స్టాక్మార్కెట్ నష్టాలు ఓ 28 ఏండ్ల వ్యక్తి జీవితాన్ని బలిగొన్నాయి. మహారాష్ట్రలోని చాంద్వాడ్ తాలూకా విటాయ్కు చెందిన రాజేంద్ర కొల్హే ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
Bone Cancer | నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం వాడి గ్రామ వాసి సుంకరి హరీశ్ బోన్ క్యాన్సర్ వ్యాధితో బాధ పడుతున్నాడు. చికిత్స కోసం ఆదుకోవాలని ప్రభుత్వాన్ని, దాతలను హరీశ్ కోరుతున్నారు.
కొత్త సంవత్సర వేడుకలకు గోవాకు వెళ్లిన ఓ యువకుడు దారుణహత్యకు గురయ్యాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తాడేపల్లిగూడెంకు చెందిన ఎనిమిది మంది స్నేహితులు డిసెంబర్ 29న గోవాకు వెళ్లారు.
ఎస్సై బెదిరింపులు, వేధింపులు తాళలేక తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని ఓ యువకుడు పురుగుల మందు డబ్బాతో ఉన్న వీడియో నాగర్కర్నూల్ జిల్లాలో వైరల్గా మారింది.
Road accident | ఎన్నో ఆశలతో సొంత ఊరును వదిలి ఉద్యోగం కోసం దూరప్రాంతానికి వెళ్లిన యువకుడు రోడ్డు ప్రమాదంలో (Road accident) మృతి చెందడం గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి.
ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలంలోని ఓ రైతు కుటుంబంలో జన్మించిన ఓ యువకుడు భారత తూర్పు నౌకాదళంలో ఉద్యోగిగా ఎంపికై యువతకు ఆదర్శంగా నిలిచాడు. కఠినమైన శిక్షణను ఎదుర్కొని సబ్ లెఫ్టినెంట్ ఇండియన్ నేవీగా ఉద్యోగ�
Hyderabad | హైదరాబాద్లో కుక్క వెంటపడటంతో యువకుడు మృతిచెందిన ఘటనలో కీలక మలుపు చోటు చేసుకుంది. యువకుడే కుక్కను తరుముతూ అదుపు తప్పి కిందపడినట్లుగా తెలిసింది. ఘటనాస్థలిలోని సీసీ కెమెరాలను పరిశీలించిన పోలీసులు ఈ
తనకు సంబంధం లేకున్నా డీజిల్ దొంగతనం పేరుతో ఎస్ఐ తీవ్రంగా కొట్టాడన్న ఆవేదనతో నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం ఆకారంలో ఓ యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. జరిగింది.
ఆన్లైన్ బెట్టింగ్లో భారీగా డబ్బులు కోల్పోయిన యువ వ్యాపారి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా అక్బర్పేట-భూంపల్లి మండలం రుద్రారంలో గురువారం చోటుచేసుకున్నది.
Stabbing | తిరుపతిలోని ఓ సినిమా థియేటర్లో కత్తిపోట్ల ఘటన కలకలం రేపుతుంది. ప్రకాశం జిల్లా గిద్దలూరు గ్రామానికి చెందిన లోకేష్ అనే యువకుడు శనివారం తన స్నేహితులతో కలిసి సినిమా చేసేందుకు థియేటర్కు వచ్చాడు.