అంతర్జాతీయ యోగా (Yoga) దినోత్సవాన్ని పురస్కరించుకుని మందమర్రి సింగరేణి గ్రౌండ్లో సామూహిక యోగా సాధన కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు. యోగాతో శారీరక, మానసిక ఆరోగ్యం సాధ్యమని చాటుతూ, అదే వేదికగా పోల�
శరీరాన్ని, మనసును ఏకం చేసే అద్భుత సాధనం యోగా అని పాలమూరు యూనివర్సిటీ (Palamuru University ) వీసీ ఆచార్య జీవీ శ్రీనివాస్ అన్నారు. ప్రపంచానికి యోగాను పరిచయం చేసింది భారతదేశమని చెప్పారు.
ప్రపంచానికి భారతదేశం అందించిన గొప్ప వరం యోగా అని మంత్రి దామోదర రాజనర్సింహ (Damodara Raja Narasimha) అన్నారు. మహర్షి పతాంజలి అందించిన అష్టాంగ యోగా విద్యలే నేటి యోగాకు ప్రాణాధారమని చెప్పారు.
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జడ్చర్లలో (Jadcherla) ఘనంగా నిర్వహించారు. శనివారం ఉదయం ఫ్లైవాక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బీఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి డాక్టర్ స�
యోగాద్వారా ప్రపంచ దేశాలను ఏకం చేయవచ్చని ప్రధాని మోదీ (PM Modi) అన్నారు. యోగా అనేది మానవతను పెంచే సామూహిక ప్రక్రియ అని, గత పదేండ్లలో కోట్ల మంది జీవితాల్లో వెలుగులు నింపిందని చెప్పారు. యోగాకు వయసుతో పనిలేదని, యోగ
దేశంలో పుట్టిన యోగా విశ్వ వ్యాప్తం కావడంతో భారతీయులందరికీ గర్వకారణమని, యోగా సాధనతో సంపూర్ణ ఆరోగ్యం పొందవచ్చని వరంగల్ జిల్లా కోర్టు సూపరింటెండెంట్ ఆకుతోట ఇందిరా, పద్మశాలి ఉద్యోగుల సంఘం రాష్ర్ట అధ్యక్
యోగా (Yoga) ప్రాముఖ్యతను గుర్తించిన విదేశీయులు దేశానికి వచ్చి యోగ్యాభ్యాసం చేస్తున్నారు. రాష్ట్రంలోని హైదరాబాద్తో పటు వివిద ప్రాంతాల్లో వెలిసిన యోగా కేంద్రాలకు ప్రత్యేకంగా వచ్చి పరిపూర్ణతను సాధిస్తున్�
ఈ నెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వైభవంగా నిర్వహించాలని మహాత్మాగాంధీ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ అన్నారు. వర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహించే యోగా దినోత్సవ పోస్టర్లను గురువారం
మన చేతిలోనే మన ఆరోగ్యం ఉంటుందని, అది యోగాతో సాధ్యం అవుతుందని బీజేపీ నల్లగొండ జిల్లా నాయకుడు మాదగోని నాగార్జున అన్నారు. గురువారం చండూరు మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్ ఆవరణంలో యువకులు, సీనియర్ సిటిజ�
ప్రతి రోజు ఉదయం, సాయంత్రం చేసే యోగాతో మానసిక ప్రశాంతతతో పాటు ఆరోగ్యం, ఆయుఃప్రమాణం పెరుగుతుందని అర్వపల్లి మండల వైద్యాధికారి డాక్టర్ భూక్య నగేశ్ అన్నారు. గురువారం అర్వపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో �
యోగ (Yoga) ద్వారా సంపూర్ణ ఆరోగ్యంతో పాటు మానసిక ఉల్లాసం పెరుగుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం, హిందూ ధర్మ ప్రచార సమితి సభ్యులు టప్ప రామాంజనేయులు విద్యార్థులకు సూచించారు.
శరీరం, మనస్సు క్రోడీకరించడమే యోగా అని ఆయుష్ డిపార్ట్మెంట్ హోమియో డాక్టర్ తయ్యాబా కౌసర్ అన్నారు. బుధవారం నల్లగొండ పట్టణం ఎస్ఎల్బీసీలోని మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలో యోగా మాస ఉత్సవాల సందర్భంగా
ప్రతీ రోజు యోగా చేయడం వల్ల సంపూర్ణ ఆరోగ్యంగా ఉండవచ్చని డీఎంహెచ్వో డాక్టర్ అన్న ప్రసన్న కుమారి అన్నారు. అంతర్జాతీయ యోగా శతాబ్ధి ఉత్సవాలను పురస్కరించుకొని ప్రభుత్వ ఆయుర్వేద విభాగం ఆధ్వర్యంలో మంగళవారం
నిత్య యోగా సాధనతో సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని, కావునా ప్రతి ఒక్కరూ యోగా ధైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని నల్లగొండ జిల్లా అదనపు కలెక్టర్ జె.శ్రీనివాసులు అన్నారు. సోమవారం యోగా డే పోస్టర్ను ఆ�