ఒక యువకుడికి జీవిత పరమార్థం తెలుసుకోవాలని అనిపించింది. అందుకోసం పుస్తకాలు చదవాలనుకున్నాడు. అయితే, ‘ఏ భాష నేర్చుకుంటే ఎక్కువ విషయాలు తెలుసుకోగలం’ అనే ఆలోచనలో పడ్డాడు. దగ్గర్లోని ఆశ్రమానికి వెళ్లి సందేహ�
రైలు కిందపడి గుర్తుతెలియని యువతీయువకుడు ఆత్మహత్య చే సుకున్న ఘటన నల్లగొండ జిల్లా మిర్యాలగూడ రై ల్వేస్టేషన్ సమీపంలోని 115వ మైలు వద్ద శనివా రం రాత్రి జరిగింది.
అపరిచిత యువతితో మాట్లాడిన వీడియో కాల్తో ఓ యువకుడు సైబర్ నేరగాళ్లుకు చిక్కాడు. డబ్బు కోసం ఆ నేరగాళ్ల బెదిరించడంతో మనస్తాపం చెందిన ఆ యువకుడు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన ఎస్ఆర్ నగర్ పోలీసు
గ్రామీణుల వెతలను అర్థం చేసుకున్న ఓ యువకుడు ఒక్క దెబ్బకు రెండు పిట్టలన్నట్టు.. నీరు, కరెంటు కష్టాలకు చెక్పెట్టాడు. ఆంధ్రప్రదేశ్లోని అనంతపురానికి చెందిన మధు వజ్రకరూర్ అనే యువకుడు తాగునీరు, కరెంటును ఉత్
ఆన్లైన్ గేమ్ లో వడ్ల డబ్బులు పోగొట్టిన ఓ యువకుడు.. ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన శనివారం వరంగల్ జిల్లా నెక్కొండ మండలం అప్పల్రావుపేటలో జరిగింది. అప్పల్రావుపేటకు చెందిన బాషబోయిన కమలాకర్
కోటి ఆశలతో ఉపాధి కోసం దుబాయ్కు వెళ్లిన యువకుడు.. శవపేటికలో ఇంటికి చేరాడు. విగతజీవిగా పడిఉన్న కొడుకును చూసి కన్నపేగు తల్లడిల్లింది. శవపేటికపై పడి ‘కొడుకా రారా.. ఒక్కసారి నాతో మాట్లాడవా.. ఎంతపనాయే బిడ్డా.. ఇ�
ఓ యువకుడు అనాథను పెండ్లి చేసుకొని ఆదర్శంగా నిలిచా డు. కరీంనగర్ జిల్లా మెతుకుపల్లికి చెందిన కర్నకంటి రమ్య తల్లిదండ్రులు చిన్నతనంలోనే చనిపోవడంతో హనుమకొండలోని ప్రభుత్వ బాలికా సదనంలో పెరిగి అక్కడే చదువు�
తనతో స్నేహం వద్దని హిజ్రా చెప్పినందుకు ఓ యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన పహాడీషరీఫ్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. ఎస్సై అజయ్ తెలిపిన వివరాల ప్రకారం.. పాతబస్తీ టప్పచబుత్ర ప్�
ప్రేమపేరిట వేధిస్తున్నాడంటూ ఓ యువకుడిని యువతి కుటుంబ సభ్యులు దారుణంగా హత్యచేశారు. అందరూ చూస్తుండగానే కత్తి, బండరాళ్లతో విచక్షణారహితంగా దాడిచేసి హతమార్చారు. ఈ ఘటన మంగళవారం ఉదయం మంచిర్యాల జిల్లా జైపూర్