యువతిని ప్రేమించిన యువకుడిని యువతి బంధువులు ముందస్తు పథకం ప్రకారం వెంటాడి దారుణంగా హత్య చేసిన సంఘటన నల్లగొండ జిల్లా నిడమనూరు మండలం గుంటిపల్లి గ్రామంలో ఆదివారం మధ్యాహ్నంగా చోటుచేసుకుంది.
చిన్నప్పటి నుంచే కష్టపడేతత్వం ఆ కుటుంబానిది. తండ్రి కష్టాలను చూసి ఆ కుమారుడు తండ్రికి అండగా ఉండేందుకు గల్ఫ్ దేశం వెళ్లాడు. సంపాదించే సమయంలోనే తండ్రి భోజన్న మూడేళ్ల క్రితం మృతి చెందాడు.
మద్యం మత్తులో విద్యుత్తు స్తంభం ఎక్కి తీగల ను పట్టుకొని ఓ యువకుడు మృతి చెం దాడు. ఈ ఘటన శుక్రవారం సాయం త్రం మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం ఉప్పులింగాపూర్ శివారులో జరిగింది.
పరీక్షల్లో ఫెయిల్ అయ్యానని మనస్థాపానికి గురైన యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన జవహర్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకున్నది.
ఆన్లైన్ లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులు తాళలేక యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన వనపర్తి జిల్లా కొత్తకోటలో చోటుచేసుకున్నది. పట్టణానికి చెందిన దాసరి శేఖర్ (32) వృత్తిరీత్యా డ్రైవర్.
హైదరాబాద్ : ప్రస్తుత స్మార్ట్ఫోన్ల యుగం నడుస్తున్నది. సోషల్ మీడియా ద్వారా ఫేమస్ అయ్యేందుకు యువత పడరాని పాట్లు పడుతున్నారు. ఒక్క వీడియోతో ఓవర్నైట్లో ఫేసమ్ అవుతామనుకుంటూ కొత్త కొత్త ప్రయోగాలు చేస�
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తూ ఆంధ్రప్రదేశ్కు చెందిన ఓ యువకుడు పాదయాత్ర చేపట్టాడు. శ్రీకాకుళం జిల్లా రాజాం మండలానికి చెందిన శేఖర్ అనే యువకుడు కే�
ఏపీలోని నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తాటిపత్రి గ్రామంలో దారుణం చోటుచేసుకున్నది. తమ ప్రేమను పెద్దలు అంగీకరించలేదనే కక్షతో యువతిని ఓ ఉన్మాది తుపాకీతో కాల్చిచంపాడు. ఆ తర్వాత తానూ కాల్చుకొని ఆత్మహత్య చే�
విజయవాడ జాతీయ రహదారిపై రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ పోలీస్స్టేషన్ పరిధిలోని కొత్తగూడెం బ్రిడ్జి వద్ద నగ్నంగా పడి ఉన్న జంట మృతదేహాలు బుధవారం కలకలం రేపాయి. మృతులను సికింద్రాబాద్ వారాసిగూడక
రాజస్థాన్ నుంచి ఢిల్లీకి పరుగెత్తిన యువకుడు ఆర్మీ రిక్రూట్మెంట్ చేపట్టకపోవడంపై నిరసన న్యూఢిల్లీ, ఏప్రిల్ 7: ఆ యువకుడికి ఆర్మీలో చేరాలనేది లక్ష్యం. కానీ రెండేండ్లుగా ఆర్మీ నియామకాలు జరగట్లేదు. తన నిర
అమరావతి : ప్రియురాలు మోసం చేసిందంటూ ఓ యువకుడు సూసైడ్ కు పాల్పడ్డాడు. ఈ సంఘటన తూర్పు గోదావరి జిల్లా అయినవిల్లి మండలం మాగం కొప్పిశెట్టివారి పాలెంలో చోటుచేసుకుంది. ప్రియురాలు మోసం చేసిందని కోప్పిశెట్టి శంక
అమరావతి : చిత్తూరు జిల్లా కుప్పంలో ఆస్పత్రి భవనం పై నుంచి దూకి యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కుప్పం నియోజకవర్గంలోని లక్ష్మీపురానికి చెందిన విజయ్ ఆచారి (30) అనే యువకుడు నిన్న రాత్రి కుటుంబ కలహాలతో పురుగు�
ఆళ్లపల్లి:అనారోగ్యంతో యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన మండలకేంద్రంలో సోమవారం చోటుచేసుకుంది. ఆళ్లపల్లిమండలపరిధి లోని రాయిపాడు గ్రామానికి చెందిన పెండకట్ల సాయికిరణ్(18) గత రెండు రోజులుగా విషజ్వరంతో బాధపడుతూ ఇంట
అమరావతి : విశాఖ జిల్లా పెందుర్తిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గంజాయి తరలిస్తున్న ఓ యువకుడు మృతిచెందాడు. అతని వెంట ఉన్న మరో యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. పశ్చిమగోదావరికి చెందిన గో�