యువకుడి దారుణ హత్య | నల్లగొండ జిల్లా పీఏపల్లి మండలం పొల్కంపల్లి గ్రామంలో యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. గ్రామానికి చెందిన నామా నర్సింహ (32) శనివారం రాత్రి బయటకు వెళ్లి ఇంటికి తిరిగి వస్తుండగా అదే గ్రామాని�
యువకుడు ఆత్మహత్య | కరోనాతో తల్లి మృతి చెందడంతో తీవ్ర మనోవేదనకులోనై కుమారుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రంగారెడ్డి జిల్లా మైలార్దేవ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని మధుబాన్ కాలనీలో శనివారం ఈ విషాద ఘటన జ�
క్రైం న్యూస్ | జిల్లాలోని ఇటిక్యాల మండలం పుటాన్ దొడ్డి గ్రామానికి చెందిన గొల్ల కృష్ణ (22) అనే యువకుడు ఆదివారం వేముల గ్రామ శివారులో రైల్వే ట్రాక్ పై బలవన్మరణానికి పాల్పడ్డాడు.
క్రైం న్యూస్ | మనోవేదనతో జీవితంపై విరక్తి చెంది ఓ యువకుడు బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన భూపాలపల్లి మండలంలోని గంగారం గ్రామంలో చోటు చేసుకుంది.
చేర్యాల/సిద్దిపేట : తండ్రి కారు కొనివ్వలేదని కొడుకు ఆత్మహత్యకు పాల్పడిన విషాద సంఘటన జిల్లాలోని చేర్యాల మండలం, కడవేర్గు గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్ఐ గోనెం రాకేష్ తెలిపిన వివరాల ప్రకారం..గ్రామానికి చెం�
ములుగు : వనదేవతలు మేడారం సమ్మక్క-సారలమ్మ దర్శనానికి వచ్చిన భక్తుడు జూపల్లి రాజశేఖర్ (26) అనే యువకుడు జంపన్నవాగులో గల్లంతైన సంఘటన జిల్లాలోని త్వాడాయి మండలం మేడారంలో సోమవారం చోటుచేసుకుంది. రాజశేఖర్ బంధువ�