సంపూర్ణ ఆరోగ్యానికి ‘యోగా’ ఎంతో మేలు చేస్తుందని, నిత్యం యోగాసనాలు వేస్తే రోగాలు దరిచేరవని యోగా నిపుణులు చెబుతున్నారు. ప్రతీ మనిషి నిత్యం యాంత్రిక జీవనం కొనసాగిస్తూ, ఆహార నియమాలు పాటించక, కలుషిత ఆహారంతో �
క్రీడలు విద్యార్థుల్లో పోటీతత్వాన్ని పెంపొందిస్తాయని కొండా లక్ష్మణ్ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం ఉపకులపతి డా. నీరజా ప్రభాకర్ అన్నారు. గురువారం రంగారెడ్డి జిల్లా , రాజేంద్రనగర్లోని ఉద్యాన కళాశాల ఆ�
‘అతణ్ని అదృష్టం వెతుక్కుంటూ వచ్చింది’ అనే మాట లోకంలో తరచూ వింటుంటాం. సాధారణంగా అదృష్టం అంటే కనిపించదని భావిస్తుంటాం. కానీ, పూర్వజన్మ సుకృతమే ఈ జన్మలో అదృష్టం రూపంలో పలకరిస్తుందని పెద్దల మాట.
యోగా.. ఆధునిక జీవనశైలి వ్యాధుల నియంత్రణకు సమర్థంగా సాయపడుతుంది. అందులోనూ, మధుమేహాన్ని యోగాతో అదుపు చేయవచ్చని భరోసా ఇస్తున్నారు నిపుణులు. ఆ ప్రయత్నంలో కొన్ని ఆసనాలను సూచిస్తున్నారు. దీనికి ప్రాణాయామం, ధ్�
ఆధునిక జీవనశైలి ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నది. తీవ్ర ఒత్తిడి, చర్మం పొడిబారిపోవడం, ముడతలు, జుట్టు రాలడం తదితర సమస్యలు యువతరాన్ని ఇబ్బంది పెడుతున్నాయి. యోగాతో వీటన్నిటినీ నియంత్రించవచ్చు
తీవ్రమైన కరోనా లక్షణాలతో బాధపడేవారికి ఆయుర్వేదం, యోగా అద్భుతంగా పనిచేస్తాయని తాజా అధ్యయనంలో తేలింది. ఐఐటీ-ఢిల్లీ, దేవ్ సంస్కృతి విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు సంయుక్తంగా.. 30 మంది హైరిస్క్ బాధితులకు ఆయు�
జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ ముగిసిన రాష్ట్ర స్థాయి యోగా పోటీలు సిరిసిల్ల టౌన్, సెప్టెంబర్ 11: నిత్య యోగా సాధనతో మానసిక ప్రశాంతతో పాటు సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుందని జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరు�
తెలుగు వర్సిటీలో తొలిసారిగా ప్రవేశపెట్టిన యోగా కోర్సుల్లో చేరేందుకు విద్యార్థులు క్యూ కడుతున్నారు. ప్రత్యేకించి పీజీ డిప్లొమా ఇన్ యోగా కోర్సుపై అత్యధికులు ఆసక్తిచూపుతున్నారు.
యోగా అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. కండరాల బలోపేతానికి తోడ్పడుతుంది. శరీరంలోని కేలరీలను బర్న్ చేసి, అధిక బరువు తగ్గేలా సహాయపడుతుంది. ఆరోగ్యకరమైన జీవనశైలికి యోగా చేయడం చాలా మ
యోగా గురు, పద్మశ్రీ స్వామి శివానంద మాదాపూర్, ఆగస్టు 28: శరీర ఆరోగ్యం మెరుగుపడటానికి యోగా ఎంతో అవసరమని ప్రముఖ యోగా గురు, పద్మశ్రీ అవార్డు గ్రహీత స్వామి శివానంద తెలిపారు. పంచదార, ఉప్పు, నూనె పదార్థాలను తిననని,
సంపూర్ణ ఆరోగ్యానికి నిత్యం నడక, వ్యాయామం, యోగా తప్పనిసరి. ప్రధానంగా ఇవి అనేక రుగ్మతలకు దివ్య ఔషధాలు. అజీర్తి నుంచి ఆర్థరైటీస్ వరకు.. రక్తపోటు నుంచి గుండెపోటు వరకు, మధుమేహం నుంచి మానసిక సమస్య వరకు ఏదైనా నయం
విద్యార్థుల్లో ఆందోళన, ఒత్తిడిని దూరం చేసేందుకు ప్రతి రోజూ 5 నిమిషాల పాటు యోగా లేదా ధ్యానం చేయించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. ఉదయం ప్రార్థన అయిపోగానే తరగతి గదుల్లోనే యోగా చేయిస్తారు. నెలలో ప్రతి �
8వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ప్రపంచవ్యాప్తంగా మంగళవారం ఉత్సాహంగా జరిగాయి. భారత్తో పాటు పలు దేశాల్లో ఔత్సాహికులు యోగాసనాలు వేశారు. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధాని మోదీ సహా కేంద్రమంత్రుల�
కుమ్రం భీం ఆసిఫాబాద్ : ప్రతి నిత్యం యోగాభ్యాసం ద్వారా ఆరోగ్యంగా ఉంటామని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మంగళవారం జిల్లా కేంద్రంలోని లింబిని దీక్ష భూమిలో నిర్వహి�