మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో బతుకు ఆగమైన ఓ ఆటోడ్రైవర్ను దురదృష్టం వెంటాడింది. ఇక్కడ ఆటో నడవడం లేదని, ఉపాధి కోసం ఎడారి దేశానికి వెళ్లిన వారానికే గుండెపోటు రూపంలో మృత్యువు కబళించింది.
మద్యం మత్తులో ఓ యువకుడు వీరంగం సృష్టించగా, సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని లడ్డ డిజిటల్ మల్టీ బ్రాండ్ మెగా ఎలక్ట్రానిక్ షోరూంలో బుధవారం నస్పూర్కు చెందిన వెంకటేశ్ మద్�
ప్రాణంగా ప్రేమించిన యువతి మోసం చేసిందని మనస్తాపానికి గురైన ఓ యువకుడు రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన ఆదివారం నల్లగొండలో వెలుగు చూసింది. హనుమకొండ జిల్లా కాజీపేట మండ లం సోమిడికి చెందిన మంతుర్త�
‘సినిమాలో ఒక్క చాన్స్'.. అంటూ వచ్చిన ఓ యువకుడు నిర్మాతకు టోకరా వేసి బంగారు ఆభరణాలు, నగదుతో ఉడాయించాడు. ఈ ఘటన జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. శ్రీకృష్ణానగర్లో �
సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలంలోని మాచ్నుర్ ప్రధాన రహదారిపై శనివారం ఓ యువకుడు తాగు నీటికోసం నిరసన చేపట్టాడు. రోడ్డుపై ముళ్ల కంచె వేసి ఖాళీ బిందెలతో ఆందోళన చేపట్టడంతో ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి.
Man's Corpse Handed Over As Spare Parts | విదేశాల్లో మరణించిన యువకుడి మృతదేహం ఎయిర్పోర్ట్కు చేరుకుంది. అయిదే దానిని విడి భాగాల సామాగ్రిగా భావించిన ఎయిర్పోర్ట్ సిబ్బంది సంబంధిత సంస్థకు అప్పగించారు. ఈ విషయం తెలుసుకున్న బాధిత
ఒక యువకుడికి జీవిత పరమార్థం తెలుసుకోవాలని అనిపించింది. అందుకోసం పుస్తకాలు చదవాలనుకున్నాడు. అయితే, ‘ఏ భాష నేర్చుకుంటే ఎక్కువ విషయాలు తెలుసుకోగలం’ అనే ఆలోచనలో పడ్డాడు. దగ్గర్లోని ఆశ్రమానికి వెళ్లి సందేహ�