యోగా సాధనతో ప్రతి ఒక్కరూ సంపూర్ణ ఆరోగ్యం పొందవచ్చని ప్రముఖ యోగా గురువు మాదగోని శంకరయ్య అన్నారు. నల్లగొండలోని చర్లపల్లిలో గల డీవీఎం కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ లో ఎంఈడీ విద్యార్థులకు గురువారం ''యోగా అం
Yoga | అనేక ఒత్తిడిలకు కారణమవుతున్న ఆధునిక జీవితంలో ప్రశాంతత కోసం నిత్యం కొంత సమయాన్ని యోగ, ధ్యానం లాంటి వాటి కోసం కేటాయించాలని ఐకేపీ ఏపీఎం యాదగిరిసూచించారు
Health safety Awareness | మహిళలు పొదుపుతోపాటు, ఆరోగ్యంపై కూడా శ్రద్ధ వహించాలని జెబ్బాపూర్ మహిళా సమైఖ్య సంఘం కో ఆర్డినేటర్ నర్సింలు సూచించారు. ఎంత డబ్బు ఉన్నా, అనారోగ్యంతో బాధపడటం నరకంతో సమానమన్నారు
నిద్ర లేమితో బాధపడేవారికి యోగాసనాలు ఉపశమనం కలిగిస్తాయని అమెరికాలోని హార్వర్డ్ మెడికల్ స్కూల్ క్లినికల్ ట్రయల్స్ వెల్లడించాయి. చండీగఢ్లోని పీజీఐ సహకారంతో ఈ ప్రయోగాలు జరిగాయి.
‘ఒంటరితనం విలువైనది. మనతో మనం మాట్లాడుకునే అవకాశం ఒంటరితనం వల్లే లభిస్తుంది. మానసిక ఇబ్బందులతో బాధపడుతున్న వాళ్లకు ఒంటరితనాన్ని మించిన మందు లేదు.’ అని చెప్పుకొచ్చింది అందాలభామ సమంత.
యోగ శాస్త్రపరంగా ప్రతి మనిషిలో ఆరు చక్రాలు ఉంటాయి. వీటినే షట్చక్రాలు అంటారు. అవి మూలాధార, స్వాధిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ద, ఆజ్ఞాచక్రాలు. ఈ షట్చక్రాల్లోనే ప్రాణవాయువు సంచారం చేస్తుంటుంది. మనం తీసుకునే �
కర్ణాటకలో ఓ యోగా టీచర్ (34) శ్వాస చిట్కాలతో మరణించినట్లు నటించి, హంతకుల బారి నుంచి తప్పించుకున్నారు. పోలీసులు శుక్రవారం తెలిపిన వివరాల ప్రకారం, బాధితురాలి ఫిర్యాదు మేరకు బిందు అనే మహిళను, ఆమె స్నేహితుడు సత
ఆలుమగల బంధం సమయంతో ముడిపడి ఉంటుంది. ఇద్దరూ ఎంత ఎక్కువ సమయం కలిసి గడిపితే.. ఆ బంధం అంత చిక్కగా తయారవుతుంది. ఇంటిపని, ఆఫీసు, పిల్లల పెంపకం, ఇతర బాధ్యతల కారణంగా.. దంపతులిద్దరూ ఓ గంటైనా కలిసి గడిపేందుకు వీలు చిక్�
నమస్తే మేడం. నా వయసు 25 సంవత్సరాలు. పెండ్లయి ఏడాది దాటింది. కాస్త బొద్దుగా ఉంటానని సన్నబడే ఉద్దేశంతో రెండేండ్ల నుంచీ జిమ్కి వెళ్తున్నాను. రోజూ బరువులెత్తే వ్యాయామాలు కూడా చేస్తున్నాను. ప్రస్తుతం తల్లిని �
పుట్టినప్పుడు మనిషి... మిగతా జీవులకంటే చాలా నిస్సహాయుడు. తనను ఒకరు ఎత్తుకోవాలి, స్తన్యమివ్వాలి, గమనించుకోవాలి, రక్షించాలి. కానీ ఎప్పుడైతే తనకు ఊహ తెలుస్తుందో... అప్పటినుంచి తన ఉనికిని నిరూపించుకోవాలనే కసి �
దేశవ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం (International Yoga Day) ఘనంగా జరుగుతున్నది. జమ్ముకశ్మీర్లోని శ్రీనగర్లో నిర్వహించిన యోగా డే కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ప్రముఖ పర్యాటక కేంద్రం దాల్ సరస్సు ఒడ్�
ప్రపంచ యోగా గురుగా భారత్ మారిందని ప్రధాని మోదీ (PM Modi) అన్నారు. యోగా ప్రాముఖ్యత రోజురోజుకు పెరుగుతున్నదని చెప్పారు. యోగా సాధన వల్ల సకారాత్మక ఆలోచనలు వస్తాయని తెలిపారు.
యోగాను ప్రతి ఒక్కరు దినచర్యలో భాగం చేసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ (Damodara Raja Narasimha) అన్నారు. ప్రపంచానికి భారతదేశం ఇచ్చిన వరం యోగ అని చెప్పారు.