నియమబద్ధంగా జీవించడం కష్టమైన పనేం కాదు! మనసు పెడితే అందరికీ సాధ్యమయ్యేదే!! అందుకోసం తపస్సు చేయాల్సిన పనిలేదు. క్రతువులు నిర్వహించాల్సిన అవసరం అంతకన్నా లేదు! మరేం చేయాలి? మనలోకి మనం తొంగి చూసుకోవాలి. మన తప�
ప్రియా అహూజా.. 4 నిమిషాల 26 సెకన్లపాటు యోగాసనాల్లోనే అతి కష్టమైన ‘అష్టవక్రాసనం’ వేసి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు సంపాదించింది. హరిద్వార్కు చెందిన ప్రియ కాలేజీ రోజుల్లో physiotherapistమీద అభిమానం పెంచుకుం�
‘స్వేచ్ఛా సే యోగాహార్, జల్ సే జీవన్' పేరుతో 730వ యోగాహార్ దినోత్సవాన్ని పద్మశ్రీ ఉమాశంకర్ పాండే ఆధ్వర్యంలో ఆన్లైన్ ద్వారా కార్యక్రమాన్ని నిర్వహించారు. దేశ వ్యాప్తంగా పలు రాష్ర్టాల నుంచి 80 మంది యోగా�
ప్రకృతిపై మానవ దాడి ఎంత మాత్రం సహేతుకం కాదని విద్యుత్ శాఖామంత్రి జగదీశ్ రెడ్డి (Minister Jagadish reddy) అన్నారు. తద్వారా మానవ మనుగడనే ప్రశ్నార్థకంగా మార్చారని చెప్పారు. భారతీయ విలువలే మానవ మనుగడను నిర్దేశిస్తాయని తె�
ఒక యోగా గురువు పట్టణంలోని ఓ కాలనీలో ఉచిత శిక్షణా శిబిరం నిర్వహించదలిచాడు. అక్కడ ఇంటింటికీ వెళ్లి కరపత్రాలు పంచాడు. ప్రతిరోజూ ఉదయం గంటసేపు శిబిరానికి వచ్చి యోగా నేర్చుకొని వెళ్లమని అందరినీ ఆహ్వానించాడు.
నిర్ధిష్ట పద్ధతిలో పలు భంగిమల్లో చేసే సూర్య నమస్కారాలతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయని (Health Tips) నిపుణులు చెబుతున్నారు. శ్వాస మీద దృష్టి సారిస్తూ 12 భంగిమల్లో శరీరాన్ని స్ట్రెచ్ చేస్తూ సాగే ఈ ఆస
కాలం మారుతోంది. కాలంతోపాటు వాతావరణం మారుతోంది. కాలుష్య కారకాలు మారుతున్నాయి. మనిషి కూడా యాంత్రికంగా మారుతున్నాడు. బిజీ లైఫ్లో మనుషులు తీసుకునే ఆహార నియమాలు మారుతున్నాయి.
కాలం మారుతోంది.. కాలంతో పాటు వాతావరణం మారుతోంది..కాలుష్య కారకాలు మారుతున్నాయి.. మనిషి కూడా యాంత్రికంగా మారుతున్నాడు.. బిజీ లైఫ్లో మనుషులు తీసుకునే ఆహార నియమాలు మారుతున్నాయి.. మరి ఇన్ని మారుతున్నప్పుడు అవ�
మనిషి శరీరంలో కీలకమైన అవయవం గుండె. హృదయం సరిగ్గా పని చేస్తేనే మనం సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నట్టు. పెరుగుతున్న ఒత్తిళ్లు, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, జీవనశైలి మార్పులు తదితర కారణాలు గుండెకు చేటు చేస్తున్న
కుక్కపిల్లలంటే ఇష్టమైతే ఏం చేస్తాం? తెచ్చి పెంచుకుంటాం. లేదంటే, చుట్టుపక్కల ఎక్కడైనా కనిపిస్తే ఆహారం అందిస్తాం. కానీ, ఆ ముగ్గురు స్నేహితులు మాత్రం వాటి దత్తతకోసం ‘పాగా’ అనే సంస్థను ప్రారంభించారు.
హార్ట్పుల్నెస్, శ్రీరామచంద్రమిషన్ ఆధ్వర్యంలో మూడు రోజుల యోగా మహోత్సవం ఉత్సాహంగా సాగుతోంది. రెండో రోజైన శనివారం వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు, విద్యార్థులు వేలాదిగా తరలివచ్చి ఆసనాలు వేయడంతో ఆర్ట్స్