సింగరేణి సి&ఎండీ ఆదేశాల మేరకు పీవీకే 5 గని యందు గత వారం రోజులుగా గని మేనేజర్ శ్యామ్ ప్రసాద్ ఆధ్వర్యంలో యోగాసనాల శిక్షణ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది. గని మేనేజర్కు ఉన్న యోగా విజ్ఞానంతో ఉద�
ప్రతీ ఒక్కరూ తమ జీవితంలో యోగాను దిన చర్యలో భాగం చేసుకోవాలని, యోగా శరీరం, మనసు, ఆత్మను ఏకం చేసే అద్భుతమైన సాధనమని ఆయుష్ డాక్టర్ రాధిక అన్నారు. మండల కేంద్రంలో శనివారం అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా నిర్వహి�
మనిషి అరోగ్యంగా ఉండాలంటే యోగా నిత్య జీవితం భాగం చేసుకోవాలని డీసీపీ కరుణాకర్ అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా శనివారం జిల్లా కేంద్రంలోని ఆర్కే ఫంక్షన్ హాల్లో యోగా దినోత్సవ వేడుకలు నిర్వ
యోగా, ధ్యానం ద్వారా మానసిక ప్రశాంతతతో పాటు శారీరక ఆరోగ్యం లభిస్తుందని నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కారించుకుని శనివారం జిల్లా పోలీస్ కార్యాలయ
యోగాభ్యాసంతో మానసిక ప్రశాంతత, సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుందని పట్టణ జూనియర్ సివిల్ జడ్జి పావనీ అన్నారు. పట్టణంలోని కోర్టు ఆవరణలో శనివారం అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రముఖ యోగా గురువు కస
Yoga | విద్యార్థులు యోగాపై ఆసక్తి పెంచుకోవాలని షాబాద్ ఎంపీడీవో అపర్ణ అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా శనివారం షాబాద్ మండల పరిధిలోని పోతుగల్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన యోగా దినోత్సవంలో ఆమె ప
యోగాతో సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుందని మెట్పల్లి సీనియర్ సివిల్ కోర్టు జడ్జి నాగేశ్వరరావు అన్నారు. యోగ దినోత్సవం లో భాగంగా శనివారం మెట్పల్లి కోర్టు ఆవరణలో మండల లీగల్ సర్వీసెస్ కమిటీ ఆధ్వర్యంలో యోగా కార్�
ఆధునిక జీవనశైలితో ప్రస్తుతం ప్రజలు అనేక మానసిక, శారీరక రుగ్మతలకు గురవుతున్నారు. యోగా, ధ్యానం సాధన చేయడం ద్వారా వాటిని దూరం చేయవచ్చని సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ ఎంపీడీఓ వెంకటేశ్వరరావు అన్నారు.