nizamabad | వినాయక్ నగర్, ఏప్రిల్ 2 : నిజామాబాద్ నగరంలో బుధవారం సాయంత్రం మరో కత్తిపోట్ల ఘటన కలకలం సృష్టించింది. రోడ్డు పక్కన జనాలు చూస్తుండగానే ముగ్గురు యువకులు కలిసి మరో యువకుడితో గొడవపడి అతనిపై కత్తితో దాడి చేస
NIZAMABAD | వినాయక నగర్,ఏప్రిల్ 02: వైన్ షాపులో మద్యం విక్రయిస్తున్న వ్యక్తులకు కత్తి చూపించి బెదిరించి డబ్బులు డిమాండ్ చేసిన నిందితుడిని అరెస్టు చేసినట్లు వన్ టౌన్ ఎస్ హెచ్ ఓ, బి రఘుపతి తెలిపారు.
ఆన్లైన్ బెట్టింగ్ యాప్లతో యువత చిత్తవుతున్నారు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చనే అత్యాశతో లక్షలాది రూపాయలు పెట్టి, అప్పుల పాలై నిండు జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.
సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం వడ్డి గ్రామ యువకుడు శివకుమార్ (19) హోలీ ఆడిన తర్వాత స్నేహితులతో కలిసి గ్రామ శివారుల్లో బావిలో స్నానం చేయడానికి వెళ్లి.. అందులో నీట మునిగి మరణించాడు.
స్టాక్మార్కెట్ నష్టాలు ఓ 28 ఏండ్ల వ్యక్తి జీవితాన్ని బలిగొన్నాయి. మహారాష్ట్రలోని చాంద్వాడ్ తాలూకా విటాయ్కు చెందిన రాజేంద్ర కొల్హే ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
Bone Cancer | నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం వాడి గ్రామ వాసి సుంకరి హరీశ్ బోన్ క్యాన్సర్ వ్యాధితో బాధ పడుతున్నాడు. చికిత్స కోసం ఆదుకోవాలని ప్రభుత్వాన్ని, దాతలను హరీశ్ కోరుతున్నారు.
కొత్త సంవత్సర వేడుకలకు గోవాకు వెళ్లిన ఓ యువకుడు దారుణహత్యకు గురయ్యాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తాడేపల్లిగూడెంకు చెందిన ఎనిమిది మంది స్నేహితులు డిసెంబర్ 29న గోవాకు వెళ్లారు.
ఎస్సై బెదిరింపులు, వేధింపులు తాళలేక తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని ఓ యువకుడు పురుగుల మందు డబ్బాతో ఉన్న వీడియో నాగర్కర్నూల్ జిల్లాలో వైరల్గా మారింది.
Road accident | ఎన్నో ఆశలతో సొంత ఊరును వదిలి ఉద్యోగం కోసం దూరప్రాంతానికి వెళ్లిన యువకుడు రోడ్డు ప్రమాదంలో (Road accident) మృతి చెందడం గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి.
ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలంలోని ఓ రైతు కుటుంబంలో జన్మించిన ఓ యువకుడు భారత తూర్పు నౌకాదళంలో ఉద్యోగిగా ఎంపికై యువతకు ఆదర్శంగా నిలిచాడు. కఠినమైన శిక్షణను ఎదుర్కొని సబ్ లెఫ్టినెంట్ ఇండియన్ నేవీగా ఉద్యోగ�