యోగాతో సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమని కలెక్టర్ వీపీ గౌతమ్ పేర్కొన్నారు. మంచి ఆరోగ్యానికి మించిన ఐశ్వర్యం లేదని అభివర్ణించారు. యోగా దినోత్సవం సందర్భంగా ఖమ్మం పటేల్ స్టేడియంలో క్రీడా, ఆయుష్ శాఖల ఆధ్వర్యంల�
ప్రజలు హాస్పిటల్కు వెళ్లకుండా ఉంటేనే ఆరోగ్య తెలంగాణ సాకారవుతుందని మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) అన్నారు. పెద్దపెద్ద హాస్పిటల్స్ కట్టడం ఆరోగ్య తెలంగాణ (Telangana) కాదని చెప్పారు.
ప్రస్తుత యాంత్రిక యుగంలో నిద్ర లేచింది మొదలు పడుకునే వరకు బతుకు జీవన పోరాటంలో విశ్రాంతి అనేదే లేని పయనం... ఈ క్రమంలో ఎన్నో శారీరక, మానసిక, సామాజిక అనారోగ్య రుగ్మతలు, ఆస్పత్రుల చుట్టూ తిరిగినా నయం కానీ జబ్బు
మానవుని అంతర్గత వికాసానికి మార్గదర్శనం చేస్తున్న ప్రాచీన కళ అయిన యోగాపై అందరి దృష్టి పడిందని శ్రీశ్రీ రవిశంకర్ తెలిపారు. అనేక అడ్డంకులను అధిగమించి కొన్నేండ్లుగా యోగా ప్రపంచవ్యాప్తంగా ఆదరణ చూరగొన్నద�
పోటీ ప్రపంచంలో జన జీవనం ఉరుకుల, పరుగుల మయమైపోయింది. సమయానికి ఉన్న విలువ అంతా ఇంతా కాదు. వృత్తిపరమైన, వ్యక్తిగతమైన ఒత్తిళ్లు, ట్రాఫిక్ రద్దీతో అసహనం సరే సరి. కాలుష్య భూతంతో వెంటాడుతున్న రోగాలు, ఏది చేద్దామ�
World Yoga Day | వీరభద్రుడు శివుడి అంశం. దక్షయజ్ఞ సమయంలో పరమేశ్వరుడి క్రోధాగ్నిలోంచి ఉద్భవిస్తాడు. దక్షుడి అహంకారానికి ప్రతీక అయిన యజ్ఞ వాటికను ధ్వంసం చేస్తాడు. వీరభద్రాసన భంగిమలోనూ అంతే గాంభీర్యం కనిపిస్తుంది. �
ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉంటేనే బంగారు తెలంగాణ సాధ్యం అవుతుందని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి (Gutha Sukender Reddy) అన్నారు. ప్రస్తుత రోజుల్లో వ్యాయామం, ఆహారపు అలవాట్లు పూర్తిగా మారిపోయాయని, దీంతో జీవన ప్
యోగాపోటీల్లో చిన్నారులు రా ణించడం అభినందనీయమని, భవిశ్యత్లో వారు జా తీయ స్థాయి పోటీల్లో పాల్గొని మెరుగైన ప్రతిభ చాటాలని ప్రభుత్వ విప్, ఉమ్మడిరంగారెడ్డి జిల్లా ఎమ్మె ల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పా�
నియమబద్ధంగా జీవించడం కష్టమైన పనేం కాదు! మనసు పెడితే అందరికీ సాధ్యమయ్యేదే!! అందుకోసం తపస్సు చేయాల్సిన పనిలేదు. క్రతువులు నిర్వహించాల్సిన అవసరం అంతకన్నా లేదు! మరేం చేయాలి? మనలోకి మనం తొంగి చూసుకోవాలి. మన తప�
ప్రియా అహూజా.. 4 నిమిషాల 26 సెకన్లపాటు యోగాసనాల్లోనే అతి కష్టమైన ‘అష్టవక్రాసనం’ వేసి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు సంపాదించింది. హరిద్వార్కు చెందిన ప్రియ కాలేజీ రోజుల్లో physiotherapistమీద అభిమానం పెంచుకుం�
‘స్వేచ్ఛా సే యోగాహార్, జల్ సే జీవన్' పేరుతో 730వ యోగాహార్ దినోత్సవాన్ని పద్మశ్రీ ఉమాశంకర్ పాండే ఆధ్వర్యంలో ఆన్లైన్ ద్వారా కార్యక్రమాన్ని నిర్వహించారు. దేశ వ్యాప్తంగా పలు రాష్ర్టాల నుంచి 80 మంది యోగా�
ప్రకృతిపై మానవ దాడి ఎంత మాత్రం సహేతుకం కాదని విద్యుత్ శాఖామంత్రి జగదీశ్ రెడ్డి (Minister Jagadish reddy) అన్నారు. తద్వారా మానవ మనుగడనే ప్రశ్నార్థకంగా మార్చారని చెప్పారు. భారతీయ విలువలే మానవ మనుగడను నిర్దేశిస్తాయని తె�