యోగా చేయడం వల్ల మానసికంగా, ఆరోగ్యంగా ఉంటామని ఆయుష్ డాక్టర్ నిహారిక అన్నారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అంతర్జాతీయ యోగా దశాబ్ది వేడుకల్లో భాగంగా ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ కాల్వ శ్రీరాంపూర్ ప�
Yoga | ఆదివారం అంతర్జాతీయ యోగా దినోత్సవ దశాబ్ధి ఉత్సవాలను పురస్కరించుకుని పట్టణంలోని ఇంటింటికి, దుకాణాదారుల వద్దకు వెళ్లి ఆయూష్ శాఖ అధ్వర్యంలో యోగా ఆసనాలపై రామాయంపేట యోగా శిక్షకులు మద్దెల భరత్ అవగాహన క�
ఆధునిక ప్రపంచానికి వేగం ఎక్కువ. ఇక మహానగరాల్లో ఉండేవాళ్లయితే వేగానికి అదనంగా కాలుష్యాన్ని కూడా భరించాల్సిందే. పైగా తమకంటూ గడపడానికి సమయం ఉండదు. ఎంత వేగంగా ఉన్నా కాసేపు సేదదీరడానికి మనకు ప్రకృతి ఎంతో ఇచ్
yoga | మంగళవారం రామాయంపేట పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం, మెదక్ చౌరస్తా వద్ద యోగా ర్యాలీని సీఐ వెంకటరాజగౌడ్ జాతీయ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం వాకర్స్ అసోషియేషన్, ఆయూష్ శాఖ యోగా అధ్వర్యంలో పట్టణంలో ప
యోగాను జీవితంలో భాగం చేసుకోవాలని యాదాద్రి భువనగిరి జిల్లా యువజన, క్రీడల అధికారి ధనుంజనేయులు అన్నారు. శనివారం జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో నిర్వహిస్తున్న ఉ�
ప్రతి రోజు యోగా చేయడం వల్ల మానసిక ఆరోగ్యం పొందవచ్చు అని యోగా నిర్వాహకుడు ఇడికూడ వెంకటేశ్ అన్నారు. అంతర్జాతీయ యోగా వారోత్సవాలను పురస్కరించుకుని శుక్రవారం చండూరు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్న
యోగా సాధనతోనే శారీరక, మానసిక ఆరోగ్యం పొందవచ్చని యోగా ఇన్ స్ట్రక్టర్ లు సత్తిష్ గౌడ్, జ్యోతి అన్నారు. అంతర్జాతీయ యోగ వారోత్సవాల్లో భాగంగా గురువారం మండల కేంద్రలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద యోగా కార్యక్రమ
ప్రతీ ఒక్కరిలో మానసిక ప్రశాంతత పెంచేందుకు యోగా దోహద పడుతుందని ఆయుష్ డిస్పెన్సరీ వైద్యాధికారి ఊర్మిళ అన్నారు. బుధవారం మండలంలోని ఆయిటిపాముల ఆయుష్మాన్ ఆరోగ్య మందిరంలో కేంద్ర ప్రభుత్వం నిర్వహించే యోగా ఫర�
యోగా సాధనతో ప్రతి ఒక్కరూ సంపూర్ణ ఆరోగ్యం పొందవచ్చని ప్రముఖ యోగా గురువు మాదగోని శంకరయ్య అన్నారు. నల్లగొండలోని చర్లపల్లిలో గల డీవీఎం కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ లో ఎంఈడీ విద్యార్థులకు గురువారం ''యోగా అం
Yoga | అనేక ఒత్తిడిలకు కారణమవుతున్న ఆధునిక జీవితంలో ప్రశాంతత కోసం నిత్యం కొంత సమయాన్ని యోగ, ధ్యానం లాంటి వాటి కోసం కేటాయించాలని ఐకేపీ ఏపీఎం యాదగిరిసూచించారు
Health safety Awareness | మహిళలు పొదుపుతోపాటు, ఆరోగ్యంపై కూడా శ్రద్ధ వహించాలని జెబ్బాపూర్ మహిళా సమైఖ్య సంఘం కో ఆర్డినేటర్ నర్సింలు సూచించారు. ఎంత డబ్బు ఉన్నా, అనారోగ్యంతో బాధపడటం నరకంతో సమానమన్నారు