ఒకప్పుడు ఉదయం కాగానే పక్షుల కిలకిలారావాలు సుప్రభాతం పలికేవి. వేకువజామునే మలయమారుతం ముంగురులను ముద్దాడేది. కానీ, ఇప్పుడు ప్రతి ఉదయం సెల్ఫోన్ చూడటంతోనే మొదలవుతున్నది. ఇంట్లో ఉన్నవాళ్లను పలకరించకముందే.
మానవ దేహం భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం అనే పంచభూతాలతో, అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ అనే పంచకోశాలతో, 72 వేల నాడులతోపాటు మూలాధార, స్వాధిష్ఠాన, మణిపూరక, అనాహత, విశుద్ధి, ఆజ్ఞా, సహస్రారం అనే ఏడు ప్రధాన
హుస్నాబాద్లో రన్నర్స్ అసోసియేషన్, పోలీసుశాఖ ఆధ్వర్యంలో హాఫ్ మారథాన్ (21కి.మీ.ల పరుగు పందెం, నాలుగో ఎడిషన్) ఆదివారం అట్ట్టహాసంగా నిర్వహించారు. హాఫ్ మారథాన్తో పాటు 10కే రన్, 5కే రన్ను రాష్ట్ర రవాణా, బ�
CJI : తాను యోగా చేయడంతో పాటు గత ఐదు నెలలుగా శాకాహారం తీసుకుంటున్నానని, యోగా చేసేందుకు ఈ రోజు తెల్లవారుజామున 3.30 గంటలకే లేచానని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ చెప్పారు.
యోగాసనాలు మన శరీరానికి ఆరోగ్యాన్ని ఇవ్వడమే కాకుండా మనస్సుని కూడా ప్రశాంతంగా ఉంచుతాయి. ఆయుష్షును పెంచుతాయి. ఈ ఉరుకుల పరుగుల జీవితంలో నిత్యం కొంత సమయాన్ని కేటాయించి యోగాభ్యాసం చేస్తే రోజంతా ఉత్సాహంగా ఉం�
ప్రపంచ వ్యాప్తంగా మన యోగాకు ఎంతో పేరు వచ్చిందని, అదే తరహాలో ఆయుర్వేద ఔషధాలకు కూడా ప్రాచుర్యం కల్పించాలని డీఆర్డీవో మాజీ చైర్మన్ జీ సతీశ్ రెడ్డి అన్నారు.
ధ్యానం, యోగాతో మానసిక ప్రశాంతత లభిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆదివారం రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హా శాంతివనంలోని శ్రీరామచంద్రమిషన్ హార్ట్ఫుల్నెస్ ధ్యాన కేంద్రాన్ని ఆ
ఒత్తిడికి సంబంధించిన అధిక రక్తపోటు (హై బ్లడ్ ప్రెషర్) మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నదా? అయితే నిత్యం 45 నిమిషాలు ధ్యానం చేసి చూడండి. అంతేకాదు పొగతాగే అలవాటు మానుకోవడం, ఉప్పు తగ్గించుకోవడం కూడా తప్పనిసరి.
కొడుక్కి యోగా నేర్పిద్దామని ఓ తండ్రి శిక్షకుడి దగ్గరికి తీసుకెళ్లాడు. ‘వదులైన దుస్తులు వేసుకోవాలి, సూర్యో
దయానికి పూర్వమే రావాల’ని చెప్పాడు శిక్షకుడు. మరుసటిరోజు నుంచీ తండ్రి తన కారులో కొడుకును తీసుకె�
నవూఫ్ అల్మరీ.. సౌదీ అరేబియాలో తొలి యోగాచార్యురాలు. యోగా దినోత్సవం నాడు పదివేల మందితో పెద్ద ఎత్తున ఉత్సవం నిర్వహించి రికార్డు సృష్టించారు. సౌదీ ప్రజలు స్వతహాగా ఫిట్నెస్ ప్రియులు. ఆరోగ్యానికి ప్రాధాన్య
కరీంనగర్ జిల్లా వేదికగా 10వ రాష్ట్ర స్థాయి యోగాసన పోటీలు బుధవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్ర యోగా సంఘం, కరీంనగర్ జిల్లా యోగా అసోసియేషన్ ఆధ్వర్యంలో మానేర్ స్కూల్లో పోటీలు జరిగాయి. ఈ టోర్నీలో ర�
డిజిటల్ మీడియా యుగంలో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, కంటెంట్ క్రియేటర్లు జనం మధ్య విన్యాసాలు చేస్తూ ఫాలోయర్లకు వినూత్న కంటెంట్ (Viral Video) అందిస్తున్నారు. ఈ విన్యాసాలు ఒక్కోసారి ప్రజలకు అసౌకర్య�
కొన్నిసార్లు జీవితం నిరాశాపూరితం అవుతుంది. ఒకటి రెండు వారాలవరకూ ఈ పరిస్థితిని తట్టుకోవచ్చు. అంతకుమించితే మాత్రం కుంగుబాటుగా పరిణమిస్తుంది. ఈ దశలో నిపుణుల సాయం అవసరం కావచ్చు.
ఉరుకులు, పరుగుల జీవితాలతో కాలం వెల్లబుచ్చుతున్న ప్రజలు తమ ఆరోగ్యాల పరిరక్షణ కోసం ప్రతి రోజు గంట పాటు కేటాయించి యోగా, వ్యాయామం, వాకింగ్ చేయాలని ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి తె