క్రికెట్ ఆడుతున్న యువకుల మధ్య మొదలైన గొడవలో ఓ యువకుడిపై ఐదుగురు వ్యక్తు లు దాడి చేయగా.. చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన వనపర్తి జిల్లాలో చోటుచేసుకున్నది. నాగల్కడ్మూర్, ధర్మాపూర్కు చెందిన యువకులు మంగ�
తాను పెళ్లి చేసుకోవాల్సిన అమ్మాయి మరొకరిని పెళ్లి చేసుకుందని కక్ష పెంచుకొన్న ఓ యువకుడు అమ్మాయి భర్తను అతి కిరాతకంగా కత్తితో పొడిచి చంపిన ఘటన కేపీహెచ్బీకాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
పెళ్లి కావడం లేదని బెంగతో మండల కేంద్రానికి చెందిన ఓ యువకుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన బుధవారం చోటుచేసుకుంది. ప్రొహిబిషన్ ఎస్సై లక్ష్మణ్ కథనం ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన ఒగ్గు మహేష్(23) కు గత కొ
Harassment | తిమ్మాజీపేట మండలం చేగుంట గ్రామానికి చెందిన గడ్డం రవి వ్యవసాయ అవసరాల కోసం, అద్దెకు తిప్పడానికి రెండు సంవత్సరాల క్రితం ట్రాక్టర్ను కొనుగోలు చేశాడు.
ఇందిరమ్మ ఇండ్ల అర్హుల జాబితా నుంచి కాంగ్రెస్ నాయకులు, అధికారులు తన పేరును తొలగించారనే మనస్తాపంతో మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం రొయ్యలపల్లికి చెందిన కుమ్మరి రవీందర్ బుధవారం పురుగులమందు తాగి ఆత్మహత�
ఇద్దరమ్మాయిలను ప్రేమించిన ఓ యువకుడు.. ఇరువర్గాల పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్న ఘటన గురువారం కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం అడ్డేశ్వరలో చోటుచేసుకుంది.
Padayatra | ఈ నెల 27న వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో జరుగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభకు మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం బూరుగడ్డ గ్రామానికి చెందిన యువకుడు గడ్డమీది రవి గురువారం ఉదయం పాదయాత్రగా బయలుదేరారు.
వంధ్యత్వానికి చెక్ పెట్టే దిశగా అమెరికా శాస్త్రవేత్తలు పురోగతి సాధించారు. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా స్పెర్మ్ సెల్ ట్రాన్స్ప్లాంట్ చేయడంలో విజయవంతమయ్యారు. అజోస్పెర్మియా (సీమెన్లో స్పెర్మ్ �
nizamabad | వినాయక్ నగర్, ఏప్రిల్ 2 : నిజామాబాద్ నగరంలో బుధవారం సాయంత్రం మరో కత్తిపోట్ల ఘటన కలకలం సృష్టించింది. రోడ్డు పక్కన జనాలు చూస్తుండగానే ముగ్గురు యువకులు కలిసి మరో యువకుడితో గొడవపడి అతనిపై కత్తితో దాడి చేస
NIZAMABAD | వినాయక నగర్,ఏప్రిల్ 02: వైన్ షాపులో మద్యం విక్రయిస్తున్న వ్యక్తులకు కత్తి చూపించి బెదిరించి డబ్బులు డిమాండ్ చేసిన నిందితుడిని అరెస్టు చేసినట్లు వన్ టౌన్ ఎస్ హెచ్ ఓ, బి రఘుపతి తెలిపారు.
ఆన్లైన్ బెట్టింగ్ యాప్లతో యువత చిత్తవుతున్నారు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చనే అత్యాశతో లక్షలాది రూపాయలు పెట్టి, అప్పుల పాలై నిండు జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.
సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం వడ్డి గ్రామ యువకుడు శివకుమార్ (19) హోలీ ఆడిన తర్వాత స్నేహితులతో కలిసి గ్రామ శివారుల్లో బావిలో స్నానం చేయడానికి వెళ్లి.. అందులో నీట మునిగి మరణించాడు.