Harassment | తిమ్మాజీపేట మండలం చేగుంట గ్రామానికి చెందిన గడ్డం రవి వ్యవసాయ అవసరాల కోసం, అద్దెకు తిప్పడానికి రెండు సంవత్సరాల క్రితం ట్రాక్టర్ను కొనుగోలు చేశాడు.
ఇందిరమ్మ ఇండ్ల అర్హుల జాబితా నుంచి కాంగ్రెస్ నాయకులు, అధికారులు తన పేరును తొలగించారనే మనస్తాపంతో మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం రొయ్యలపల్లికి చెందిన కుమ్మరి రవీందర్ బుధవారం పురుగులమందు తాగి ఆత్మహత�
ఇద్దరమ్మాయిలను ప్రేమించిన ఓ యువకుడు.. ఇరువర్గాల పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్న ఘటన గురువారం కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం అడ్డేశ్వరలో చోటుచేసుకుంది.
Padayatra | ఈ నెల 27న వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో జరుగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభకు మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం బూరుగడ్డ గ్రామానికి చెందిన యువకుడు గడ్డమీది రవి గురువారం ఉదయం పాదయాత్రగా బయలుదేరారు.
వంధ్యత్వానికి చెక్ పెట్టే దిశగా అమెరికా శాస్త్రవేత్తలు పురోగతి సాధించారు. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా స్పెర్మ్ సెల్ ట్రాన్స్ప్లాంట్ చేయడంలో విజయవంతమయ్యారు. అజోస్పెర్మియా (సీమెన్లో స్పెర్మ్ �
nizamabad | వినాయక్ నగర్, ఏప్రిల్ 2 : నిజామాబాద్ నగరంలో బుధవారం సాయంత్రం మరో కత్తిపోట్ల ఘటన కలకలం సృష్టించింది. రోడ్డు పక్కన జనాలు చూస్తుండగానే ముగ్గురు యువకులు కలిసి మరో యువకుడితో గొడవపడి అతనిపై కత్తితో దాడి చేస
NIZAMABAD | వినాయక నగర్,ఏప్రిల్ 02: వైన్ షాపులో మద్యం విక్రయిస్తున్న వ్యక్తులకు కత్తి చూపించి బెదిరించి డబ్బులు డిమాండ్ చేసిన నిందితుడిని అరెస్టు చేసినట్లు వన్ టౌన్ ఎస్ హెచ్ ఓ, బి రఘుపతి తెలిపారు.
ఆన్లైన్ బెట్టింగ్ యాప్లతో యువత చిత్తవుతున్నారు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చనే అత్యాశతో లక్షలాది రూపాయలు పెట్టి, అప్పుల పాలై నిండు జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.
సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం వడ్డి గ్రామ యువకుడు శివకుమార్ (19) హోలీ ఆడిన తర్వాత స్నేహితులతో కలిసి గ్రామ శివారుల్లో బావిలో స్నానం చేయడానికి వెళ్లి.. అందులో నీట మునిగి మరణించాడు.
స్టాక్మార్కెట్ నష్టాలు ఓ 28 ఏండ్ల వ్యక్తి జీవితాన్ని బలిగొన్నాయి. మహారాష్ట్రలోని చాంద్వాడ్ తాలూకా విటాయ్కు చెందిన రాజేంద్ర కొల్హే ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
Bone Cancer | నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం వాడి గ్రామ వాసి సుంకరి హరీశ్ బోన్ క్యాన్సర్ వ్యాధితో బాధ పడుతున్నాడు. చికిత్స కోసం ఆదుకోవాలని ప్రభుత్వాన్ని, దాతలను హరీశ్ కోరుతున్నారు.