యోగ (Yoga) ద్వారా సంపూర్ణ ఆరోగ్యంతో పాటు మానసిక ఉల్లాసం పెరుగుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం, హిందూ ధర్మ ప్రచార సమితి సభ్యులు టప్ప రామాంజనేయులు విద్యార్థులకు సూచించారు.
శరీరం, మనస్సు క్రోడీకరించడమే యోగా అని ఆయుష్ డిపార్ట్మెంట్ హోమియో డాక్టర్ తయ్యాబా కౌసర్ అన్నారు. బుధవారం నల్లగొండ పట్టణం ఎస్ఎల్బీసీలోని మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలో యోగా మాస ఉత్సవాల సందర్భంగా
ప్రతీ రోజు యోగా చేయడం వల్ల సంపూర్ణ ఆరోగ్యంగా ఉండవచ్చని డీఎంహెచ్వో డాక్టర్ అన్న ప్రసన్న కుమారి అన్నారు. అంతర్జాతీయ యోగా శతాబ్ధి ఉత్సవాలను పురస్కరించుకొని ప్రభుత్వ ఆయుర్వేద విభాగం ఆధ్వర్యంలో మంగళవారం
నిత్య యోగా సాధనతో సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని, కావునా ప్రతి ఒక్కరూ యోగా ధైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని నల్లగొండ జిల్లా అదనపు కలెక్టర్ జె.శ్రీనివాసులు అన్నారు. సోమవారం యోగా డే పోస్టర్ను ఆ�
యోగా చేయడం వల్ల మానసికంగా, ఆరోగ్యంగా ఉంటామని ఆయుష్ డాక్టర్ నిహారిక అన్నారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అంతర్జాతీయ యోగా దశాబ్ది వేడుకల్లో భాగంగా ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ కాల్వ శ్రీరాంపూర్ ప�
Yoga | ఆదివారం అంతర్జాతీయ యోగా దినోత్సవ దశాబ్ధి ఉత్సవాలను పురస్కరించుకుని పట్టణంలోని ఇంటింటికి, దుకాణాదారుల వద్దకు వెళ్లి ఆయూష్ శాఖ అధ్వర్యంలో యోగా ఆసనాలపై రామాయంపేట యోగా శిక్షకులు మద్దెల భరత్ అవగాహన క�
ఆధునిక ప్రపంచానికి వేగం ఎక్కువ. ఇక మహానగరాల్లో ఉండేవాళ్లయితే వేగానికి అదనంగా కాలుష్యాన్ని కూడా భరించాల్సిందే. పైగా తమకంటూ గడపడానికి సమయం ఉండదు. ఎంత వేగంగా ఉన్నా కాసేపు సేదదీరడానికి మనకు ప్రకృతి ఎంతో ఇచ్
yoga | మంగళవారం రామాయంపేట పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం, మెదక్ చౌరస్తా వద్ద యోగా ర్యాలీని సీఐ వెంకటరాజగౌడ్ జాతీయ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం వాకర్స్ అసోషియేషన్, ఆయూష్ శాఖ యోగా అధ్వర్యంలో పట్టణంలో ప
యోగాను జీవితంలో భాగం చేసుకోవాలని యాదాద్రి భువనగిరి జిల్లా యువజన, క్రీడల అధికారి ధనుంజనేయులు అన్నారు. శనివారం జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో నిర్వహిస్తున్న ఉ�
ప్రతి రోజు యోగా చేయడం వల్ల మానసిక ఆరోగ్యం పొందవచ్చు అని యోగా నిర్వాహకుడు ఇడికూడ వెంకటేశ్ అన్నారు. అంతర్జాతీయ యోగా వారోత్సవాలను పురస్కరించుకుని శుక్రవారం చండూరు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్న
యోగా సాధనతోనే శారీరక, మానసిక ఆరోగ్యం పొందవచ్చని యోగా ఇన్ స్ట్రక్టర్ లు సత్తిష్ గౌడ్, జ్యోతి అన్నారు. అంతర్జాతీయ యోగ వారోత్సవాల్లో భాగంగా గురువారం మండల కేంద్రలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద యోగా కార్యక్రమ
ప్రతీ ఒక్కరిలో మానసిక ప్రశాంతత పెంచేందుకు యోగా దోహద పడుతుందని ఆయుష్ డిస్పెన్సరీ వైద్యాధికారి ఊర్మిళ అన్నారు. బుధవారం మండలంలోని ఆయిటిపాముల ఆయుష్మాన్ ఆరోగ్య మందిరంలో కేంద్ర ప్రభుత్వం నిర్వహించే యోగా ఫర�