాంతాల్లోని యువతలో క్రీడానైపుణ్యాన్ని పెంపొందించేందుకు.. వారిలోని ప్రతిభను వెలికితీసేందుకు సీఎం కేసీఆర్ ప్రభుత్వం కృషి చేస్తున్నది. ఇందుకోసం వికారాబాద్ జిల్లాలోని అన్ని గ్రామాలు, మున్సిప
ప్రభుత్వానికి, ప్రజలకు వారధులు.. పార్టీకి సారథులు యువతే అని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు పేర్కొన్నారు. బుధవారం సిద్దిపేటలోని క్యాంపు కార్యాలయంలో ‘పార్టీ బలోపేతం-సమాలోచన’పై రాష్ట్�
నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించాలన్న ఒక లక్ష్యంతో కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో జాబ్మేళాకు విశేష స్పందన వచ్చింది. నగరంలోని పద్మనాయక కల్యాణ మండపంలో మంగళవారం నిర్వహించిన మేళాకు సుమారు 70కి
రాజకీయాల్లో యువతకు సీఎం కేసీఆర్ అద్భుత అవకాశాలు కల్పిస్తున్నారని రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యుడు ఉపేంద్ర కొనియాడారు. ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్గా నియమితులైన మేడే రాజీవ్సాగర్కు శుక్రవారం ఆయన శుభాకాం
Online Games | కొవిడ్ దెబ్బకు ఇండియాలో ఆన్లైన్ ఆటలకు బూమ్ వచ్చింది. ఆడేవాళ్లే కాదు ఆటలు అభివృద్ధి చేసే కంపెనీలు కూడా జోష్ మీదున్నాయి. గేమ్ల డౌన్లోడ్ ఎలా పెరిగిందో… కంపెనీల ఆదాయం కూడా అంతే స్థాయిలో పెరిగ
దేశంలోని యువతలో డిజిటల్ నైపుణ్యాల అంతరాన్ని తగ్గించడం, సమగ్ర పద్ధతిలో సంబంధిత కృత్రిమ మేధస్సు స్కిల్ సెట్తో వారిని కలుపుకొని శక్తివంతం చేసే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్తున్నది. ఇందులో భాగంగా డిపా�
22 ఏండ్లకే జల్సాలకు అలవాటు పడ్డాడు. ఇందుకోసం దొరికినకాడల్లా అప్పులు చేశాడు. ఆ అప్పులు తీర్చడం కోసం దొంగతనాలను ఎంచుకున్నాడు. సోషల్ మీడియాలో చూసి చైన్స్నాచింగ్లు చేస్తున్న యువకుడు ఎట్టకేలకు పోలీసులకు చ
ప్రజాస్వామ్య ప్రాముఖ్యాన్ని గ్రహించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ యువత, విద్యార్థులకు పిలుపునిచ్చారు. వారి చురుకైన భాగస్వామ్యం ద్వారా ప్రజాస్వామ్యం కొనసాగడంతో పాటు మరింత బల
నల్లగొండ వివేకానందనగర్కు చెందిన రిటైర్డ్ హెడ్మాస్టర్ నక్కా నర్సింహ కుమారుడు సాయిచరణ్(25) అమెరికాలోని బాల్టిమోర్లో నల్లజాతీయుల చేతిలో దారుణ హత్యకు గురయ్యాడు. అక్కడి కాలమానం ప్రకారం ఆదివారం తెల్లవా
గ్రామీణ పల్లెల్లో వ్యవసాయ రంగమే ప్రతి ఒక్కరికీ జీవనాధారం. ఉన్న కొద్ది వ్యవసాయ భూమిలో పండీ పండని పంటలతో, గీతకార్మికుడిగా కులవృత్తిని నమ్ముకొని జీవనం వెల్లదీస్తున్న పేద కుటుంబంలో మెరిసిన విద్యాకుసుమాలప�