న్యూఢిల్లీ : సోషల్ మీడియా వేదికలపై వ్యాపారవేత్తగా మభ్యపెడుతూ యువతులు, బాలికలను మోసగిస్తున్న వ్యక్తిని (21) ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు ఆన్లైన్ లో యువతులతో స్నేహం పెంచుకుని వ�
కోల్ కతా : బెంగాల్ యువకుడు పబరన్ బసు (20) ప్రపంచ ఫోటోగ్రఫీ సంస్థ అందించే ప్రతిష్టాత్మక యూత్ ఫోటోగ్రాఫర్ ఆఫ్ ది ఇయర్-2021 అవార్డును గెలుచుకున్న తొలి యువ భారతీయుడిగా కీర్తిపతాకను ఎగురవేశారు. కొల�
ఆక్సిజన్ తగ్గినా కనిపించని లక్షణాలునాగ్పూర్, మే 12: కరోనా సోకిన కొంత మంది ఉన్నట్టుండి కుప్పకూలిపోవడం, ఆక్సిజన్ అందక చనిపోవడం లాంటి ఘటనలు ఇటీవల ఎక్కువవుతున్నాయి. ముఖ్యంగా యువతలో ఈ లక్షణాలు ఎక్కువగా కన�
సౌరాష్ట్ర వర్సిటీ పరిశోధకుల సర్వేలో వెల్లడి రాజ్కోట్, మే 12: ‘మాకు ఇమ్యూనిటీ ఎక్కువ. వైరస్ సోకినా ఏం కాదు’ కొంతమంది యువతలో ఉన్న అపోహ, అతివిశ్వాసం ఇది. ఈ అతివిశ్వాసంతోనే అనవసరంగా రోడ్లమీదకు వస్తున్నారు. న
ఎస్బీఐ యూత్| దేశంలోని అతిపెద్ద బ్యాంక్ అయిన స్టేట్బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ప్రముఖ ఎన్జీవోలతో కలిసి ఫెలోషిప్ అందిస్తున్నది. దీనికోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.
యువతా.. జాగ్రత్త 40 ఏండ్లలోపువారినే లక్ష్యంగా చేసుకున్న వైరస్ వయోవృద్ధులకు, చిన్నారులకు శాపంగా మారుతున్న నిర్లక్ష్యం మొత్తం కొవిడ్ వ్యాధిగ్రస్తుల్లో 43.2శాతం యువతకే “రాంనగర్ ప్రాంతంలో నివసించే రమేశ్�
ఒకప్పుడు చేతిలో స్మార్ట్ఫోన్ ఉంటే చాలు. రెండు మాటలు… నాలుగు పాటలు అన్నట్లుగా ఉండేది. ఖాళీ సమయం దొరికితే చాలు సంగీతం వింటూ.. ఎంతో హుషారుగా గడిపేవారు. ప్రధానంగా ప్రయాణంలో అయితే ఏకంగా చెవులకు ఇయర్ ఫోన్స్
చెన్నై : మార్ఫింగ్ ఫోటోతో మహిళను బెదిరిస్తున్న 22 ఏండ్ల యువకుడిని తమిళనాడు రాజధాని చెన్నైకి సమీపంలో తిరువరక్కాడ్ పోలీసులు అరెస్ట్ చేశారు. వెల్లూరు జిల్లా కరసమంగళం గ్రామానికి చెందిన నిందితుడు ఎన్ సంత