ప్రాణంగా ప్రేమించిన యువతి మోసం చేసిందని మనస్తాపానికి గురైన ఓ యువకుడు రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన ఆదివారం నల్లగొండలో వెలుగు చూసింది. హనుమకొండ జిల్లా కాజీపేట మండ లం సోమిడికి చెందిన మంతుర్త�
‘సినిమాలో ఒక్క చాన్స్'.. అంటూ వచ్చిన ఓ యువకుడు నిర్మాతకు టోకరా వేసి బంగారు ఆభరణాలు, నగదుతో ఉడాయించాడు. ఈ ఘటన జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. శ్రీకృష్ణానగర్లో �
సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలంలోని మాచ్నుర్ ప్రధాన రహదారిపై శనివారం ఓ యువకుడు తాగు నీటికోసం నిరసన చేపట్టాడు. రోడ్డుపై ముళ్ల కంచె వేసి ఖాళీ బిందెలతో ఆందోళన చేపట్టడంతో ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి.
Man's Corpse Handed Over As Spare Parts | విదేశాల్లో మరణించిన యువకుడి మృతదేహం ఎయిర్పోర్ట్కు చేరుకుంది. అయిదే దానిని విడి భాగాల సామాగ్రిగా భావించిన ఎయిర్పోర్ట్ సిబ్బంది సంబంధిత సంస్థకు అప్పగించారు. ఈ విషయం తెలుసుకున్న బాధిత
ఒక యువకుడికి జీవిత పరమార్థం తెలుసుకోవాలని అనిపించింది. అందుకోసం పుస్తకాలు చదవాలనుకున్నాడు. అయితే, ‘ఏ భాష నేర్చుకుంటే ఎక్కువ విషయాలు తెలుసుకోగలం’ అనే ఆలోచనలో పడ్డాడు. దగ్గర్లోని ఆశ్రమానికి వెళ్లి సందేహ�
రైలు కిందపడి గుర్తుతెలియని యువతీయువకుడు ఆత్మహత్య చే సుకున్న ఘటన నల్లగొండ జిల్లా మిర్యాలగూడ రై ల్వేస్టేషన్ సమీపంలోని 115వ మైలు వద్ద శనివా రం రాత్రి జరిగింది.
అపరిచిత యువతితో మాట్లాడిన వీడియో కాల్తో ఓ యువకుడు సైబర్ నేరగాళ్లుకు చిక్కాడు. డబ్బు కోసం ఆ నేరగాళ్ల బెదిరించడంతో మనస్తాపం చెందిన ఆ యువకుడు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన ఎస్ఆర్ నగర్ పోలీసు
గ్రామీణుల వెతలను అర్థం చేసుకున్న ఓ యువకుడు ఒక్క దెబ్బకు రెండు పిట్టలన్నట్టు.. నీరు, కరెంటు కష్టాలకు చెక్పెట్టాడు. ఆంధ్రప్రదేశ్లోని అనంతపురానికి చెందిన మధు వజ్రకరూర్ అనే యువకుడు తాగునీరు, కరెంటును ఉత్
ఆన్లైన్ గేమ్ లో వడ్ల డబ్బులు పోగొట్టిన ఓ యువకుడు.. ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన శనివారం వరంగల్ జిల్లా నెక్కొండ మండలం అప్పల్రావుపేటలో జరిగింది. అప్పల్రావుపేటకు చెందిన బాషబోయిన కమలాకర్